Crime News | మరణించిన తండ్రి డెడ్బాడీని ఇంట్లోనే ఉంచి, దానితో సహజీవనం చేస్తున్నాడో కుమారుడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో వెలుగు చూసింది. ఇక్కడి కేపీ రాయ్ లేన్లో ఈ తండ్రీకొడుకులు నివసిస్తున్నారు.
మీరు జీకేలో తోపా.. మీకు ఉచిత ప్రయాణం | ఫ్రీగా ప్రయాణం అంటే ఈరోజుల్లో కష్టమే. ఎందుకంటే.. పెట్రోల్ డీజిల్ రేట్లు మండిపోతున్నాయి. ఈసమయంలో ఉచితంగా ఎవరు తీసుకెళ్తారు చెప్పండి.
Burmese Python: పశ్చిమబెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లా ఫుల్బరి ఏరియాలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ఫుల్బరిలోని నివాస ప్రాంతాల మధ్య కొండచిలువ
Man Swallows Gold | ఇంటి దగ్గర బాగా అప్పులు ఉండటంతో వాటిని ఎలా తీర్చాలో ఒక వ్యక్తికి అర్థం కాలేదు. దీంతో తను పనిచేసే మెటల్ రిఫైనరీ నుంచి కొంత బంగారం దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు.
జల్పాయ్గురి (పశ్చిమబెంగాల్): అతడు జల్సా జీవితానికి అలవాటుపడ్డాడు. ఒకే సమయంలో నలుగురు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారం నడిపాడు. తమకు జరిగిన మోసం గురించి తెలుసుకున్న ఆ నలుగురు యువతులూ ఒకేసారి ఇంటికొచ్చి నిలదీ
Bangladeshi civilians killed | పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ జిల్లా సరిహద్దులో బీఎస్ఎఫ్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు బంగ్లాదేశ్కు చెందిన చొరబాటుదారులు హతమయ్యారు. వీరిని
38 మందికి గాయాలు మాల్దా, నవంబర్ 11: పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లాలో ఒక గ్రామంపై నక్కల గుంపు దాడి చేసింది. హరీశ్చంద్రాపూర్ పోలీసుస్టేషన్ పరిధిలోని హర్దాంనగర్ గ్రామంలో గురువారం జరిగిన ఈ ఘటనలో 38 మందిక
కోల్కతా : పశ్చిమ బెంగాల్లో పలువురు కాషాయ పార్టీ నేతలు రాజీనామా చేసి పాలక టీఎంసీ గూటికి చేరుతున్న క్రమంలో తాజాగా బెంగాలీ నటి, పార్టీ నేత స్రవంతి ఛటర్జీ బీజేపీని వీడారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్న�
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో బీజేపీ సోమవారం భారీ నిరసన చేపట్టింది. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేసింది. పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఇటీవల ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది. ఈ నేపథ్య
cryptocurrency | క్రిప్టోకరెన్సీ (cryptocurrency) పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ముఠాలోని ముగ్గురిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు ఆదీనంలోకి
NIA arrests JMB terrorist | పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరణాలు జిల్లాలో జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) ఉగ్రవాదిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు
By-Polls results: దేశవ్యాప్తంగా ఈ నెల 30న జరిగిన ఉప ఎన్నికల్లో అధికార భారతీయ జనతాపార్టీకి ఎదురుగాలి వీచింది. ఈ నెల 30న మొత్తం 14 రాష్ట్రాల్లో 30 అసెంబ్లీ స్థానాలు, మూడు లోక్సభ స్థానాలకు పోలింగ్ జరిగింది