పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలో కొత్త మంత్రివర్గం ఏర్పాటైంది.ఇందులో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 43 మంది శాసనసభ్యులు సోమవారం రాజ్భవన్లోమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల�
కొలువుదీరిన పశ్చిమ బెంగాల్ మంత్రివర్గం.. | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి కేబినెట్ను విస్తరించగా.. సోమవారం 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. కోల్కతాలోని రాజ్భవన్లో మంత్రులతో గవర్నర్ జగదీప్ ధన్�
కోల్కతా: బెంగాల్లో గవర్నర్ జగదీప్ ధంకర్కు, సీఎం మమత బెనర్జీకి మధ్య కోల్డ్వార్ కొనసాగుతూనే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో మమత ఘనవిజయం సాధించి పగ్గాలు చేపట్టిన అనతికాలంలోనే నారద టేపుల కేసులో ఇదివరకటి మమ�
కోల్కతా : కొవిడ్-19పై పోరాటంలో వైద్య పరికరాలు, మందులపై పన్నులు మాఫీ చేయాల్సిందిగా కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆదివారం లేఖ రాశారు. అదేవిధంగా ఆరోగ్య మౌలిక సద�
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోసం తన సీటును వదులుకునేందుకు సిద్ధమని ఎమ్మెల్యే రత్నా ఛటర్జీ వెల్లడించారు. ఆమె కోసం ఈ మాత్రం త్యాగం చేయలేమా? అని ఎదురు ప్రశ్న వేశారామె.
కోల్కతా: కరోనా వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దేశవ్యాప్తంగా ఏకరీతి టీకా విధానాన్ని అమలు చేయాలని,
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతర హింసాకాండకు నిరసనగా బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ నిరసన కార్యక్రమం చేపట్టారు. బెంగాల్ అసెంబ్లీ స్పీకర్ ఎన్నికలో కాషాయ పార్టీ పాల్గొనదని, విధ
ఆర్టీపీసీఆర్ టెస్ట్| దేశంలో కరోనా కేసులు నానాటికి పెరుగుతుండటంతో రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
MHA team: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన నిజనిర్ధారణ కమిటీ విచారణ కొనసాగుతున్నది.
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతర అల్లర్లలో 21 మంది మరణించారని బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి పాలక టీఎంసీ కార్యకర్తలు తమ పార�