Bengal Repoll | అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలో సోమవారం కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. అయితే పశ్చిమ బెంగాల్లోని ఫాల్తా నియోజకవర్గంలో మే 21న రీపోలింగ�
Counting | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఓట్ల లెక్కింపు రేపు జరుగనుంది. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుకానుంది. పశ్చిమ బెంగాల్ (West Begal), తమిళనాడు (Tamil Nadu), క�
Counting | నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో సోమవారం ఓట్ల లెక్కింపు (Vote Counting) నేపథ్యంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. బెంగాల్లో కౌంటింగ్ ఏర్పాట్లపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Union Home Ministry) ఉన్నత స్థాయి భద్రత
Abhishek Banerjee | పశ్చిమబెంగాల్ (West Begal) రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గం (Falta Assembly Constituency) లో ఏప్రిల్ 29న జరిగిన రెండో దశ పోలింగ్లో తీవ్రమైన అవకతవకలు జరిగినట్లు బీజేపీ ఆరోపించింది. దాంతో కేంద్ర
West Bengal | పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీఎంసీ గూండాలు తమను బెదిరిస్తున్నారంటూ సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని ఫాల్టాలో స్థానికులు ఆందోళన బాటపట్టారు.
West Bengal : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉద్రిక్తత కొనసాగుతోంది. టీఎంసీ గూండాలు తమను బెదిరిస్తున్నారంటూ సౌత్ 24 పరగణాస్ జిల్లాలోని ఫాల్టాలో స్థానికులు ఆందోళన బాటపట్టారు.
Supreme Court | పశ్చిమబెంగాల్ (West Bengal) లో ఓట్ల లెక్కింపు వేళ టీఎంసీ అధినేత్రి (TMC Chief), సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) కి సుప్రీంకోర్టు (Supreme Court) లో చుక్కెదురైంది. ఓట్ల లెక్కింపు సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం (Union Govt) నుంచి మాత్రమే ఎంపి
Mamata Banerjee : కౌంటింగ్ అంశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమిస్తూ ఎన్నికల సంఘం (ఈసీ) తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Repolling | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో ఎన్నికల అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) కీలక నిర్ణయం తీసుకుంది. మగ్రాహట్ (West), డైమండ్ హార్బర్ (Dimond Harbour) అసెంబ్ల�
Third Gender: థార్డ్ జెండర్ కేటగిరీలో ఈసారి ఓటర్లు పోటెత్తారు. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీ సంఖ్యలో ఓట్లు వేశారు. పశ్చిమ బెంగాల్లో జరిగిన రెండో దశలో, పుదుచ్చరిలో అధిక సంఖ్యలో ట్రాన్స్జె�
ఓటింగ్ ప్రక్రియ ముగిసి మే 4న ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో కొత్త వివాదం ఏర్పడింది. ఎన్నికల సంఘంపై అధికార టీఎంసీ తీవ్ర ఆరోపణలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ వి�
ఓటింగ్ ప్రక్రియ ముగిసి మే 4న ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో కొత్త వివాదం ఏర్పడింది. ఎన్నికల సంఘంపై అధికార టీఎంసీ తీవ్ర ఆరోపణలు చేసింది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను సీఎం మమతా బెనర్జీ తోసిపుచ్చారు. 2021 ఎన్నికల్లోనూ ఇదేవిధంగా బీజేపీ విజయం సాధిస్తుందని చెప్పాయని, కానీ ఫలితాలు మరో విధంగా వచ్చా�
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తమ సంస్థ ఎగ్జిట్పోల్ ఫలితాలను వెల్లడించదని యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు ప్రదీప్ గుప్తా మీడియాతో మాట్లాడారు.
West Bengal | పశ్చిమ బెంగాల్ సహా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ సంస్థ టుడేస్ చాణక్య నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సంస్థ సర్వే ప్రకారం.. పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారం చేపట్టే అవ�