న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో తొలిసారి వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను, గ్రామాలను విడిచిపెట్టి సరిహద్దు దాటుతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. తమను �
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని మారుమూల గ్రామమైన అద్మా ప్రజలకు కరోనా టీకా వేసేందుకు అలీపూర్దుర్ జిల్లా కలెక్టర్ సురేంద్ర కుమార్ మీనా శనివారం ఎంతో శ్రమించారు. ఆరోగ్య అధికారులు, వైద్య సిబ్బందితో
పశ్చిమ బెంగాల్కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే జయంత్ నాస్కర్ (73) కరోనా వైరస్కు గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు. కోల్కతాలోని ప్రభుత్వ దవాఖానలో శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.
కోల్కతా: తల్లిదండ్రులు, సోదరి, నానమ్మను మూడు నెలల కిందట హత్య చేసిన ఒక యువకుడ్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలోని పాత 16 మైలు గ్రామానికి చెందిన 19 ఏండ్ల ఆసిఫ్ మ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన ఏడు నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలతో టచ్లో ఉన్నారని, పార్టీలోకి తిరిగి వచ్చేందుకు సంప్రదింపులు జరుపు�
పశ్చిమ బెంగాల్ బీజేపీలో సంక్షోభం ముదిరిపోతున్నది. ఎన్నికలు జరిగిన తర్వాత సువేందు అధికారిని బీజేపీఎల్పీ నేతగా ప్రకటించినప్పటి నుంచి పార్టీలో ముసలం మొదలైంది.
కోల్కతా: రక్తంతో తడిచే బెంగాల్ వద్దని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ భూమిలో హింసకు చోటు లేదన్నారు. ఇక్కడ ఎవరి మనస్సు కూడా భయం నుండి విముక్తి పొందలేదని తనకు తెల�
కోల్ కతా : కరోనా కట్టడికి పశ్చిమ బెంగాల్ లో విధించిన లాక్డౌన్ ను జులై 1 వరకూ పొడిగించినట్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని అడ్డకునేందుకు ఈ నిర్ణయం తీసుక�
కోల్కతా: కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన భద్రతను వెనక్కి తీసుకోవాలని పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ నేత ముకుల్ రాయ్ కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు శనివారం ఆయన లేఖ రాశారు. అయిత