కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ ఎంపీపై దాడి జరిగింది. సిలిగురిలో శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో టీఎంసీ గూండాలు తనపై దాడి చేసినట్లు జల్పాయిగురి ఎంపీ డాక్టర్ జయంత కుమార్ రాయ్ ఆరోపించార
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు మొట్టికాయ వేసింది. ఆ రాష్ట్రంలో ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది. ఎలాంటి సాకులూ చెప్పకుండా వెంటనే �
కోల్కతా: గత రెండేండ్లలో 1300 ఇండియన్ సిమ్ కార్డులను చైనాకు పంపినట్లు గురువారం సరిహద్దులో అరెస్టైన ఆ దేశ జాతీయుడు దర్యాప్తు అధికారులకు తెలిపాడు. 2010 నుంచి నాలుగు సార్లు భారత్కు వచ్చానని, గురు�
ముకుల్రాయ్ | పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగలబోతోందని సమాచారం. ఆ పార్టీ నాయకుడు ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్లో
భర్త నిఖిల్ జైన్తో విడిపోవడంపై బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ఎట్టకేలకు మౌనం వీడింది. నిఖిల్తో తన వివాహం టర్కిష్ చట్టం ప్రకారం జరిగిందని, ఇది భారతదేశంలో చెల్లదని ఆమె బుధవారం ఒక సుదీ�
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హడావిడి చేసిన బీజేపీ అగ్రనేతలు బెంగాల్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ముఖం చాటేశారని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కాషాయ పార్టీపై విమర�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య, ఆయన సతీమణి మీరా భట్టాచార్య ఇవాళ కోల్కతాలోని నర్సింగ్ హోమ్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరూ కోవిడ్ సంబంధిత రుగ్�
అగ్ని ప్రమాదం| పశ్చిమబెంగాల్లో అధికార టీఎంసీ పార్టీ ఎమ్మెల్మే ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఎమ్మెల్యే మదన్ మిత్రా ఇంట్లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ప్రమాదాన్ని మందే గ్రహించిన ఆయన ఇ�
కోల్ కతా : దేశంలోని అన్ని ప్రాంతాలకూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) విస్తరిస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీ వెల్లడించారు. రాబోయే నెలరోజుల్లో విస్తరణ ప్రణాళ
కోల్ కతా : పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాకాండపై బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అల్లర్లకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలూ చేపట్ట�