Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో మెడికల్ కాలేజీ విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మౌనం వీడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలికలను బయటకు వెళ్లనివ్వకూడదని వ్యాఖ
MBBS Student | పశ్చిమ బెంగాల్ దుర్గాపూర్లోని ఓ ప్రయివేటు మెడికల్ కాలేజీకి చెందిన ఎంబీబీఎస్ సెకండియర్ విద్యార్థినిపై ఓ ముగ్గురు యువకులు అత్యాచారం చేసిన సంగతి తెలిసిందే.
పశ్చిమబెంగాల్ ఆర్జీకర్ లైంగికదాడి ఘటన మరువకముందే మరో ఘటన చోటుచేసుకుంది. బర్ధమాన్ జిల్లాలో ఒడిశాకు చెందిన ఓ వైద్య కళాశాల విద్యార్థినిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడిన
Crime News | పశ్చిమబెంగాల్ (West Bengal) రాష్ట్రంలో తాజాగా మరో వైద్య విద్యార్థినిపై అత్యాచారం జరిగిన ఘటన నుంచి తేరుకోకముందే ఇంకో ఘోరం చోటుచేసుకుంది. బెంగాల్ రాజధాని కోల్కతా (Kolkata) లో వికలాంగురాలిపై ఓ యువకుడు అత్యాచార�
Medical student raped | ఎంబీబీఎస్ చదువుతున్న వైద్య విద్యార్థినిని ఒక వ్యక్తి ఆసుపత్రి ఆవరణలోకి లాక్కెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Doctor Ziplines To Treat Patients | కొండచరియలు విరిగిపడటంతో గాయపడిన రోగులకు చికిత్స కోసం ఒక డాక్టర్ పెద్ద సాహసం చేశారు. రోడ్డు మార్గం తెగిపోవడంతో చిక్కుకున్న వారికి వైద్య సహాయం అందించేందుకు జిప్లైన్ సహాయంతో లోయను దాటి అక�
పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి 20 మంది మరణించారు. ఈ ఘటన కారణంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం సహా అనేక ప్రధాన ప్రాంతాలతో డార్జిలింగ్కు సంబంధ�
Rain in Bengal | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని డార్జిలింగ్ (Darjeeling) లో భారీ వర్షాలు (Heavy rains) బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు (Landslides) విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో మృతుల సంఖ్య 17కు చేరింది. వారిలో చిన్నారులు కూడా �
Bomb blast | నాటుబాంబు (Crude bomb) తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలుడు (Blast) సంభవించి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పశ్చిమబెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని ముర్సీదాబాద్ (Mursidabad) జిల్లాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
Heavy rain | పశ్చిమబెంగాల్ (West Bengal) లో భారీ వర్షం (Heavy rain) కురుస్తోంది. ఇక రాజధాని కోల్కతా (Kolkata) లో ఎడతెరపిలేకుండా కుండపోత వర్షం పడుతోంది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో నీరు నిలువడంతో తటాకాలన�
ఈశాన్య భారతం, పశ్చిమ బెంగాల్లలో ఆదివారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 5.8గా నమోదైంది. ఆదివారం మధ్యాహ్నం 4.41 గంటలకు మొదటిసారి భూమి కంపించింది.
Tale Of Two Bengal Doctors | వైద్య విద్యార్థిని అనుమానాస్పదంగా మరణించింది. దీంతో ఆమెతో రిలేషన్షిప్ ఉన్న జూనియర్ డాక్టర్పై విద్యార్థిని తల్లి పలు ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి ప్రశ్నిస్త
Nurse Found Dead | నర్సింగ్ హోమ్లో పనిచేస్తున్న నర్సు అనుమానాస్పదంగా మరణించింది. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది. అయితే ఆమెపై అత్యాచారానికి పాల్పడి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపి�