‘పురుషులకు ఏమాత్రం తీసిపోని అనుభవం, సమాన విద్యార్హతలు ఉన్నా కార్మిక విపణిలో మహిళలపై వివక్ష తీవ్రస్థాయిలో ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ఉపాధి పొందటంలో పురుషులతో పోల్చితే మహిళలు గ్రామాల్లో 100 శాతం, పట్ట�
నెలసరి వచ్చే మహిళల శాతానికి, ఆ సమయంలో అవసరమైన ఉత్పత్తులను కొనుగోలు చేసే శక్తి కలిగిన మహిళల శాతానికి మధ్య ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అంతరం ఉంది. మన దేశంలో అయితే శానిటరీ న్యాప్కిన్లు వినియోగిస్తున్నవారు దాద
అమ్మాయి అమ్మ కాబోతున్నదని తెలియగానే అనేక జాగ్రత్తలు చెవిన పడతాయి. అందులోనూ నేటితరం వేసుకునే బిగుతు దుస్తులూ, ఎత్తు చెప్పుల గురించి రకరకాల హెచ్చరికలు వినిపిస్తాయి. కాబోయే అమ్మ అలియా భట్ తాజాగా ఓ షూట్లో
డిగ్రీ చదువుతున్న ఆనంద్ బస్స్టాప్లో మహిళలను వేధిస్తూ రెడ్ హ్యాండెడ్గా షీ టీమ్స్కు పట్టుబడ్డాడు. అతడిని కోర్టులో హాజరు పరుచగా.. న్యాయస్థానం శిక్ష విధించింది. మరోసారి ఇలాంటి తప్పులు చేయవద్దని నిర్�
నలభై ఏండ్లలోపు మహిళలను తుంటి ఎముక సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఇబ్బందికి మూలాలను వెతికే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. ముందుగా కొందరు స్త్రీల భోజనశైలిని పరిశీలించారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందివ్వడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం రామాయంపేటలోని బాలాజీ గార్డెన్లో పట్టణం, మండలానికి మం జూరైన 1300 పింఛన
జీవితంలో తొలిసారి ఎస్కలేటర్ను ఉపయోగించడంలో కొంతమంది ఇబ్బందిపడుతుంటారు. కోల్కతా మెట్రో స్టేషన్లో కొందరు మహిళలు తొలిసారి ఎస్కలేటర్పై వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
న్యూఢిల్లీ: దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పురుషుల కంటే మహిళలకు ఎక్కువ మంది లైంగిక భాగస్వాములు ఉన్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ద్వారా ఈ విషయం తెలిసింది. 2019-21లో దేశంలోని 28 రాష్ట్రాలు, ఎనిమ
మంచిర్యాల : ‘స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల’లో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం మార్మోగింది. తెలంగాణ అంతటా భారత జాతీయ గీతం ‘జనగణమన’ ఆలాపనతో ఊరూ, వాడా..పల్ల
సంక్షేమ పథకాలతో అండగా నిలుస్తున్న పెద్దన్న కేసీఆర్పై ఆడబిడ్డలు అభిమానం చాటుకున్నారు. రక్షా బంధన్ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ మహిళా విభాగాల ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యా�
‘రక్షాబంధన్ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపడానికే వచ్చా..’ అంటూ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిన మహిళల�