ఐదు రాష్ర్టాల ఎన్నికలకు సంబంధించి గత బుధవారం పలు ఏజెన్సీలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నిజమయ్యాయి. బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరికి సంబంధించి సోమవారం వెల్లడైన ఫలితాలతో ఇది రుజువైంది.
అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ పరాజయం ఖరారవ్వటంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాలపై కొంతమంది దాడులకు తెగబడ్డారు. పార్టీ కార్యాలయాల్లోని ఫ్లెక్సీ బోర్డులు, బ్యానర్లు, పార్టీ తోరణాలను ధ్వంసం చేసిన
దేశంలో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు ప్రతి చోటా కమలం వికసించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంప్రదాయ బెంగాలీ తరహా ధోతి ధరించి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉత్సాహంగా హాజరైన పార్టీ కార�
నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి గత నెలలో జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తమిళనాడు
దీదీ కంచుకోట బద్దలైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 294 స్థానాల్లో 206 సీట్లను గెలుచుకొన్నది. అలా 15 ఏండ్లుగా ఎదురులేకుండా బెంగాల్ను పాలించిన మమతా బెనర్జీకి అధికారం ద�
ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే దేశమంతా ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయా? అని ఆసక్తి చూపించింది . తీరా ఫలితాలు వచ్చాక తమిళనాడు ఎన్నికల ఫలితాలు దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్త�
Amit Shah : పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడంపై హోం మంత్రి అమిత్ షా స్పందించారు. దేశంలోకి అక్రమ చొరబాటుదారులు, వారి మద్దతుదారులకు బెంగాల్ ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు.
Mamata Banerjee : విశ్లేషకుల అంచనా ప్రకారం టీఎంసీ ఓటమికి మొదటి కారణం ఆర్జీ కర్ హత్యాచార ఘటన. ఈ ఘటన విషయంలో మమతా బెనర్జీ, ఆమె పార్టీ వ్యవహరించిన తీరుపై చాలా మందికి వ్యతిరేకత ఉంది.
BJP's mission Bengal : ఈసారి ఐదు అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్నే. మిషన్ బెంగాల్ అంటూ అధికారం చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ పని చేసింది.
Clash | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని ఉత్తర 24 పరగణాల జిల్లా (North 24 Paraganala district) లో బీజేపీ, టీఎంసీ కౌంటింగ్ ఏజెంట్లకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై పరస్పర దాడలకు దిగారు. ఇంతలో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి రెండు వర్గాల �
West Bengal: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ఓటర్లు బీజేపీకి బ్రహ్మరథం పట్టారు. ఓట్ షేర్లో సుమారు 45 శాతం ఓట్లు ఆ పార్టీకి పోలైనట్లు తాజా నివేదిక ద్వారా తెలుస్తోంది. 294 స్థానాలు ఉన్న బెంగాల్లో.. 194 స�
Mamata Banarjee: తొలి రౌండ్లలో తమదే ఆధిపత్యం అని బీజేపీ చెబుతుందని, కానీ చివరకు తామే గెలవబోతున్నట్లు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఈ నేపథ్యంలో దీదీ ఓ వీడియోను రిలీజ్ చేశారు. కౌంటంగ్ సెంటర్ల వ�
Ratna Debnath: ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ఓ యువతిని అత్యాచారం చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ బాధితురాలి తల్లి రత్నా దేబనాథ్ బీజేపీ టికెట్పై పోటీ చేశారు. పాణిహట్టి సీటు నుంచి ఆమె ఎన్నికల్లో నిలిచా�