కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని హసీమారా ఎయిర్బేస్లో రాఫెల్ యుద్ధ విమానాల రెండవ స్క్వాడ్రన్ను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. చీఫ్ మార్షల్ ఆర్కెఎస్ భదౌరియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 101 స్క్వాడ్రన్�
కోల్కతా: పెగాసస్ స్పైవేర్ వివాదంపై విచారణకు ఆదేశించింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దీనికోసం ప్రత్యేకంగా ఓ ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఇందులో రిటైర్డ్ జడ్జ్లు జస్టిస్ ఎంవీ లోకూర
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీని ఆ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించారు. ఇది పా�
కోల్కతా: ప్రేమించిన వ్యక్తికి అప్పటికే పెళ్లి అయినట్లు తెలుసుకున్న ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని లాబ్పూర్లో ఈ ఘటన జరిగింది. 2014 జనవరిలో సుబల్పూర్లో 20 ఏండ్ల గిరిజన మహిళపై అందరూ చూస్త
కోల్కతా: పెగాసస్ స్పైవేర్ వివాదంపై స్పందించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కేంద్రం ప్రతీదాన్ని హ్యాక్ చేస్తుందని, అందుకే తన ఫోన్కు తాను ప్లాస్టర్ వేసుకున్నానని ఆమె చెప్పారు.
కోల్కతా: ఓ యువ ఐపీఎస్ ఆఫీసర్కు పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి పబ్లిగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఈస్ట్ మేదినిపూర్ ఎస్పీగా ఉన్న అమర్నాథ్ కాల్ రికార్డులన్నీ తన దగ్గర ఉన్నాయని ఈ సం�
నందిగ్రామ్ నుంచి మమతా బెనర్జీపై గెలిచిన బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారికి మూడేండ్ల క్రితం నాటి బాడీగార్డ్ కేసు చిక్కుకుంది. సువేందును ఇప్పటికే విచారించిన సీఐడీ అధికారులు.. శనివారం �
ఐసీయూలో మంత్రి| పశ్చిమ బెంగాల్ వినియోగదారుల వ్యవహారాల మంత్రి సధన్ పాండే ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. గత కొంతకాలంగా ఉపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న ఆయన శుక్రవారం సాయంత్రం కోల్కతాలోని ఓ ప్రైవేట�
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ నేత సువేందు అధికారిపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నాయకుడు ముకుల్ రాయ్ మండిపడ్డారు. తాను పార్టీ మారడంపై ఆయన కోర్టుకేగాక ఎక్కడికైనా వెళ్లవచ్చని అన్నారు. బెంగాల్