అగ్ని ప్రమాదం| పశ్చిమబెంగాల్లో అధికార టీఎంసీ పార్టీ ఎమ్మెల్మే ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే మదన్ మిత్రా ఇంట్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ప్రమాదాన్ని మందే గ్రహించిన ఆయన ఇ�
కోల్ కతా : దేశంలోని అన్ని ప్రాంతాలకూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) విస్తరిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ వెల్లడించారు. రాబోయే నెలరోజుల్లో విస్తరణ ప్రణాళ
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండపై బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లర్లకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలూ చేపట్ట�
కోల్కతాలో బీజేపీ కార్యాలయం వద్ద బాంబుల కలకలం | పశ్చిమ బెంగాల్లో మరోసారి బాంబులు కలకలం సృష్టించాయి. కోల్కతా ఖిద్దర్పూర్ హేస్టింగ్ క్రాసింగ్ ఏరియాలో సుమారు 50కిపైగా ముడి బాంబులను పోలీసులు శనివారం ర
బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదు | బెంగాల్ బీజేపీ నేత సువేందు అధికారిపై కేసు నమోదైంది. కంతి మున్సిపాలిటీ నుంచి లక్షల విలువైన సామాగ్రిని దొంగతనం చేశారనే ఆరోపణలపై సువేందు అధికారి, అతని సోద�
పార్టీ అధినేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మేనల్లుడు ఎంపీ అభిషేక్ బెనర్జీ స్థాయిని మరింత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అభిషేక్ బెనర్జీని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా అతనికి పెద�
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లోని హౌరా ప్రాంతంలో ఓ వ్యాక్సినేషన్ కేంద్రంలో గురువారం హింస చోటుచేసుకుంది. జగత్ వల్లభపూర్ లోని ఓ వ్యాక్సినేషన్ కేంద్రంలో ప్రజలు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పర�
కోల్కతా: రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య సగానికి సగం తగ్గినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం 1.4 కోట్ల టీకాలను ఉచితంగా ఇచ్చినట్�
విపత్తు నిర్వహణ చట్టం కింద షోకాజ్ నోటీసులు జారీ మూడ్రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు ఖండించిన తృణమూల్ న్యూఢిల్లీ/కోల్కతా, జూన్ 1: ‘యాస్’ తుఫాన్ సమీక్షా సమావేశానికి సంబంధించి కేంద్రప్రభుత్వం, మమ