నిర్మానుష్య ప్రాంతాల్లో, రాత్రి సమయాల్లో ఒంటరి ప్రయాణం ప్రమాదమే! అందులోనూ మహిళల విషయంలో మరీ ప్రమాదకరం. ఆకతాయిల అటకాయింపులు, ఆగంతకుల దాడులు మహిళల రక్షణను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
పాము కాటుకు గురైన ఓ మహిళ.. ఆ పామును చంపి బాటిల్లో వేసుకుని చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వచ్చింది. ఈ ఘటన సోమవారం ములుగు జిల్లా వెంకటాపురం(నూగూరు) మండలం ముకునూరుపాలెంలో చోటుచేసుకొన్నది.
Man Killed For Staring At Women Smoking | పాన్ షాప్ వద్ద స్మోక్ చేస్తున్న ఇద్దరు అమ్మాయిలను ఒక వ్యక్తి తదేకంగా చూశాడు. ఒక మహిళ తిట్టడంతోపాటు అతడి మీదకు పొగ ఊదింది. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో ఆ వ్యక్తి హతమయ్యాడు.
మహిళ వివేకంతో ఆలోచించి, పర్యవసానాల గురించి తెలిసి, ఓ పురుషునితో శారీరక సంబంధం ఏర్పాటు చేసుకుంటే, ఆమె అతనిని అపార్థం చేసుకోవడం వల్ల లేదా భ్రమతో ఈ సమ్మతి తెలిపిందని చెప్పలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది.
సుదీర్ఘ కాలం సహ జీవనం చేసిన స్త్రీ, పురుషులు విడిపోయిన తర్వాత, వారిద్ద రూ చట్టబద్ధంగా పెండ్లి చేసుకోకపోయినప్పటి కీ, మనోవర్తి పొందేందుకు ఆ మహిళకు హ క్కు ఉంటుందని మధ్య ప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది.
దేశీయంగా పనిచేసే మహిళల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 69.2 కోట్ల మంది మహిళల్లో 37 శాతం మంది మహిళలు పనిమంతులే అని కేరియర్నెట్స్ ‘ది స్టేట్ ఆఫ్ వుమెన్స్ ఎంప్లాయిమెంట్ ఇన్ ఇండియా’ �
ఓటు హకు కలిగిన ప్రతి మహిళా ఓటును సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అ ధికారి దాసరి హరిచందన అన్నా రు. పార్లమెంట్ ఎన్నికల స్వీప్ కార్యక్రమంలో భాగంగా టీటీడీసీలోని జిల్లా సమాఖ్య భవనంలో ‘క్ర
మహిళలకు కంపెనీ బోర్డుల్లో తగినంత ప్రాధాన్యం ఉండాలన్న లక్ష్యంతో కంపెనీల చట్టం అనేక నిబంధనలు పెట్టింది. ఇవి ఎంతవరకు అమలు అవుతున్నాయో ఓ నివేదిక వెల్లడించింది. దీంతోపాటు మన దేశంలోని కొన్ని కంపెనీల యాజమాన్�
అంతర్జాతీయ మహిళా దినోత్సవం దగ్గరపడుతున్న క్రమంలో స్త్రీల ఆర్థికపరమైన అంశాలపై కొన్ని ఆసక్తికర సర్వేలు విడుదలయ్యాయి. ఇందులోభాగంగానే దేశంలోని మహిళా ఉద్యోగుల్లో అత్యధికులు ఆంత్రప్రెన్యూర్స్గా ఎదగాలని