షార్క్ ట్యాంక్.. సోనీ లివ్లో టెలికాస్ట్ అవుతున్న ఓ ఆంత్రప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్. ఐఐటీలు, ఐఐఎమ్ల పట్టభద్రులు ఆ వేదిక మీద బిజినెస్ ఐడియాలను పంచుకుంటారు. తమ ప్రణాళికలు వివరిస్తారు. అంకెల మంత్రమే
మహిళలను అందరూ గౌరవించాలని నర్సంపేట ఎమెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. సోమవారం చెన్నారావుపేట నుంచి ఉప్పరపల్లి వరకు రూ.6.50 కోట్లతో నిర్మించనున్న సీసీ, బీటీ రోడ్డు, అలాగే గ్రామంలో రూ.1.50 కోట్లతో నిర్మించ�
రాష్ట్రంలోని అన్ని రైల్వే, బస్స్టేషన్ల నుంచి మహిళలు రాత్రి వేళలో క్షేమంగా గమ్యస్థానాలకు వెళ్లేందుకు ట్రాకింగ్ కలిగిన, సురక్షితమైన ప్రజారవాణాను అందించేందుకు చర్యలు తీసుకుంటామని డీజీపీ అంజనీకుమార్
దేశ రాజధాని నడిబొడ్డున తెలంగాణ ఆడబిడ్డ పోరుకు తెర లేపుతున్నది. దశాబ్దాలుగా మరుగున పడేసిన మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం గొంతెత్తుతున్నది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఖండాంతరాలకు చేర్చిన ఎమ్మెల్సీ కల
చాలామంది పిల్లల్లో రజస్వల అయిన రెండు మూడు సంవత్సరాల దాకా నెలసరి సక్రమంగా రాదు. ఆ తర్వాతే, క్రమబద్ధం అవుతుంది. కాబట్టి, కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే వచ్చినప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నదా అన్నదీ గమ
నేటి ఆధునిక సమాజంలో మహిళ ఒక పైలట్గా, అంతరిక్ష వ్యోమగామిగా, డాక్టర్గా, పోలీసుగా, న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, ఆర్మీగా, వాణిజ్యవేత్తగా, రాజకీయ నాయకురాలిగా.. ఇలా అన్నిరంగాల్లో నేడు ‘స్త్రీ’ రాణిస్తున్నది.
ప్రభుత్వం మహిళలు, చిరువ్యాపారులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇందుకోసం ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ) పథకం అమలు చేస్తున్నది.
లింగ సమానత్వం ప్రాథమిక మానవ హక్కు మాత్రమే కాదు.. అది శాంతియుత, సుసంపన్న, సుస్థిరాభివృద్ధితో కూడిన ప్రపంచానికి అత్యవసరమైన పునాది అని ఐక్యరాజ్యసమితి తన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో పేర్కొన్నది.