కోల్కతా: రూ.57 కోట్ల విలువైన పాము విషాన్ని బీఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్ దక్షిణ దీనాజ్పూర్లోని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కడున్న 137వ బిఎస్ఎఫ్ �
కోల్కతా : దేశీ జలాల్లో హిల్సా చేపలు కనుమరుగవుతుండటంతో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న హిల్సా ఫిష్ బెంగాల్ రాజధాని కోల్కతాలో మత్స్యప్రియులను అలరిస్తోంది. కిలో రూ 3000కు పైగా పలుకుత
Mamata Banerjee: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ముఖ్య అనుచరులు, పార్టీ కార్యకర్తలతో కలిసి వెళ్లి
Bhabanipur | పశ్చిమబెంగాల్లో మరో హోరాహోరీ పోరుకు తెరలేవనుంది. సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 30న ఉపఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం మమతా శుక్రవారం నామినేషన్ దాఖలు చేయన�
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ నివాసం వద్ద బాంబు దాడి జరిగింది. కోల్కతా సమీపంలోని ఆ ఎంపీ ఇంటి ముందు ఇవాళ మూడు బాంబులను విసిరారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్ జగద
Madhan Mitra: తృణమూల్ కాంగ్రెస్ నేత మదన్ మిత్ర బీజేపీ నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ.. భవానీపూర్లో మమతాబెనర్జిపై అభ్యర్థిని నిలిపి అనవసరంగా డబ్బులు వృథా చేసుకోవద్దని, అక్కడ ఎన్నిక పూర్తిగా వన
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బ్యాంకులు సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తాయి. ఈ నెల రెండో తేదీ గురువారం నుంచి ఇది అమలులోకి వస్తుందని సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ఈ మేరకు బ్యాంకు పని గంటలను గతంలో మాదిరిగా పొడిగించ