PM Modi | ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ (PM Narendra Modi) విమర్శించారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు.
Protests In Bengal | పశ్చిమ బెంగాల్కు చెందిన వలస కార్మికుడు జార్ఖండ్లో మరణించాడు. బెంగాల్ మాట్లాడినందుకు అతడ్ని కొట్టి చంపారని మృతుడి కుటుంబం ఆరోపించింది. ఈ నేపథ్యంలో బెంగాల్లో జరిగిన భారీ నిరసన ఉద్రిక్తతలకు ద�
West Bengal : కేంద్ర ప్రభుత్వం త్వరలో 11 కొత్త ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టబోతుంది. అయితే, వాటిలో ఎక్కువగా ఈ ఏడాది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలకే కేటాయించడం విశేషం
Bengal Governor Gets Threat Email | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రైడ్స్పై హై డ్రామా తర్వాత పశ్చిమ బెంగాల్ గవర్నవర్ సీవీ ఆనంద బోస్కు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఆయనను పేల్చివేస్తామని అందులో బెదిరించారు.
Women Extorting Truck Drivers | కొందరు మహిళలు బలవంతంగా లారీలను అడ్డుకున్నారు. మేకులు కట్టిన కర్రలతో లారీ డ్రైవర్లను బెదిరించారు. వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో వరద బాధితులకు అందించాల్సిన సాయంలో మమత ఆధ్వర్యంలోని టీఎంసీ ప్రభుత్వం రూ.100 కోట్ల అవినీతికి పాల్పడినట్లు సోషల్ మీడియా వేదికగా బీజేపీ ఆరోపించింది.
చనిపోయాడని భావించిన ఓ వృద్ధుడు మూడు దశాబ్దాల తర్వాత ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ జిల్లాలోని తన స్వగ్రామం ఖటోలీకి తిరిగివచ్చాడు. అనేక ఏండ్లుగా పశ్చిమ బెంగాల్లో స్థిరపడిపోయిన ఆ వృద్ధుడిని ఓటరు జాబితా ప్�
Amit Shah | పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని మమతా బెనర్జీ (Mamata Banerjee) నేతృత్వంలోని తృణమూల్ (TMC) ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) నిప్పులు చెరిగారు.
PM Modi | జంగిల్ రాజ్ నుంచి బెంగాల్కు విముక్తి కల్పించాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్లో ఆయన పర్యటించారు. పశ్చిమ బెంగాల్లోని తాహేర్పూర్కు వెళ్లారు. ప్రతికూల వాతావర
BJP leaders arrested in drug trafficking | ఇద్దరు బీజేపీ నేతలు అదృశ్యమయ్యారు. దీంతో వారి కుటుంబాలు ఆందోళన చెందాయి. అయితే మాదకద్రవ్యాల అక్రమ రవాణా చేయడంతో ఆ ఇద్దరు బీజేపీ నేతలను అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మెస్సీ వివాదం నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖకు మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయన రాజీనామాను మంగళవారం ఆమోదించారు.