విపక్ష ఇండియా కూటమిలో మరోసారి లుకలుకలు బయటపడ్డాయి. తాజాగా పశ్చిమబెంగాల్లో టీఎంసీ, సీపీఐ(ఎం) మధ్య లొల్లి మొదలైంది. బెంగాల్లో సీపీఐ(ఎం)తో కలిసి పోటీ చేసేది లేదని తృణమూల్ కాంగ్రెస్ ఖరాఖండిగా చెబుతున్నద�
elephant corridors: దేశంలో ఏనుగులు సంచరించే 150 ప్రదేశాలను గుర్తించారు. దీనిపై పర్యావరణ శాఖ ఓ రిపోర్టును రిలీజ్ చేసింది. పశ్చిమ బెంగాల్లో అత్యధికంగా కారిడార్స్ ఉన్నట్లు తేలింది. ప్రస్తుతం దేశంలో 30వేల ఏనుగ�
వివాహం చేసుకోవాలని అడుగుతున్నదని ఒత్తిడి చేస్తుండటంతో ఆర్మీ అధికారి ఓ నేపాలీ మహిళను హత్యచేసిన ఘటన ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో (Dehradun) జరిగింది. లెఫ్టినెంట్ కల్నల్ రామెండు ఉపాధ్యాయ్ (Lieutenant Colonel Ramendu Upadhyay) మూడ�
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ తాను హెచ్చరించిన విధంగానే రాష్ట్రప్రభుత్వంపై మరో కక్ష సాధింపు చర్యకు ఉపక్రమించారు. శనివారం అర్ధరాత్రి ఆయన రెండు రహస్య లేఖలను కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాని
Dilip Ghosh | ‘ఇండియా’ పేరును ‘భారత్’గా మార్చడం ఇష్టంలేని వాళ్లు దేశం విడిచి వెళ్లిపోవచ్చని పశ్చిమబెంగాల్కు చెందిన బీజేపీ నేత దిలీప్ ఘోష్ (Dilip Ghosh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కార్యకర్తలతో ఏర్పాటు చే�
Bus accident | ఉత్తప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో 60 మంది యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడింది. ఈ ప్రమాదంలో 12 మంది యాత్రికులు గాయపడ్డారు. అల్లీపూర్ గ్ర�
బాణసంచా తయారు చేస్తున్న ఓ పరిశ్రమలో పేలుడు సంభవించి ఏడుగురు మరణించారు. పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లా జగన్నాథపూర్లో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సిబ్బంది విధి నిర్వహణలో ఉండగా హఠాత్తుగా పేలుడు
పశ్చిమబెంగాల్లోని (West Bengal) ఉత్తర 24 పరగాణా జిల్లాలో (North 24 Parganas district) ఉన్న ఓ పటాకుల పరిశ్రమలో (Firecracker factory) భారీ పేలుడు (Blast) సంభవించింది.
Tigress Rika | పశ్చిమబెంగాల్ రాష్ట్రం జల్పాయ్గురి జిల్లాలోని సిలిగురి పట్టణ సమీపంలోగల బెంగాల్ సఫారీ పార్కులో రికా అనే పెద్దపులి మూడు పిల్లలకు జన్మనిచ్చింది.
Vande Bharat Express | కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైళ్లపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఈ రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంట తర్వాత మర�
Bikash Sinha | ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, పశ్చిమబెంగాల్ వాసి వికాస్ సిన్హా (Bikash Sinha) ఇక లేరు. 78 ఏళ్ల వికాస్ సిన్హా గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం ఉదయం కోల్కతాలోని తన నివాసంలో �