Dilip Ghosh Loses Stepson | లేటు వయసులో పెళ్లి చేసుకున్న పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ తన సవతి కొడుకును కోల్పోయారు. భార్య రింకూ మజుందర్ కుమారుడు శ్రీంజయ్ దాస్గుప్తా మంగళవారం రాత్రి తన ఫ్లాట్లో మరణించాడు.
ప్రేమ పేరుతో బాలికపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఐ తిరుపతి రాజు వివరాల ప్రకారం .. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓంరాజ్ షైనీ (20 ) బతుకు దెరువుకోసం �
private bus operators strike | పశ్చిమ బెంగాల్లోని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు సమ్మె సైరన్ మోగించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం మే 22 నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు.
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని దిఘా (Digha)లో పూరీ తరహా జగన్నాథుడి ఆలయాన్ని (Puri like Jagannath Temple) నిర్మించిన విషయం తెలిసిందే.
Fire Accident | పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఓ హోటల్లో మంగళవారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. చాలా మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానిక
పొరపాటున పాకిస్థాన్ సరిహద్దుల్లోకి చొరబడిన బీఎస్ఎఫ్ జవాన్ను అప్పగించేందుకు పాకిస్థాన్ రేంజర్లు వరుసగా మూడవ రోజు నిరాకరించారు. ఆ జవాన్ ఆచూకీ చెప్పడానికి కూడా రేంజర్లు ఇష్టపడడం లేదని అధికార వర్గ�
Supreme Court | జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్పై రాష్ట్రపతిక�
న్యాయవ్యవస్థపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) చేసిన వ్యాఖ్యలపై కొనసాగుతున్న వివాదానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పినా నాయకులు పట్టించుకోవడంలేదు. న్యాయవ�
Dilip Ghosh | బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ (60) ఓ ఇంటివారయ్యారు. కోల్కతాకు దగ్గరలోని ఆయన నివాసంలో కుటుంబీకులు, దగ్గరి సన్నిహితుల సమక్షంలో అదే పార్టీకి చెందిన రింకూ మజ�
Dilip Ghosh | బీజేపీ పార్టీ పశ్చిమ బెంగాల్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ 60 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోబోతున్నారు. ఆ పార్టీకి చెందిన రింకు మజుందార్ అనే నాయకురాలిని మనువాడనున్నారు.
Bangladesh: దేశంలోని మైనార్టీలపై దృష్టి పెట్టాలని బంగ్లాదేశ్కు కౌంటర్ ఇచ్చింది ఇండియా. ఇటీవల బెంగాల్లో జరిగిన హింసపై బంగ్లా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు ఇవాళ ఇండియా కౌంటర్ వ్యాఖ్య�
Supreme Court | పశ్చిమ బెంగాల్లో 25 వేల టీచర్ పోస్టుల (Bengal Teachers) నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవలే కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, తొలగింపునకు గురైన కొంత మంది ఉపాధ్యాయులకు సుప్రీంకోర్�
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు పశ్చిమ బెంగాల్లో విస్తరిస్తున్నాయి. ముర్షీదాబాద్లో హింసాత్మక నిరసనల తర్వాత తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాకు విస్తరించాయి.
వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం పశ్చిమ బెంగాల్లో మొదలైన నిరసనలు శనివారం మరింత హింసాత్మకంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు.
Mamata Banerjee: వక్ఫ్ బిల్లును బెంగాల్లో అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.