Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత మమతా బెనర్జీ మళ్లీ రాజకీయంగా పుంజుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా చాలా కాలం తర్వాత ఇండియా బ్లాక్ సమావేశానికి మమత హాజరుకానున్నారు.
DU professor : ఇటీవల జరిగిన ఢిల్లీ ప్రొఫెసర్ హత్య కేసు మిస్టరీ వీడింది. ఆస్తి వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు తేల్చారు. ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని శివాజీ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న
తృణమూల్ కాంగ్రెస్లో సంక్షోభం నాటకీయ మలుపులు తిరుగుతున్నది. మమతపై తిరుగుబావుటా ఎగురవేసిన తిరుగుబాటు వర్గంలోనే మరో తిరుగుబాటు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ నాయకురాలిగా మమత కొనసాగింపుపై తిరుగు
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ లోక్సభపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీ ఘోర ఓటమి తర్వాత ఆమె చూపు పార్లమెంట్వైపు పడినట్లు సమాచారం. దీంతో త్వరలోనే ఆమె లో�
Swapan Dasgupta | నకిలీ మిత్రుల పట్ల జాగ్రత్తగా ఉండాలని బీజేపీ నేత ఆ పార్టీని హెచ్చరించారు.
రాజకీయ ఆశ్రయం కోసం బీజేపీ వైపు చూస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఫిరాయింపుదారులను పార్టీలో చేర్చుకునే విషయంలో అప్రమ�
Mamata Banerjee | పశ్చిమబెంగాల్ (West Bengal) మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) పై సిలిగురి (Siliguri) సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ (Cyber Crime PS) లో కేసు నమోదైంది. కేంద్ర హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) పై మమత వివాదాస్పద ఆరోపణలు చేశారన�
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె పార్టీ రెండుగా చీలిపోయింది. 58 మంది రెబల్ ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకున్నారు.
Firhad Hakim : పశ్చిమ బెంగాల్లో వరుసగా పార్టీలో తిరుగుబాట్లు ఎదుర్కొంటున్న టీఎంసీకి ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగిలింది. కోల్కతా మేయర్ పదవికి టీఎంసీ కీలక నేత ఫిర్హాద్ హకిం రాజీనామా చేశారు. అయితే, మాజీ సీఎం, టీఎంసీ �
Ritabrata Banerjee | పశ్చిమ బెంగాల్లో సుమారు 15 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో చీలిక మొదలైంది. తిరుగుబాటు ఎమ్మెల్యేల బృందానికి నేతృత్వం వహిస్తున్న రితబ్రతా బెనర్జీ, టీఎంసీలో ‘ఏక్నాథ్ షిండే’
West Bengal : ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని టీఎంసీకి షాక్ తగిలింది. 58 మంది ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేశారు. వారంతా కలిసి ఏకంగా అసెంబ్లీ స్పీకర్కు లేఖ సమర్పించా�
Mamata Banerjee : మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ నేతలే షాకిచ్చారు. ఆమె నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు.