RTC MD Sajjanar | మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ (RTC MD Sajjanar) తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచే మరో పథకాన్ని జిల్లా స్థాయిలో శనివారం ప్రారంభించారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం ‘మహాలక్ష్మి’ పథకాన్ని ప్రారంభించగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అమలులోకి వచ్చింది.
Auto drivers | కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడం గొప్ప విషయమే అయినప్పటికీ వాహన రంగంపై ఆధారపడిన డ్రైవర్ల బతుకులు రోడ్డున పడుతాయని తెలంగాణ రాష్ట్ర ఆటో యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చ
ఆర్థిక నేరాలకు కారణమయ్యే వ్యవస్థీకృత అక్రమ పెట్టుబడులు, పార్ట్టైం జాబ్ మోసాలకు పాల్పడుతున్న 100కుపైగా వెబ్సైట్లపై కేంద్రం కొరడా ఝళిపించింది. విదేశీ వ్యక్తులు నిర్వహిస్తున్న ఈ వెబ్సైట్లు ప్రధానంగా �
North Korea: ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఉత్తర కొరియా తల్లులకు దేశాధినేత కిమ్ పిలుపునిచ్చారు. పడిపోతున్న జనన రేటును ఆపాలన్నారు. బర్త్ రేట్ పడిపోకుండా చూడాలని, పిల్లల్ని సరైన రీతిలో పెంచాలన్న�
Women Living With Mother's Dead Body | మరణించిన తల్లి మృతదేహం వద్దే అక్కాచెల్లెళ్లు ఏడాదిగా నివసించారు. (Women Living With Mother's Dead Body ) గత వారం రోజులుగా వారు ఇంటి నుంచి బయటకు రాలేదు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Women Shot in Delhi | దీపావళి పూజ కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇద్దరు మహిళలపై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్పులు జరిపారు. (Women Shot in Delhi) తీవ్రంగా గాయపడిన వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
V-Hub | బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన వినూత్న వేదిక వీ హబ్ వ్యవసాయ పనులు చేసుకునే గ్రామీణ మహిళలను ఆంత్రప్రెన్యూర్లుగా మార్చింది. కార్పొరేట్ బ్రాండ్లకు దీటుగా ‘ఆసరా’ పేరిట వారు తయారు చేస్తున్న ఉత్పత
దేశంలోని 40 ఏండ్లలోపు మహిళలు 25శాతం రొమ్ము క్యాన్సర్తో బాధపడుతున్నట్లు అపోలో హెల్త్ స్క్రీనింగ్ డేటా ఆధారంగా వెల్లడించింది. గ్లోబల్ మార్గదర్శకాల ప్రకారం 2018 నుంచి 2023వరకు ఐదేండ్ల పాటు పరిశోధించిన వివరా�
Gol Gappa | రోడ్డు పక్కన అమ్మే షాపులోని పానీపూరీ (Gol Gappa) తిన్న వారిలో 40 మంది పిల్లలు, పది మంది మహిళలు అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసి చికిత్స అందిస్తున్నారు.
Five deaths in family | ఒక కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు 20 రోజుల వ్యవధిలో మరణించారు. (Five deaths in family) వారంతా ఉన్నట్టుండి అనారోగ్యం బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. మరో ముగ్గురు కూడా ఆసుపత్రి పాలయ్యారు. దీనిపై దర