Mamata Banerjee: కేంద్ర ఎన్నికల సంఘం కచ్చితంగా పశ్చిమబెంగాల్లో ఉప ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాల్సిందేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతబెనర్జి
మాజీ మంత్రి అరెస్టు | పశ్చిమబంగాల్ మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు శ్యామప్రసాద్ ముఖర్జీ అరెస్టయ్యారు. బిష్ణుపూర్ మున్సిపల్ చైర్మన్గా పని చేసినప్పుడు ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారన్న ఆరోప�
దోమ : గుండెపోటుతో పశ్చిమ బెంగాల్ కార్మికుడు మృతి చెందిన ఘటన దోమ మండల కేంద్రంలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో పని చేస్తున్న పశ్చిమ బెంగ
కోల్కతా: రక్షాబంధన్ నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్ జాతీయులకు కొందరు మహిళలు రాఖీలు కట్టారు. పశ్చిమ బెంగాల్ ఉత్తర 24 పరగణా జిల్లాలోని డమ్డమ్ ప్రాంతంలో ఆదివారం ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్రంలోని అధికార తృణమూల్�
కోల్కతా: రక్షాబంధన్ నేపథ్యంలో కొందరు పిల్లలు, పెద్దలు చెట్లకు రాఖీలు కట్టారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఆదివారం వినూత్న కార్యక్రమం చేపట్టారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పశ్చిమ మేదినిపూర
శంషాబాద్ రూరల్:షాద్నగర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న వ్యాన్ అతివేగంగా వచ్చి డివైడర్ను ఢీకొని బోల్తాపడడంతో 15 మందికి స్వల్పగాయాలైన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ రూరల్ పోలీస్ స్ట�
శంషాబాద్ | నగర శివార్లలోని శంషాబాద్లో రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద కూలీలతో వెళ్తున్న ఓ మినీ వ్యాను డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్�
Hijacking threat call : ఎయిర్ ఇండియా విమానానికి బెదిరింపు కాల్ | పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ ఇండియా కార్యాలయానికి బుధవారం రాత్రి బెదిరింపు వచ్చింది. రాత�
Yasmin Nigar Khan: ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల ఆక్రమణలోకి వెళ్లగానే నేతలు దేశం విడిచి పారిపోయారని, కానీ సామాన్య ప్రజలు, మహిళలు, చిన్నారులు, నిరుపేదలు మాత్రం సాయుధుల ఆగడాలకు బలవుతున్నారని
Jalpaiguri : రైల్వేస్టేషన్ వద్ద బాంబు కలకలం | పశ్చిమ బెంగాల్లో రైల్వేస్టేషన్ వద్ద బాంబు కలకలం సృష్టించింది. జల్పాయిగురి రైల్వే (ఎన్జేపీ) స్టేషన్ ప్రవేశ మార్గం వద్ద బాంబును గుర్తించారు. వెంటనే స్థానిక రైల్వ�
కోల్కతా: భారత స్వాతంత్ర్య పోరాటం, బెంగాల్ విభజనపై మొబైల్ ‘పార్టిషన్ మ్యూజియం’ను పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ ఆదివారం ప్రారంభించింది. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కోల్కతాలో రెండు ట్రామ్లను �
75 ఏళ్లుగా దేశమంతా ఆగస్ట్ 15నే స్వాతంత్ర్య వేడుకలు ( Independence Day ) జరుపుకుంటోంది. భరతమాత స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు అది. కానీ పశ్చిమ బెంగాల్లోని ఓ పట్టణం, దాని చుట్టూ ఉన్న కొన్ని గ్రామాలు మాత్రం మూడు ర�