కోల్కతా : కొన్నాళ్లుగా తాను పాటిస్తున్న సంప్రదాయాన్ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఏడాదీ కొనసాగించారు. ప్రధాని మోదీకి మామిడి పండ్లు పంపారు. 2011 నుంచి ఆమె ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. �
కోల్కతా : తన ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నకిలీ వ్యాక్సిన్ స్కామ్పై రాష్ట�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ను జులై 15 వరకూ పొడిగించింది. జులై ఒకటి నుంచి కొన్ని సడలింపులతో నియంత్రణలను కొనసాగించాలని బెంగాల్ ప్రభుత్వం నిర్�
కోల్కతా : ప్రత్యేక ఉత్తర బెంగాల్ ఏర్పాటును డిమాండ్ చేసినందుకు పాలక టీఎంసీ బీజేపీ నేతలు జాన్ బర్లా, సౌమిత్రా ఖాన్పై ఫిర్యాదు చేసింది. బెంగాల్ను విడగొట్టేందుకు కాషాయ పార్టీ నేతలు ప్రయ్నతిస్�
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై నమోదైన కేసులపై దర్యాప్తు చేసేందుకు ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఛైర్
కోల్కతా: ఉత్తరప్రదేశ్లో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు నదిలో కొట్టుకొచ్చి పశ్చిమ బెంగాల్కు చేరుతున్నాయని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నదిలో తేలుతున్న అనేక మృతదేహాలను గుర్తించామన్నా�