డార్జలింగ్ హిల్ పార్టీల ప్రతినిధులతో భేటీ సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్వత ప్రాంత ప్రజల బాగు కోసం పనిచేయాలని కోరుకు
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో దారుణం వెలుగుచూసింది. 11 ఏండ్ల బాలికపై ఆమె కజిన్ బాయ్ప్రెండ్ గురువారం లైంగిక దాడికి పాల్పడటంతో పాటు ఆమె ప్రైవేట్ భాగాలను కర్రతో గాయపరచడం కల�
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిరసనకారులు రహదారులను ముట్టడించడంతో పశ్చిమ బెంగాల
హింసాకాండ జరిగిన బీర్భూమ్ ప్రాంతంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం పర్యటించారు. బాధిత కుటుంబీకులతో మాట్లాడారు. ఈ హింస వెనుక పెద్ద హస్తమే ఉందని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. �
మమతా బెనర్జీ సీఎంగా ఉన్న బెంగాల్లో వెంటనే ఆర్టికల్ 355ని విధించాలని కాంగ్రెస్ ఎంపీ, బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్కు ఓ లేఖ రాశ
బెంగాల్లోని బీర్భూమ్ జిల్లాలో జరిగిన హత్యా కాండపై ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్కర్ తీవ్రంగా మండిపడ్డారు. తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మమతా సర్కార్పై ధన్కర్ తీవ్రంగా విరు
కోల్కతా : పశ్చిమ బెంగాల్ బీర్భూమ్లో టీఎంసీ నేత హత్యతో సోమవారం అర్ధరాత్రి హింస చెలరేగింది. అల్లరి మూకలు 10-12 ఇండ్ల తలుపులు మూసివేసి నిప్పంటించారు. ఇప్పటి వరకు హింసాత్మక ఘటనలో పది మంది మృతి సజీవ దహనమయ్యా�
బీజేపీపై తృణమూల్ నేత బాబుల్ సుప్రియో తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న ద్వేష విధానాల వల్లే తాను బీజేపీ నుంచి వైదొలగాల్సి వచ్చిందన్నారు. ఆ పార్టీ అనుసరిస్తున్న ద్వేష, విభజన రాజకీ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో భారీగా బంగారం పట్టుబడింది. నార్త్ 24 పరగణా జిల్లాలోని ఇండియా – బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఇచ్చామతి నది వద్ద బీఎస్ఎఫ్ బలగాలు గురువారం ఉదయం తనిఖీలు నిర్వహి�
మమతా బెనర్జీ… రాజకీయంగా ఎంత పేరు మోసారో… చిత్రకారిణిగా కూడా అంతే పేరు మోసింది. అనేక చిత్రాలు ఆమె కుంచె నుంచి జాలువారాయి. ఒత్తిడి అధికమైతే… బొమ్మలు గీసుకుంటానని మమత కొన్ని సార్లు చెప్పారు �
కోల్కతా : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. అయితే సమావేశాల తొలి రోజున సభలో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. గవర్నర్ ప్రసంగానికి ఆటంకం కలిగించారు. దీంత�
కోల్కతా: ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకుని, ఇద్దరు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) జవాన్లు మరణించారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులోని కక్మారిచర్�