కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ నెల 3న తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు. నలుగురు లేదా ఐదుగురిని కొత్తగా కేబినెట్లోకి తీసుకుంటామని చెప్పారు. ఈ మేరకు సోమవారం ఆమె మీడియాకు వెల�
kanwariyas | పశ్చిమబెంగాల్లోని కూచ్బేహార్లో ఘోర ప్రమాదం జరిగింది. కన్వరీయాలు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్లో విద్యుదాఘాతం జరిగింది. దీంతో 10 మంది మరణించగా, మరో 19 మంది గాయపడ్డారు.
Congress | పశ్చిమబెంగాల్లో నోట్ల కట్టలతో పట్టుబడిన తమ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కశ్యప్, నమన్ బిక్సల్
టీచర్స్ రిక్రూట్మెంట్ స్మామ్లో అరెస్టయిన పశ్చిమ బెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్ధ ఛటర్జీ ఉదంతంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని పార్టీ నేతలను టీఎంసీ ఆదేశించింది.
సరిగ్గా ఏడాది పూర్తయింది.. బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి.. అప్పటికే రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఎంసీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ చేయని ప్రయత్నమంటూ లేదు. ఫిరాయింపులు.. కేసులు.. దాడులు.. సోదా�
పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్లో ఓ విస్తుగొలిపే సంఘటన వెలుగు చూసింది. అనూహ్యంగా పెరిగిన ఫ్లేవర్డ్ కండోమ్ల విక్రయాలు స్థానిక దుకాణదారులను కలవరపెడుతున్నాయి. జిల్లాలో కొంత మంది యువకులు వీటిని గర్భన�
ఇప్పటికీ ఆ నీళ్లు స్నానానికి కూడా పనికిరావు భక్తుల గంగాతీర్థానికి అసలే అక్కరకు రావు ఇలా అయితే నది ఎప్పటికి శుద్ధి అవుతుంది? జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం న్యూఢిల్లీ, జూలై 24: గంగా నది.. హిందువులు పరమ పవిత్�
ED | పశ్చిమబెంగాల్ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి అనుచరుడి ఇంట్లో భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది. మంత్రి పార్థా ఛటర్జితో అనుచరుడు అర్పితా ముఖర్జీ ఇంటిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్
Black Fever | పశ్చిమ బెంగాల్లో బ్లాక్ ఫీవర్ కలకలం సృష్టిస్తున్నది. గత రెండువారాల్లో 65 కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. డార్జిలింగ్, మాల్దా, ఉత్తర దినాజ్పూర్, దక్షిణ్ దినాజ్పూర్, �
చేపట్టనున్న సింజెంటా పురుగు మందుల వాడకంపై రైతులకు అవగాహనే లక్ష్యం పుణె, జూలై 15: వ్యవసాయ రంగానికి మరింత సాంకేతికతను జోడిస్తున్నారు. స్విట్జర్లాండ్కు చెందిన అగ్రోకెమికల్ దిగ్గజం సింజెంటా.. దేశవ్యాప్త ‘�
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల పెయింటింగ్ వేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. డార్జిలింగ్లోని స్థానిక స్టాల్లో గురువారం ఆమె మోమోలను తయారు చేసి తన పాకశాస్త్ర నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముఖ్
అవసరమైతే సింహాలు కరుస్తాయి: అనుపమ్ ఖేర్ న్యూఢిల్లీ, జూలై 13: కొత్త పార్లమెంటు భవనంపై ఏర్పాటు చేయనున్న జాతీయ చిహ్నం విషయంలో రాజుకున్న వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జ�