Health Tips | థైరాయిడ్ గ్రంథి అనేది సంతానలేమి విషయంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తుంది. దానికి వెంటనే చికిత్స అందించాలి. ఇలాంటి వాళ్లు గర్భం ధరించినప్పుడు మొదటి మూడు నెలల్లో గర్భస్థ పిండం థైరాయిడ్ను తయారు చేసుకోల
కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతున్నది. ఈ వ్యాధితో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర కన్నడ జిల్లాలో ఓ మహిళ (60) మంకీ ఫీవర్తో 20 రోజులపాటు పోరాడి, ఆదివారం ప్రాణాలు కోల్పోయారు.
20 women gang raped | అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించిన నేతలు, అధికారులు 20 మంది మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. (20 women gang raped) బాధిత మహిళల ఫిర్యాదు మేరకు మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్, మాజీ మున్సిపల్ �
దేశంలో మహిళలపై వివిధ రూపాల్లో జరుగుతున్న ట్రోలింగ్ను ఎదుర్కోవడానికి మహిళలంతా సిద్ధంగా ఉండాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ట్రోలింగ్ అనేది సమాజానికి ప్రమాదకరంగా మారిందని, దీనిపై మహిళలందరూ ఉద్యమించాలని
హైదరాబాద్ నగరంలో శనివారం ఆర్టీసీ కండక్టర్పై ఓ మహిళ దాడికి దిగిన ఘటన చోటుచేసుకున్నది. నగరంలోని శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ప్రసన్న హైదర్గూడ వెళ్లేందుకు శివరాంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు
Minister Sitakka | మహిళలు స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలంటే వారికి ఆర్థిక స్వేచ్ఛా ఎంతో అవసరమని గిరిజన, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ మంత్రి సీతక్క అన్నారు.
Women hit each other with shoes in bus | ఇద్దరు మహిళా ప్రయాణికులు బస్సులో రచ్చ చేశారు. ఒకరినొకరు బూట్లతో కొట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది.
Bald Hair | ప్రస్తుత జీవన విధానంలో వస్తున్న మార్పుల వల్ల బట్టతల మనుషుల్లో పెను సవాలుగా మారింది. దీంతో కొందరు మానసిక ఇబ్బందితో బాధ పడుతుండగా మరికొందరు ఉన్న జుట్టును కాపాడుకోవాడానికి నానా తంటాలు పడుతున్నారు.
మహిళ మెడలోంచి పుస్తెలతాడును దుండగు లు ఎత్తుకెళ్లిన ఘటన మండలంలో జరిగింది. కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన ఇట్టె లక్ష్మి ఆదివారం గంగాధర మండలం గర్శ కుర్తిలోని తన కూతురు ఇంటికి వెళ్లడానికి జేఎన్టీయూ ఎక�
నేటి సామాజిక పరిస్థితుల్లో మహిళలు, విద్యార్థినులు, యువతులు ప్రతి ఒక్కరికీ స్వీయ రక్షణ ఎంతో అవసరమని నిజామాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి , జిల్లా న్యాయసేవా అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుం చాల అన్నార
టీఎస్ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. ఆర్టీసీ వ్యవహారాలపై నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, అంతేకాకుండ�
ఒంటరిగా వెళ్తున్న మహిళలు, వృద్ధులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న దంపతులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. రెడ్డిపేట గ్రామానికి చెందిన గ�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని బెంగళూరు నగరంలో మహిళలు, చిన్నారులపై నేరాలు పెరిగినట్లు పోలీసు రికార్డులు చెప్తున్నాయి. మహిళలపై 2023లో 3,260 నేరాలు చోటుచేసుకోగా, వీటిలో లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులు 1,135 అని
Free bus | కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం(Mahalaxmi scheme)పై మహిళల(Women) నుంచే వ్యతిరేకత వ్యక్త మవుతున్నది.