నాలుగు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. సామాన్యుడి నడ్డి విరుస్తూ ఇంధన ధరలను ఎడా పెడా పెంచుతున్న కమలం పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టారు. ఎన్నికలకు ముందు హిజాబ్, హల�
నదియా అత్యాచారంపై తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీని ఇరకాటంలో పడేశాయి. సౌగతా రాయ్ వ్యాఖ్యలపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సౌగతారాయ్ చేసిన వ్యాఖ్యల
బెంగాల్ లో ఓ మహిళ సీఎం పీఠంపై ఉండగా.. ఒక్క అత్యాచారం జరిగినా.. అది రాష్ట్రానికి సిగ్గుచేటే అవుతుందని తృణమూల్ ఎంపీ సౌగతా రాయ్ అన్నారు. జరుగుతున్న సంఘటనలపై అందరూ ఆందోళన చెందుతున్నారని పేర్కొ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్లో సంచలనం రేపిన హత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు ఆసుపత్రి పాలయ్యారు. నదియా జిల్లాకు చెందిన 14 ఏండ్ల బాలికపై స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత కుమారుడు లైంగికదాడికి పాల్పడి హత్య చ
Khela Hobe | పశ్చిమబెంగాల్లో పదో తరగతి పరీక్షలు మార్చి నెలలో ముగిశాయి. సమాధాన పత్రాలను దిద్దుతుండగా చాలా పేపర్లలో విద్యార్థులు అధికార టీఎంసీ నినాదమైన ‘ఖేలా హోబే’ (Khela Hobe.. ఆట ముందుంది) అని రాశారు.
తీపిని పంచుతూ రుచితో పాటు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మెండుగా ఉండే ఈ పండు బెంగాలీలకు ఎంతో ఇష్టం. మధురమైన రుచిని అందిస్తూ మినరల్స్, విటమిన్లు, క్యాల్షియం పుష్కలంగా ఉండే మహుల్ పండు స్ధానికుల�
కోల్కతా: సాధారణంగా ఆస్ట్రేలియాలో కనిపించే కంగారులు పశ్చిమ బెంగాల్లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో వీటిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆస్ట్రేలియా, టాస్మానియా, న్యూ గినియాలో తప్ప ప్రపంచంలో మరే దేశంలో కంగ�
పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో కాషాయ పార్టీ నేతలు రెచ్చిపోయారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇద్దరు బీజేపీ నేతలు వీరంగం వేశారు. జిల్లాలోని చత్నా గ్రామంలో నీటి సమస్యపై నిరసన సందర
డార్జలింగ్ హిల్ పార్టీల ప్రతినిధులతో భేటీ సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. పర్వత ప్రాంత ప్రజల బాగు కోసం పనిచేయాలని కోరుకు
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో దారుణం వెలుగుచూసింది. 11 ఏండ్ల బాలికపై ఆమె కజిన్ బాయ్ప్రెండ్ గురువారం లైంగిక దాడికి పాల్పడటంతో పాటు ఆమె ప్రైవేట్ భాగాలను కర్రతో గాయపరచడం కల�
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వివిధ కార్మిక సంఘాల పిలుపు మేరకు రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా నిరసనకారులు రహదారులను ముట్టడించడంతో పశ్చిమ బెంగాల
హింసాకాండ జరిగిన బీర్భూమ్ ప్రాంతంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం పర్యటించారు. బాధిత కుటుంబీకులతో మాట్లాడారు. ఈ హింస వెనుక పెద్ద హస్తమే ఉందని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. �
మమతా బెనర్జీ సీఎంగా ఉన్న బెంగాల్లో వెంటనే ఆర్టికల్ 355ని విధించాలని కాంగ్రెస్ ఎంపీ, బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్కు ఓ లేఖ రాశ