మీలాంటి వారి కోసమే సిరిసిల్ల జిల్లాలో రాష్ట్రంలోనే మొదటి ఫైన్ఆర్ట్స్ ఉమెన్స్ కాలేజీ అందుబాటులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్ చొరవతో జేఎన్టీయూకు అనుబంధంగా తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటైంది. సాధ�
మహారాష్ట్రలోని పర్భణి జిల్లా పాలన మొత్తం మహిళల చేతుల్లోకి వచ్చేసింది. ఇక్కడ అన్ని కీలక స్థానాల్లో మగువలే ఉన్నారు. తాజాగా జిల్లా ఎస్పీగా రాగసుధను నియమించడంతో మార్పు పరిపూర్ణమైంది. రాజ్యసభ ఎంపీ, స్థానిక ఎ
గ్రూప్ స్టడీ పేరుతో యువతికి దగ్గరై, తనతో కలిసి తిరుగాలంటూ వేధిస్తున్న యువకుడికి ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. కర్ణాటక నుంచి నగరానికి �
పరిస్థితులు మారుతున్నాయి. గ్లాస్ సీలింగ్ తొలగిపోతున్నది. సంతకాలకే పరిమితమైన స్థానం నుంచి, రబ్బరు స్టాంపు ముద్ర నుంచి మహిళ బయటపడుతున్నది. కార్పొరేట్ ఆఫీసుల్లో కీలక స్థానంలో కూర్చుంటున్నది
మెనోపాజ్...మహిళల జీవక్రియలో కీలకఘట్టం. ఇది స్త్రీలలో పునరుత్పత్తి శక్తి ఆగిపోతుందని సూచించే సంకేతం. మెనోపాజ్కు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఈ దశలో తలెత్
మహిళలను స్వయం ఉపాధి రంగంలో ప్రోత్సహించేందుకు ములుగు జిల్లాకేంద్రంలోని న్యాక్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతోంది. స్వయంఉపాధిలో భాగంగా మహిళలకు 90రోజుల పాటు ఉచితంగా కుట్టుశిక్షణను అందించి నైపుణ్యం సాధించిన �
నిరుద్యోగ యువతకు వివిధ రంగాల్లో ఉచిత శిక్షణనిచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నది న్యాక్ సంస్థ. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అర్హత కలిగినవారికి పలు కోర్సుల్లో మెళకువలను నేర్పుతున్నది. ప్రధానంగా మహిళల �
మహిళలను నైట్ షిఫ్ట్లకు అనుమతిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ను సవరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద రాత్రి 8.30 గంటల న�
ఆడపడుచులు దసరా పండు గను సంతోషంగా జరుపుకోవాలని ప్రభుత్వం చీరలు పంపిణీ ఎక్సైజ్, క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపేట, టంకర, హన్వాడ, పెద్దదర్పల్లి, మాదారం, గొం డ్యాల, ఇబ్ర