పశ్చిమ బెంగాల్లోని పురూలియాలో సోమవారం జరిగిన అడ్మినిస్ట్రేటివ్ సమావేశం చాలా హాస్యాస్పదంగా మారింది. టీఎంసీ నేత మాట్లాడుతుండగా, సీఎం మమతా బెనర్జీ దృష్టి అతడి పొట్టపై పడింది. 'మీ పొట్టేంటి అంతలా ఉం�
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాధ్ చేసిన వ్యాఖ్యలకు బెంగాల్ మంత్రి ఫిర్హాద్ హకీం దీటుగా బదులిచ్చారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది. బైరక్పూర్ నుంచి ఎంపీగా వున్న అర్జున్ సింగ్ బీజేపీకి గుడ్బై చెప్పేశారు. తిరిగి సొంత పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్లో చేరిపోయారు. తృణమూల్ అగ్రనేత �
కోల్కతా: పాత వాటర్ ట్యాంక్ రిజర్వాయర్ను కూల్చివేస్తుండగా క్లోరిన్ గ్యాస్ లీకైంది. దీంతో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ముర్షిదాబాద్ ప్రజా ఆ�
కోల్కతా: బిర్యానీ షాపులోని వ్యక్తులపై కొందరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బరాక్పూర్లో ఈ సంఘటన జరిగింది. మోహన్పూర్ పోలీస్ స్టేషన్ పరి
కోల్కతా : సింగిల్ బిర్యానీ అయితే రూ. వంద నుంచి రూ. 150 ఉండొచ్చు. ఫ్యామిలీ ప్యాక్ అయితే రూ. 500 వరకు ఉండొచ్చు. కానీ ఓ వ్యక్తి భుజించిన బిర్యానీకి మాత్రం రూ. 3 లక్షలట. సదరు వ్యక్తి ఆ బిల్లును ఓ ప్రభుత్వ ఆస�
కోల్కతా : ప్రముఖ బెంగాలీ రచయిత్రి, జానపద సంస్కృతిక పరిశోధకురాలు రత్న రషీద్ పశ్చిమ బెంగాల్ అకాడమీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించారు. సాహిత్యానికి చేసిన కృషికి బంగ్లా అకాడమీ సీఎం మమతా బెనర్జీ�
కోల్కతా : వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించేందుకు కేంద్రంలోని అధికార బీజేపీ యోచిస్తోందని, ఈ మేరకు ప్లాన్ను సైతం సిద్ధం చేసిందని తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ �
బెంగాల్లో బీజేవైఎం నేత అర్జున్ చౌరాసియా అనుమానాస్పదంగా మరణించాడు. ఇది తృణమూల్ చేసిన హత్యేనని బీజేపీ ఆరోపిస్తోంది. పైగా కేంద్ర హోంమంత్రి అమిత్షా బెంగాల్ పర్యటనలో ఉన్న సమయంలోనే ఈ మరణం సంభ
కోల్కతా : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. బెంగాల్లో శాంతిభద్రతలపై షా చేసిన వ్యాఖ్యలను ఆమె తిప్పికొట్టారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్�
కేంద్ర హోంమంత్రి అమిత్షాకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ జహంగీర్పూరీ, యూపీ, మధ్యప్రదేశ్లో జరుగుతున్న వ్యవహారాలపై దృష్టి నిలిపాలని సూచించారు. బెంగాల్ గురించి బెంగ అవ
కోల్కతా : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి పీ చిందరంబరానికి పశ్చిమ బెంగాల్లో చేదు అనుభవం ఎదురైంది. కోల్కతా హైకోర్టుకు బుధవారం చిదరంబరం ఓ కేసుకు సంబంధించి రాగా.. కాంగ్రెస్ సెల్ న్యాయ