పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీలకు గురువారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ రెండు రాష్ర్టాల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. పశ్చిమ బెంగాల్లో మొదటి విడతలో 152 సీట్లకు, తమి�
Elections 2026 : తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు ముగిశాయి. గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు రెండు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది.
Elephant Visits Polling Booth | పశ్చిమ బెంగాల్లో తొలిదశ ఓటింగ్ సందర్భంగా పోలింగ్ బూత్ వద్దకు పెద్ద ఏనుగు వచ్చింది. దానిని చూసి ఓటర్లు భయాందోళన చెందారు. అయితే ఆ ఏనుగు ఎలాంటి ఇబ్బంది, హాని తలపెట్టలేదు. ఈ వీడియో క్లిప్ సోష�
West Bengal : పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోకి అక్రమంగా ఎవ్వరూ చొరబడలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఒక్కరిని కూడా అక్రమంగా రానివ్వబోమని ప్రజలకు హామీ ఇచ్చారు.
PM Modi: జార్గ్రామ్లో ఎన్నికల ప్రచార సమయంలో ఓ షాపుకు వెళ్లి జాల్ముడి తిన్నానని, కానీ దాని మిరప ఘాటు మాత్రం టీఎంసికి తగిలినట్లు ప్రధాని మోదీ విమర్శించారు. కృష్ణనగర్ ఎన్నికల ప్రచారంలో ఇవాళ
West Bengal : పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. సున్నిత ప్రాంతం కావడంతో భారీ భద్రత మధ్య ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు దశల్లో ఇక్కడ ఎన్నికలు జరుగుతాయి.
Suvendu Adhikari | పశ్చిమబెంగాల్ (West Bengal) ప్రజలు మమతా బెనర్జీ (Mamata Banerjee) ని తుడిచిపెట్టేస్తారని ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సువేంధు అధికారి (Suvendu Adhikari) చెప్పారు. ఈ ఎన్నికల్లో సువేందు అధికారి.. మమతాబెనర్జి పో�
తమిళనాడు ఒకే విడత ఎన్నికలకు, పశ్చిమ బెంగాల్ మొదటి దశ ఎన్నికలకు ప్రచారం మంగళవారం సాయంత్రం ఆరు గంటలతో ముగిసింది. తమిళనాడులోని మొత్తం 234 స్థానాలకు, బెంగాల్లో తొలి విడత 152 సీట్లకు ఈ నెల 23న జరిగే ఎన్నికలకు ఏర్ప
Praja Poll Survey | పశ్చిమబెంగాల్ (West Bengal) లో బీజేపీ జయకేతనం ఎగురవేయబోతున్నదని ప్రీపోల్ సర్వే (Pre poll survey) లో వెల్లడైంది. ప్రజాపోల్ అనలిటిక్స్ సంస్థ (PPA) చేసిన సర్వేలో బెంగాల్ ప్రజలు బీజేపీకే పట్టంగడుతారని తేలింది. మొత్తం
Amit Shah: ఒకవేళ పశ్చిమ బెంగాల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే, దశాబ్ధాల కాలం నాటి గుర్కా సమస్యను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బీజేపీ ఒక్కటే గోర్కా సమ�
అసెంబ్లీ ఎన్నికలకు తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో విపక్ష నేతలను భయభ్రాంతులకు గురిచేసేందుకు కేంద్ర సంస్థలు ఐటీ, ఈడీ తమ దాడులను ఉధృతం చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, త�
PM Modi | పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారంలో భాగంగా పలు ర్యాలీల్లో ప్రసంగించిన ప్రధాని మోదీ (PM Modi).. ఓ చిన్న దుకాణం దగ్గరికి వెళ్లి ఝాల్మురీ (మసాలా మరమరాలు-JhalMuri) కొని తిని అందరినీ ఆశ్చర్యంలో ము
West Bengal : పశ్చిమ బెంగాల్లోని మహిళలకు మమతా బెనర్జీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు ప్రధాని మోదీ. కాంగ్రెస్తో కలిసి మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిందని మోదీ అన్నారు.
West Bengal : పశ్చిమ బెంగాల్లో ఓ ఘరానా మోసగాడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు ఏకంగా 500 మంది మహిళల్ని మోసం చేశాడు. వారి వద్ద నుంచి దాదాపు రూ.2 కోట్లకుపైగా మోసానికి పాల్పడ్డాడు.