కోల్కతా : పశ్చిమ బెంగాల్లోని బీర్భూం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మల్లార్పూర్ పోలీసు స్టేషన్ పరిధిలో బస్సు – ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 9 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
West Bengal | 9 people killed in auto and bus collision in Mallarpur police station area of Birbhum district: Dhiman Mitra, SDPO Rampurhat pic.twitter.com/dqPmhhZves
— ANI (@ANI) August 9, 2022