లైంగికదాడులకు గురవుతున్న మహిళలు, చిన్నారుల రక్షణ, వారికి తగిన సాయం అందించే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాల్లో ఇప్పటివరకు 22,988 కేసులు నమోదయ్యాయి. వీటిల్లో 79 శాతం గృహ హింసకు సంబంధించినవే ఉన్నట్టు రాష�
బిహార్ మహిళాభివృద్ధి సంస్ధ మేనేజింగ్ డైరెక్టర్ హర్జోత్ కౌర్ స్కూల్ బాలికలను ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తీవ్రంగా పరిగణించింది.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణలో మహిళల ఆత్మగౌరవాన్ని పెంచిన మానవతామూర్తి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, చెన్నూ
‘పురుషులకు ఏమాత్రం తీసిపోని అనుభవం, సమాన విద్యార్హతలు ఉన్నా కార్మిక విపణిలో మహిళలపై వివక్ష తీవ్రస్థాయిలో ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ఉపాధి పొందటంలో పురుషులతో పోల్చితే మహిళలు గ్రామాల్లో 100 శాతం, పట్ట�
నెలసరి వచ్చే మహిళల శాతానికి, ఆ సమయంలో అవసరమైన ఉత్పత్తులను కొనుగోలు చేసే శక్తి కలిగిన మహిళల శాతానికి మధ్య ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర అంతరం ఉంది. మన దేశంలో అయితే శానిటరీ న్యాప్కిన్లు వినియోగిస్తున్నవారు దాద
అమ్మాయి అమ్మ కాబోతున్నదని తెలియగానే అనేక జాగ్రత్తలు చెవిన పడతాయి. అందులోనూ నేటితరం వేసుకునే బిగుతు దుస్తులూ, ఎత్తు చెప్పుల గురించి రకరకాల హెచ్చరికలు వినిపిస్తాయి. కాబోయే అమ్మ అలియా భట్ తాజాగా ఓ షూట్లో
డిగ్రీ చదువుతున్న ఆనంద్ బస్స్టాప్లో మహిళలను వేధిస్తూ రెడ్ హ్యాండెడ్గా షీ టీమ్స్కు పట్టుబడ్డాడు. అతడిని కోర్టులో హాజరు పరుచగా.. న్యాయస్థానం శిక్ష విధించింది. మరోసారి ఇలాంటి తప్పులు చేయవద్దని నిర్�
నలభై ఏండ్లలోపు మహిళలను తుంటి ఎముక సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ఇబ్బందికి మూలాలను వెతికే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. ముందుగా కొందరు స్త్రీల భోజనశైలిని పరిశీలించారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందివ్వడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం రామాయంపేటలోని బాలాజీ గార్డెన్లో పట్టణం, మండలానికి మం జూరైన 1300 పింఛన
జీవితంలో తొలిసారి ఎస్కలేటర్ను ఉపయోగించడంలో కొంతమంది ఇబ్బందిపడుతుంటారు. కోల్కతా మెట్రో స్టేషన్లో కొందరు మహిళలు తొలిసారి ఎస్కలేటర్పై వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది