V-Hub | బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన వినూత్న వేదిక వీ హబ్ వ్యవసాయ పనులు చేసుకునే గ్రామీణ మహిళలను ఆంత్రప్రెన్యూర్లుగా మార్చింది. కార్పొరేట్ బ్రాండ్లకు దీటుగా ‘ఆసరా’ పేరిట వారు తయారు చేస్తున్న ఉత్పత
దేశంలోని 40 ఏండ్లలోపు మహిళలు 25శాతం రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నట్లు అపోలో హెల్త్ స్క్రీనింగ్ డేటా ఆధారంగా వెల్లడించింది. గ్లోబల్ మార్గదర్శకాల ప్రకారం 2018 నుంచి 2023వరకు ఐదేండ్ల పాటు పరిశోధించిన వివరా�
Gol Gappa | రోడ్డు పక్కన అమ్మే షాపులోని పానీపూరీ (Gol Gappa) తిన్న వారిలో 40 మంది పిల్లలు, పది మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
Five deaths in family | ఒక కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు 20 రోజుల వ్యవధిలో మరణించారు. (Five deaths in family) వారంతా ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ముగ్గురు కూడా ఆసుపత్రి పాలయ్యారు. దీనిపై దర
బతుకమ్మ పండుగ విశిష్టతను భావితరాలకు తెలియజే యాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. మణికొండ మున్సిపాలిటీ కేబీఆర్ పార్కులో బుధవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యం
అవయవ దానం కోసం పురుషుల కన్నా మహిళలే అధికంగా తమ సమ్మతి తెలియజేస్తున్నారు. అవయవ దానం కోసం ఆధార్ ప్రామాణీకరణ సంతకాల కోసం ఇటీవల నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనేజేషన్ (ఎన్ఓటీటీఓ) వెబ
పోలింగ్లో ఓటర్లు అధిక సంఖ్యలో పాల్గొనేలా.. వారిని ఆకర్షించేందుకు ఎన్నికల కమిషన్ వినూత్న రీతిలో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. స్థానిక సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఆయా జిల్లా ల్లో పోలిం
పుట్టి పెరిగింది సంప్రదాయ కుటుంబంలోనే అయినా నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇంట్లో నా ఇష్టాయిష్టాల్ని పట్టించుకోవడం లేదు. మా మేనబావతో వివాహం జరిపించాలని చూస్తున్నారు.
ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటిలో ఆరోగ్య మహిళ కార్యక్రమం ఒకటి. ఇది అతివలకు ప్రత్యేక వైద్య సేవలపై అభయం ఇస్తున్నది.
Women Gang Raped | సాయుధులైన కొందరు వ్యక్తులు ఒక ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. కుటుంబ సభ్యులను తాళ్లతో కట్టేశారు. వారి ఎదుటే ముగ్గురు మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (Women Gang Raped) హర్యానాలోని పానిపట్ జిల్లాలో �
Diabetes | డయాబెటిస్ జీవనశైలి రుగ్మత. మహిళల్లో డయాబెటిస్తో ఉత్పన్నమయ్యే జబ్బుల్లో గుండె సమస్యలు, ఎముకల నొప్పి ప్రధానమైనవి. మధుమేహం ఉన్నవాళ్లు ఈ రెండు గండాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ ఎస్ మండలం ఏపూర్ గ్రామం స్వయం సమృద్ధి సాధించడం చాలా బాగుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధికారులు, గ్రామ సర్పంచుల బృందం ప్రశంసించింది.