పశ్చిమ బెంగాల్ బీజేపీలో సంక్షోభం ముదిరిపోతున్నది. ఎన్నికలు జరిగిన తర్వాత సువేందు అధికారిని బీజేపీఎల్పీ నేతగా ప్రకటించినప్పటి నుంచి పార్టీలో ముసలం మొదలైంది.
కోల్కతా: రక్తంతో తడిచే బెంగాల్ వద్దని ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధంఖర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ భూమిలో హింసకు చోటు లేదన్నారు. ఇక్కడ ఎవరి మనస్సు కూడా భయం నుండి విముక్తి పొందలేదని తనకు తెల�
కోల్ కతా : కరోనా కట్టడికి పశ్చిమ బెంగాల్ లో విధించిన లాక్డౌన్ ను జులై 1 వరకూ పొడిగించినట్టు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. వైరస్ వ్యాప్తిని అడ్డకునేందుకు ఈ నిర్ణయం తీసుక�
కోల్కతా: కేంద్ర ప్రభుత్వం తనకు కేటాయించిన భద్రతను వెనక్కి తీసుకోవాలని పశ్చిమ బెంగాల్కు చెందిన టీఎంసీ నేత ముకుల్ రాయ్ కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు శనివారం ఆయన లేఖ రాశారు. అయిత
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ ఎంపీపై దాడి జరిగింది. సిలిగురిలో శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో టీఎంసీ గూండాలు తనపై దాడి చేసినట్లు జల్పాయిగురి ఎంపీ డాక్టర్ జయంత కుమార్ రాయ్ ఆరోపించార
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సుప్రీం కోర్టు మొట్టికాయ వేసింది. ఆ రాష్ట్రంలో ‘వన్ నేషన్- వన్ రేషన్’ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని ఆదేశించింది. ఎలాంటి సాకులూ చెప్పకుండా వెంటనే �
కోల్కతా: గత రెండేండ్లలో 1300 ఇండియన్ సిమ్ కార్డులను చైనాకు పంపినట్లు గురువారం సరిహద్దులో అరెస్టైన ఆ దేశ జాతీయుడు దర్యాప్తు అధికారులకు తెలిపాడు. 2010 నుంచి నాలుగు సార్లు భారత్కు వచ్చానని, గురు�
ముకుల్రాయ్ | పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగలబోతోందని సమాచారం. ఆ పార్టీ నాయకుడు ముకుల్ రాయ్ తిరిగి తృణమూల్ కాంగ్రెస్లో
భర్త నిఖిల్ జైన్తో విడిపోవడంపై బెంగాలీ నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్ ఎట్టకేలకు మౌనం వీడింది. నిఖిల్తో తన వివాహం టర్కిష్ చట్టం ప్రకారం జరిగిందని, ఇది భారతదేశంలో చెల్లదని ఆమె బుధవారం ఒక సుదీ�
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో హడావిడి చేసిన బీజేపీ అగ్రనేతలు బెంగాల్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ముఖం చాటేశారని టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కాషాయ పార్టీపై విమర�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్దదేవ్ భట్టాచార్య, ఆయన సతీమణి మీరా భట్టాచార్య ఇవాళ కోల్కతాలోని నర్సింగ్ హోమ్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజుల నుంచి ఇద్దరూ కోవిడ్ సంబంధిత రుగ్�