కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య ఇవాళ ఉదయం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. కొన్ని రోజుల క్రితం కోవిడ్ పాజిటివ్ తేలిన ఆయనకు ఇవాళ ఆక్సిజన్ లెవల్స్ 90 శాతం కన్నా తక్కువ నమోద
న్యూఢిల్లీ : రాబోయే 12 గంటల్లో యాస్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావర శాఖ మంగళవారం అంచనా వేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను గత ఆరు గంటల్లో సుమారు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయు
బ్లాక్ఫంగస్| పశ్చిమబెంగాల్లో తొలి బ్లాక్ఫంగస్ కేసు నమోదయ్యింది. షాంపా చక్రబర్తి అనే 32 ఏండ్ల మహిళ మృతిచెందింది. హరిదేవ్పూర్ ప్రాంతానికి చెందిన ఆమె కరోనా బారినపడ్డారు. దీంతో శంభునాథ్ �
సోనాలి గుహ | దీదీ నన్ను క్షమించండి.. మీరు లేకుండా జీవించలేను.. పార్టీలోకి తనను తిరిగి తీసుకోండి అంటూ ఆవేదనతో టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సోనాలి గుహ సీఎం
పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడు సువేందు అధికారి తండ్రి సిసిర్ కుమార్, సోదరుడు దిబ్యేందు అధికారికి కేంద్రం వై ప్లస్ భద్రత కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు కేం�
కోల్కతా: తాను నాయకత్వం వహిస్తున్న తృణమూల్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి తను ఓడిపోవడం మమతా బెనర్జీకి ఒకకంట కన్నీరు మరొక కంట ఆనందబాష్పాలు తెప్పించే విషయం. సహాయకుడుగా ఉంటూ అదను చూసుకుని బీ
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఘన విజయం సాధించిన�
కోల్కతా: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పశ్చిమ బెంగాల్లోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనమండలి ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. కానీ ఈ ప్రక్రియలో కీలకపాత్ర పోషించే కేంద్ర సర్కారు వెంట
కలెక్టర్లతో నేడు ప్రధాని మోడీ సమావేశం | కొవిడ్ ఉధృతి అధికంగా ఉన్న 10 రాష్ట్రాల్లోని 54 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో ప్రధాని మోడీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కానున్నారు.
దీదీ మెడకు నారదా కేసు?
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మెడకు 2016 నాటి నారదా స్టింగ్ ఆపరేషన్ కేసు చుట్టుకోనున్నది. ఈ మేరకు ఆమెకు వ్యతిరేకంగా సీబీఐ కేసు...
గొర్రెలతో నిరసన | రాజ్భవన్ ముందు గొర్రెల మందతో నిరసన తెలిపింది. మంగళవారం రోజు రాజ్భవన్ నార్త్ గేటు వద్దకు నాగరిక్ మన్చా కార్యకర్తలు
బుద్ధదేవ్ భట్టాచార్యకు కరోనా పాజిటివ్ | పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కరోనాకు పాజిటివ్గా పరీక్ష చేశారు. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండాలని వైద్యులు సూచించారని ఆరోగ్యశాఖ వర్గ�