Mamata Banerjee | సీఎం పదవికి తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ‘నేను ఓడిపోలేదు. ఇది మమ్మల్ని ఓడించే ప్రయత్నం. అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ద్వారా వాళ్లు మమ్మల్న�
దేశవ్యాప్తంగా ఉత్కంఠ కలిగించిన ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సుదూర పర్యవసానాలకు దారితీసేవిగా ఉన్నాయి. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ఫలితాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి.
Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ సీఎం పదవికి రాజీనామా చేయబోనని సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, బలవంతంగా తమ రాష్ట్రాన్ని ఆక్రమించారని ఆమె విమర్శిస్తున్నారు.
West Bengal : కొద్దిరోజుల క్రితం వరకు ఇళ్లల్లో పని మనిషిగా చేసిన మహిళ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికైంది. భారీ మెజారిటీతో బీజేపీ తరఫున గెలిచి, అసెంబ్లీలో అడుగుపెట్టబోతుంది. అధికార టీఎంసీ అభ్యర్థిని ఓడించి చరిత్ర సృ
Amit Shah : పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కేంద్ర పరిశీలకుడిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నియమించింది బీజేపీ అధిష్టానం. అలాగే, ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీని సహ పరిశీలకుడిగా నియమించింది.
Mamata Banerjee: కౌంటింగ్ హాల్లో గుండాలు తనను కొట్టినట్లు మమతా బెనర్జీ ఆరోపించారు. టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీతో ఫోన్లో మాట్లాడిన ఆమె ఈ ఆరోపణలు చేశారు. 16వ రౌండ్ వరకు తానే లీడింగ్లో ఉన్నట్లు ఆమె చె�
ఐదు రాష్ర్టాల ఎన్నికలకు సంబంధించి గత బుధవారం పలు ఏజెన్సీలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ దాదాపుగా నిజమయ్యాయి. బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరికి సంబంధించి సోమవారం వెల్లడైన ఫలితాలతో ఇది రుజువైంది.
అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ పరాజయం ఖరారవ్వటంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ కార్యాలయాలపై కొంతమంది దాడులకు తెగబడ్డారు. పార్టీ కార్యాలయాల్లోని ఫ్లెక్సీ బోర్డులు, బ్యానర్లు, పార్టీ తోరణాలను ధ్వంసం చేసిన
దేశంలో గంగోత్రి నుంచి గంగాసాగర్ వరకు ప్రతి చోటా కమలం వికసించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సంప్రదాయ బెంగాలీ తరహా ధోతి ధరించి ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఉత్సాహంగా హాజరైన పార్టీ కార�
నాలుగు రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి గత నెలలో జరిగిన ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ తమిళనాడు
దీదీ కంచుకోట బద్దలైంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. మొత్తం 294 స్థానాల్లో 206 సీట్లను గెలుచుకొన్నది. అలా 15 ఏండ్లుగా ఎదురులేకుండా బెంగాల్ను పాలించిన మమతా బెనర్జీకి అధికారం ద�
ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే దేశమంతా ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయా? అని ఆసక్తి చూపించింది . తీరా ఫలితాలు వచ్చాక తమిళనాడు ఎన్నికల ఫలితాలు దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్త�