పురాతన భవనం| కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు.. వివిధ ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. వలస కార్మికులు ఆశ్రయముంటున్న ఓ పురాత భవనం కూలిపోవడంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఆరు
Committee on Bengal violence: బాధితులు తమకు హక్కులు కలిగిన ప్రాంతాల్లో ఉండేందుకు వీలుగా పోలీసుల సమన్వయంతో కమిటీ తగిన ఏర్పాట్లు చేస్తుందని కోర్టు పేర్కొన్నది.
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రీకాల్ ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీఎం మమతా బెనర్జీ కోరారు. ఈ వ్యవహారాన్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునేందుకు తా�
Buddadeb's health condition: ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదని, శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బందిపడుతున్నారని వైద్యులు చెప్పారు.
మమతకు షాక్.. బెంగాల్ సీఎస్ కేంద్ర సర్వీసుల్లోకి.. | బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కేంద్రం ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆలాపన్ బందోపాధ్యాయ్ సేవలను ఉపయోగించుకోదలిచామని, �
‘యాస్’ ప్రభావిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన | యాస్ తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీగా నష్టం జరిగింది. నలుగురు మృతి చెందగా.. 21లక్షల మందికిపై ప్రభావం చూపింది.
మరికొద్ది గంటల్లో తీరం దాటనున్న ‘యాస్’ | యాస్ తుఫాను తీరం దిశగా కదులుతున్నది. బుధవారం మధ్యాహ్నం బాలాసోర్కు దగ్గరలో తీరం దాటుతుందని వాతావరణశాఖ అంచనా వేసింది.
కరోనా టెస్ట్| కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో రాష్ట్రాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే వారిని అడ్డుకుంటున్నారు. సరిహద్దుల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించి న