Biryani | తృణమూల్ కాంగ్రెస్ లీడర్, కుచ్బెహార్ మున్సిపాలిటీ చైర్మన్ రవీంద్రనాథ్ ఘోష్ తీసుకున్న నిర్ణయం వివాదంగా మారింది. బిర్యానీలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాల వల్ల పురుషుల్లో శృంగార కోరికలు తగ్గుతున్నాయ�
పశ్చిమబెంగాల్ని కోల్కతా నగరంలో రామప్ప ఆలయం నిర్మితమైంది. ఇదేంటి రామప్ప తెలంగాణలో ఉన్నది కదా అనుకుంటున్నారా? మీరు చదివింది నిజమే. రామప్పకు డూప్లికేట్ను దీపక్ గోష్ అనే ఆర్టిస్ట్ తన టీమ్సభ్యులతో క�
Suvendu Adhikari | సౌరవ్ గంగూలీకి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందన్న పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జిపై బీజేపీ తనదైన దుందుడుకు స్వభావం ప్రదర్శించింది. మమతాబెనర్జికి
IIT Kharagpur | పశ్చిమ బెంగాల్లోని ఐఐటీ ఖరగ్పూర్లో ఓ విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. రెండు రోజుల నుంచి తన గదిలో నుంచి బయటకు రాకపోవడంతో.. అనుమానంతో తోటి విద్యార్థులు క్యాంపస్ సిబ్బందికి సమాచారం అం�
Andhra Pradesh | ఆంధ్రప్రదేశ్కు సూపర్ సైక్లోన్ ముప్పు పొంచి ఉందని ఏపీ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 18వ తేదీన ఉత్తర అండమాన్ సమీపంలో ఉపరితల ఆవర్తనం ఏ�
మన దేశంలో 2021లో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. కేంద్ర నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) చెప్పిన లెక్క ఇది. ఈ లెక్కన ఆ సంవత్సరంలో 10,881 మంది ఉరి కొయ్యకు వేలాడారు.
West Bengal | పశ్చిమబెంగాల్లో (West Bengal) దుర్గా మాత నిమజ్జనం సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకున్నది. జల్పాయ్గురి సమీపంలోని మాల్ నదిలో దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేస్తుండగా
West Bengal | ఓ 28 ఏండ్ల యువకుడు ఈజీగా డబ్బును సంపాదించేందుకు మహిళలను టార్గెట్ చేశాడు. మహిళలను పెళ్లి చేసుకొని, వారితో కొద్ది రోజులు కాపురం చేసి నమ్మించేవాడు. ఆ తర్వాత విలువైన బంగారు ఆభరణాలను దోచుకెళ
కోల్కతా : పశ్చిమ బెంగాల్ మాల్డాలోని గజోల్ ప్రాంతంలో ఓ చేపల వ్యాపారి నివాసంపై సీబీఐ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.1.4కోట్ల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే, డ్రగ్స్ స్మగ్లి�
స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకంపై చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. కానీ కొన్ని చోట్ల విద్యార్థులకు సరైన భోజనం అందడం లేదు. తాజాగా పశ్చిమ బెంగాల్లో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ. దినాజ్పూ
ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం.. ‘వేదిక్ ప్లానిటోరియం’ కోల్కతా, ఆగస్టు 27: ఆధ్యాత్మికానికి పేరుగాంచిన భారతదేశంలో మరో అధునాతన ఆలయం అందుబాటులోకి రానున్నది. పశ్చిమబెంగాల్లోని మాయాపూర్లో నిర్మిస్తున్న ‘వేద�