శంషాబాద్లో (Shamshabad) దారుణం చోటుచేసుకున్నది. శంషాబాద్లోని సాయి ఎన్క్లేవ్లో ఇండ్ల స్థలాల మధ్య ఓ మహిళను హత్య చేసిన (Murder) దుండగులు.. ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు.
అనాదిగా.. పండ్లు, పూలు, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలకు స్త్రీల సౌందర్య పోషణతో ప్రత్యేక అనుబంధం ఉంది. కాలక్రమంలో వీటి స్థానాన్ని రసాయన కాస్మటిక్స్ ఆక్రమించాయి. నిజానికి, రసాయనాల కంటే ప్రకృతి సిద్ధంగా లభించే ప�
కంఫర్ట్లో తిరుగులేదు.స్టైల్ లో ఎదురు లేదు. హ్యాండ్లూమ్ లినెన్ టిష్యూ చీర ప్రత్యేకతే వేరు. వస్త్ర సౌకుమార్యం గులాబీ రేకులను తలపిస్తుంది. కట్టుకోగానే ఆకాశంలో తేలిపోతున్న అనుభూతినిస్తుంది.
Manipur Horror | హింసాత్మక సంఘటనలు, అల్లర్లతో అట్టుడుగుతున్న మణిపూర్లో జరుగుతున్న దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కార్లు వాషింగ్ చేసే ఇద్దరు మహిళలపై ఒక గుంపు దాడి చేసింది. వారిపై సామూహిక లైంగిక ద�
Manipur main culprit | మణిపూర్లో గిరిజన మహిళలను నగ్నంగా ఊరేగించి ఆపై వారిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ప్రధాన నిందితుడ్ని (Manipur main culprit) వీడియో ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. నగ్నంగా ఉన్న ఒక మహిళ పట్ల అసభ్యంగా ప�
మణిపూర్లో (Manipur) హింసాత్మక ఘటనల నేపధ్యంలో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వెలుగుచూడటం కలకలం రేపింది. ఈ ఘటన తీవ్ర దుమారం రేపడంతో గురువారం ఉదయం ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు.
Minister Errabelli | మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే, ఆ కుటుంబం, దేశం బాగుపడుతుందని, అందుకే సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మహిళల ఆర్థికాభివృద్ధి పాటుపడుతున్నామని పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్న�
రాగేశ్వరి కెరీర్ను కెరటంతో పోల్చవచ్చు. పాప్ సింగర్గా యువతరాన్ని ఉర్రూతలూగించింది. ఆమె గొంతుకలోని మార్మికత పాశ్చాత్య సంగీతానికి కొత్త అర్థం చెప్పింది.
మహారాష్ట్రలో బీఆర్ఎస్ హవా కొనసాగుతున్నది. ఇల్లిల్లూ ‘అబ్ కీ బార్ కిసాన్ కీ సర్కార్' అంటూ నినదిస్తున్నది. మహారాష్ట్రలో తెలంగాణ మాడల్ అమలు చేయాలనే డిమాండ్ పెరిగిపోతున్నది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నది. సంస్థలను లాభాల బాట పట్టించడమే లక్ష్యంగా దూసుకుపోతోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఆర్థిక భారాన్ని త�
స్త్రీ, పురుషుల్లో వచ్చే శారీరక మార్పులను మార్చలేమని, మారాల్సింది మనుషులేనని హైకోర్టు జడ్జి శ్రీసుధ పేర్కొన్నారు. పోస్టల్శాఖ ఎన్నో ప్రజాహిత బీమా పథకాలను అమలు చేస్తోందని, వాటిని వినియోగించుకుని ఆర్థిక
దేశం సాంకేతికతతో పాటు ఇతర రంగాల్లో ముందుకు పోతున్నా.. పలు సామాజిక అంశాల్లో ఇంకా వెనుకబడే ఉన్నది. చాలా మంది మహిళలు రుతుస్రావం సమయంలో రక్షణకు ఇంకా సాధారణ వస్ర్తానే వినియోగిస్తున్నారని జాతీయ కుటుంబ ఆరోగ్య �