రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించలేని విధంగా ఉంటే.. క్యాన్సర్బారిన పడే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉందని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐస�
Reservation For Women | రాజస్థాన్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కేటాయించారు. దీని కోసం రాజస్థాన్ పంచాయతీరాజ్ చట్ట సవరణకు సీఎం భజన్ లాల్ శర్మ ఆమోదం తెలిపారు.
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో మూడు, నాలుగు రోజుల నుంచి తాగునీరు రావడం లేదని మహిళలు ఆగ్రహించారు. ఖాళీ బిందెలతో మంగళవారం మెదక్ చేగుంట ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు
lakh guarantee card | మహిళలు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యాలయం వద్ద బారులు తీరారు. లోక్సభ ఎన్నికల్లో హామీ ఇచ్చిన లక్ష గ్యారెంటీ కార్డు కోసం డిమాండ్ చేశారు. ప్రచారం సమయంలో పంపిణీ చేసిన గ్యారెంటీ కార్డులను కాంగ్రెస�
మహిళల పక్కనే విమాన సీటు బుకింగ్ చేసుకునే అవకాశాన్ని మహిళలకు కల్పించింది దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో. ఇందుకోసం ప్రత్యేక ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది సంస్థ.
మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ పెట్టుకొన్న ముందస్తు బెయిల్ పిటిషన్ను ప్రత్యేక కోర్టు బుధవారం తిరస్కరించింది.
కర్ణాటకలోని బెంగళూరులో పుకార్లు షికార్లు చేశాయి. కొన్ని రాజకీయ పార్టీలు పోస్టాఫీస్ ఖాతాలకు రూ.8 వేలు జమ చేయనున్నాయన్న తప్పుడు ప్రచారం విస్తృతంగా జరుగడంతో సోమవారం వేలాది మంది మహిళలు బెంగళూరు జనరల్ పోస�
బస్సు ఆపలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు ఆర్టీసీ బస్సు డ్రైవర్పై దాడి చేశారు. ఈ ఘటన మంగళవారం రాత్రి నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్లో చోటుచేసుకుంది. మంగళవారం సాయంత్రం దేవరకొండ ఆర్టీసీ డ�
మహిళలకు పెనుశాపంగా మారిన రొమ్ము క్యాన్సర్ చికిత్సలో కీలక ముందడుగు పడింది. రొమ్ము నుంచి సేకరించిన కణజాలాన్ని శరీరానికి అవతల ఏకంగా వారంపాటు భద్రపరిచే కొత్త జెల్ అందుబాటులోకి వచ్చింది.
2022 నుంచి 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషుల సగటు ఆయుర్దాయంలో పెరుగుదల కనిపించనుందని లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ప్రపంచ అధ్యయనం పేర్కొంది.
Loksabha Elections 2024 : నరేంద్ర మోదీ ప్రభుత్వం 22 మంది బిలియనీర్లను పెంచిపోషిస్తే తాము కోట్లాది పేద మహిళలను లక్షాధికారులుగా తయారుచేస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
నిర్మానుష్య ప్రాంతాల్లో, రాత్రి సమయాల్లో ఒంటరి ప్రయాణం ప్రమాదమే! అందులోనూ మహిళల విషయంలో మరీ ప్రమాదకరం. ఆకతాయిల అటకాయింపులు, ఆగంతకుల దాడులు మహిళల రక్షణను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.