కోల్కతా : ప్రత్యేక ఉత్తర బెంగాల్ ఏర్పాటును డిమాండ్ చేసినందుకు పాలక టీఎంసీ బీజేపీ నేతలు జాన్ బర్లా, సౌమిత్రా ఖాన్పై ఫిర్యాదు చేసింది. బెంగాల్ను విడగొట్టేందుకు కాషాయ పార్టీ నేతలు ప్రయ్నతిస్�
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన హింసాత్మక సంఘటనలపై నమోదైన కేసులపై దర్యాప్తు చేసేందుకు ఏడుగురు సభ్యులతో ఒక కమిటీని జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఛైర్
కోల్కతా: ఉత్తరప్రదేశ్లో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలు నదిలో కొట్టుకొచ్చి పశ్చిమ బెంగాల్కు చేరుతున్నాయని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. నదిలో తేలుతున్న అనేక మృతదేహాలను గుర్తించామన్నా�
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో తొలిసారి వేలాది మంది ప్రజలు తమ ఇళ్లను, గ్రామాలను విడిచిపెట్టి సరిహద్దు దాటుతున్నారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. తమను �
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని మారుమూల గ్రామమైన అద్మా ప్రజలకు కరోనా టీకా వేసేందుకు అలీపూర్దుర్ జిల్లా కలెక్టర్ సురేంద్ర కుమార్ మీనా శనివారం ఎంతో శ్రమించారు. ఆరోగ్య అధికారులు, వైద్య సిబ్బందితో
పశ్చిమ బెంగాల్కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే జయంత్ నాస్కర్ (73) కరోనా వైరస్కు గురై చికిత్స పొందుతూ కన్నుమూశారు. కోల్కతాలోని ప్రభుత్వ దవాఖానలో శనివారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు.
కోల్కతా: తల్లిదండ్రులు, సోదరి, నానమ్మను మూడు నెలల కిందట హత్య చేసిన ఒక యువకుడ్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలోని పాత 16 మైలు గ్రామానికి చెందిన 19 ఏండ్ల ఆసిఫ్ మ�
కోల్కతా: పశ్చిమ బెంగాల్కు చెందిన ఏడు నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేతలతో టచ్లో ఉన్నారని, పార్టీలోకి తిరిగి వచ్చేందుకు సంప్రదింపులు జరుపు�