శంషాబాద్ | నగర శివార్లలోని శంషాబాద్లో రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద కూలీలతో వెళ్తున్న ఓ మినీ వ్యాను డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్�
Hijacking threat call : ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కాల్ | పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా కార్యాలయానికి బుధవారం రాత్రి బెదిరింపు వచ్చింది. రాత�
Yasmin Nigar Khan: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లగానే నేతలు దేశం విడిచి పారిపోయారని, కానీ సామాన్య ప్రజలు, మహిళలు, చిన్నారులు, నిరుపేదలు మాత్రం సాయుధుల ఆగడాలకు బలవుతున్నారని
Jalpaiguri : రైల్వేస్టేషన్ వద్ద బాంబు కలకలం | పశ్చిమ బెంగాల్లో రైల్వేస్టేషన్ వద్ద బాంబు కలకలం సృష్టించింది. జల్పాయిగురి రైల్వే (ఎన్జేపీ) స్టేషన్ ప్రవేశ మార్గం వద్ద బాంబును గుర్తించారు. వెంటనే స్థానిక రైల్వ�
కోల్కతా: భారత స్వాతంత్ర్య పోరాటం, బెంగాల్ విభజనపై మొబైల్ ‘పార్టిషన్ మ్యూజియం’ను పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ ఆదివారం ప్రారంభించింది. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోల్కతాలో రెండు ట్రామ్లను �
75 ఏళ్లుగా దేశమంతా ఆగస్ట్ 15నే స్వాతంత్ర్య వేడుకలు ( Independence Day ) జరుపుకుంటోంది. భరతమాత స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు అది. కానీ పశ్చిమ బెంగాల్లోని ఓ పట్టణం, దాని చుట్టూ ఉన్న కొన్ని గ్రామాలు మాత్రం మూడు ర�
కోల్కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రోద్బలంతోనే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీతో పాటు తమ కార్యకర్తలపై త్రిపురలో దాడి జరిగిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. త్రి
ముకుల్ రాయ్ | తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ముకుల్ రాయ్ నోరు జారారు. పశ్చిమ బెంగాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే తప్పకుండా విజయం సాధిస్తుందని ముకుల్ రాయ్ అన్నారు. త్రిపురలోన�
Babul Supriyo to leave politics : రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నేత బాబుల్ సుప్రియో వెల్లడించారు. అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించ�
ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎవ్వరి చేతిలో చూసినా దర్శనమిస్తున్న సాంకేతిక విప్లవం.. మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చి ఇవ్వాల్టికి సరిగ్గా 26 ఏండ్లు పూర్తయ్యాయి. తొలి ఫోన్ కాల్ను కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి స
తొమ్మిది మంది మృతి | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పర్వత ప్రాంతాల నుంచి మైదానాల వరకు వర్షాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా