కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్ధులు భారీ మెజారిటీతో ఘన విజయం దిశగా దూసుకుపోతుండటంతో ఇది ప్రజా విజయమని బెంగాల్ సీఎం, టీ
కోల్కతా: అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ పార్టీ దుమ్మురేపుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్లుతోంది. అధికార తృణమూల్ పార్టీకి బీజేపీ ఇవ్వలేకపోయింది. కూచ్బిహార్
TMC | పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీంతో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు సంబురాలు చేసుకుంటున్నారు. డప్పు దరువు�
By polls | దేశవ్యాప్తంగా ఉపఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంత పరిధిలో మూడు లోక్సభ, 29 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది.
పనాజీ : గోవా అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఎంసీలో జోష్ నెలకొంది. టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ గోవాలో బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సమక్షంలో శుక్రవారం ఆ పార్టీలో చేరారు. లియాండర్ ప�
Mamata Banerjee: గోవా అసెంబ్లీ ఎన్నికలను సీరియస్గా తీసుకుంటున్న మమతాబెనర్జి.. ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. గోవాలో మకాం వేసి
కోల్కతా : కాషాయ పార్టీకి వ్యతిరేకంగా జాతీయ స్ధాయిలో కూటమి ఏర్పాటుకు చొరవ చూపని కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్కే పరిమితమైందని టీఎంసీ దుయ్యబట్టింది. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా కాంగ�
Krishna Kalyani: పశ్చిమబెంగాల్లో ప్రతిపక్ష బీజేపీ నుంచి అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు
కోల్కతా : హోం ఐసోలేషన్లో ఉండే కొవిడ్-19 రోగుల ఆరోగ్యంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు దీపావళికి క్రాకర్స్ కాల్చడంతో పాటు వాటి సేల్పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిష�
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాల వల్ల వంతెన పిల్లర్ కిందకు కుంగింది. దీంతో సిలిగురిలోని మతిగరలో బాలాసన్ వంతెనపై ట్రాఫిక్ను నిలిపివేశారు. భారీ వర్షం, వరద నీటి ప్రవాహం వల్ల వంతెనకు చెందిన ఒక స్తంభ�
కోల్కతా : బంగ్లాదేశ్లో దుర్గా పూజ సందర్భంగా హిందువులపై ఇటీవల జరిగిన దాడులు ముందస్తు కుట్రలో భాగమని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపించింది. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనం దాల్చారన