కోల్కతా: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రోద్బలంతోనే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీతో పాటు తమ కార్యకర్తలపై త్రిపురలో దాడి జరిగిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. త్రి
ముకుల్ రాయ్ | తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు ముకుల్ రాయ్ నోరు జారారు. పశ్చిమ బెంగాల్లో జరగబోయే ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీనే తప్పకుండా విజయం సాధిస్తుందని ముకుల్ రాయ్ అన్నారు. త్రిపురలోన�
Babul Supriyo to leave politics : రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు కేంద్ర మాజీ మంత్రి, పశ్చిమ బెంగాల్ బీజేపీ సీనియర్ నేత బాబుల్ సుప్రియో వెల్లడించారు. అలాగే పార్లమెంట్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నట్లు ప్రకటించ�
ప్రస్తుతం ఎక్కడ చూసినా.. ఎవ్వరి చేతిలో చూసినా దర్శనమిస్తున్న సాంకేతిక విప్లవం.. మొబైల్ ఫోన్ అందుబాటులోకి వచ్చి ఇవ్వాల్టికి సరిగ్గా 26 ఏండ్లు పూర్తయ్యాయి. తొలి ఫోన్ కాల్ను కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి స
తొమ్మిది మంది మృతి | దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పర్వత ప్రాంతాల నుంచి మైదానాల వరకు వర్షాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజులుగా
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని హసీమారా ఎయిర్బేస్లో రాఫెల్ యుద్ధ విమానాల రెండవ స్క్వాడ్రన్ను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. చీఫ్ మార్షల్ ఆర్కెఎస్ భదౌరియా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 101 స్క్వాడ్రన్�
కోల్కతా: పెగాసస్ స్పైవేర్ వివాదంపై విచారణకు ఆదేశించింది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. దీనికోసం ప్రత్యేకంగా ఓ ప్యానెల్ ఏర్పాటు చేశారు. ఇందులో రిటైర్డ్ జడ్జ్లు జస్టిస్ ఎంవీ లోకూర
కోల్కతా: పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీని ఆ పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ శుక్రవారం ఈ మేరకు ప్రకటించారు. ఇది పా�
కోల్కతా: ప్రేమించిన వ్యక్తికి అప్పటికే పెళ్లి అయినట్లు తెలుసుకున్న ఒక మహిళ ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ బెంగాల్లోని లాబ్పూర్లో ఈ ఘటన జరిగింది. 2014 జనవరిలో సుబల్పూర్లో 20 ఏండ్ల గిరిజన మహిళపై అందరూ చూస్త
కోల్కతా: పెగాసస్ స్పైవేర్ వివాదంపై స్పందించారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. కేంద్రం ప్రతీదాన్ని హ్యాక్ చేస్తుందని, అందుకే తన ఫోన్కు తాను ప్లాస్టర్ వేసుకున్నానని ఆమె చెప్పారు.