ప్రతి సంవత్సరం మే 21న అంతర్జాతీయ తేనీరు దినోత్సవంగా జరుపుకొంటారు. సందర్భం ఏదైనా సరే భారతీయులకు ఓ కప్పు టీ ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Bengal Man Beheads Woman | ఒక వ్యక్తి తన వదిన తల నరికాడు. తెగిన తలను ఒక చేతిలో, మరో చేతిలోని కత్తితో రోడ్డుపై తిరిగాడు. ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. చివరకు అతడు పోలీసులకు లొంగిపోయాడు.
చేయని నేరాన్ని తనపై మోపారని, చిప్స్ ప్యాకెట్ను అపహరించానని నింద వేసి తనను కొట్టారన్న అవమానాన్ని భరించలేక 12 ఏండ్ల బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది.
Suicide | దొంగతనం చేయకపోయినా తనను దొంగను చేశారని, ఓ కిరాణ దుకాణం యజమాని మాటలు నమ్మి తల్లి కూడా తనను కొట్టిందని ఓ పన్నెండేళ్ల బాలుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు.
Maa, I didn't steal chips | చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడన్న ఆరోపణలతో షాపు యజమాని బాలుడ్ని తిట్టి కొట్టాడు. అతడి తల్లిని కూడా పిలిపించి తిట్టాడు. మనస్తాపం చెందిన బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘అమ్మా నేను చిప్స్ దొంగిల�
Man takes selfie with skeleton | ఒక యువకుడు పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికితీశాడు. ఆ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఇది చూసిన గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. అతడ్ని పట్టుకుని కొట్టారు.
Gold biscuits | బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి భారత్ (India) లోకి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సరిహద్దుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.10 కోట్ల విలువైన 1.167 కిలోల బంగార�
పశ్చిమ బెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో భారత్ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. ‘తీస్తా ప్రహార్' పేరుతో నిర్వహించిన ఈ విన్యాసంలో నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కో�
Dilip Ghosh Loses Stepson | లేటు వయసులో పెళ్లి చేసుకున్న పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత దిలీప్ ఘోష్ తన సవతి కొడుకును కోల్పోయారు. భార్య రింకూ మజుందర్ కుమారుడు శ్రీంజయ్ దాస్గుప్తా మంగళవారం రాత్రి తన ఫ్లాట్లో మరణించాడు.
ప్రేమ పేరుతో బాలికపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తిని బోయిన్పల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. సీఐ తిరుపతి రాజు వివరాల ప్రకారం .. ఉత్తరప్రదేశ్కు చెందిన ఓంరాజ్ షైనీ (20 ) బతుకు దెరువుకోసం �
private bus operators strike | పశ్చిమ బెంగాల్లోని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు సమ్మె సైరన్ మోగించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం మే 22 నుంచి మూడు రోజుల పాటు సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు.
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని దిఘా (Digha)లో పూరీ తరహా జగన్నాథుడి ఆలయాన్ని (Puri like Jagannath Temple) నిర్మించిన విషయం తెలిసిందే.
Fire Accident | పశ్చిమ బెంగాల్ కోల్కతాలోని ఓ హోటల్లో మంగళవారం అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. చాలా మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానిక
పొరపాటున పాకిస్థాన్ సరిహద్దుల్లోకి చొరబడిన బీఎస్ఎఫ్ జవాన్ను అప్పగించేందుకు పాకిస్థాన్ రేంజర్లు వరుసగా మూడవ రోజు నిరాకరించారు. ఆ జవాన్ ఆచూకీ చెప్పడానికి కూడా రేంజర్లు ఇష్టపడడం లేదని అధికార వర్గ�