Trinamool Leader Shot | పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన మరో నేతపై కాల్పులు జరిగాయి. తీవ్ర బుల్లెట్ గాయాలైన ఆయనను హాస్పిటల్కు తరలించారు. అయితే ఆ నేత పరిస్థితి విషమంగా ఉన్నట్లు డా
Supreme Court | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు బుధవారం విచారించనున్నది. ఈ కేసులో ఈ నెల 20న కోల్కతా కోర్టు సంచలన �
PDS scam: పీడీఎస్ స్కామ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న బెంగాల్ మాజీ మంత్రి జ్యోతిప్రియ మాలిక్కు బెయిల్ మంజూరీ చేశారు. కోల్కతాలోని పీఎంఎల్ఏ కోర్టు ఆ బెయిల్ ఇచ్చింది. పీడీఎస్ ఆహార ధాన్యాలను అక్రమంగా అమ్ము
Student suicide | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని ఐఐటీ ఖరగ్పూర్ (IIT-Kharagpur) లో విద్యార్థి ఆత్మహత్య (Student suicide) కు పాల్పడ్డాడు. తన హాస్టల్ రూమ్లో ఫ్యాన్కు ఉరేసుకుని మరణించాడు.
Woman Dies After Delivery | పశ్చిమబెంగాల్ (West Bengal)లోని ఓ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. డెలివరీ అయిన తర్వాత మహిళ ప్రాణాలు కోల్పోయింది (Woman Dies After Delivery).
Sana Ganguly | మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ( Sourav Ganguly ) కుమార్తె సనా(Sana Ganguly )కు త్రుటిలో ప్రమాదం తప్పింది. సనా ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన ఓ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది.
పశ్చిమ బెంగాల్లో 2026లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీని జైలుకు పంపడం ఖాయమని బీజేపీ నేత సువేందు అధికారి మంగళవారం పేర్కొన్నారు.
Last sunset | 2024 ఏడాదికి సంబంధించి సూర్యుడు ఆఖరిసారి అస్తమిస్తున్నాడు. న్యూజిలాండ్ సహా తూర్పు దేశాల్లో ఇప్పటికే సూర్యుడు అస్తమించగా.. మన దేశంలోనూ ఈశాన్య రాష్ట్రాల్లో, అస్సాం, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో �
ప్రపంచ వ్యాప్తంగా శాకాహార వంటకాలను ఆరగించే వారి సంఖ్య భారత్లోనే అధికంగా ఉంది. అదే సమయంలో దేశంలో 85 శాతం మంది మాంసాహారాన్ని భుజించే వారున్నారని ఒక సర్వే వెల్లడించింది.
TMC Leader Died At Hotel | అధికార పార్టీకి చెందిన నేత ఒక మహిళతో కలిసి హోటల్లో బస చేశాడు. అయితే సీలింగ్కు వేలాడుతున్న ఆయన మృతదేహాన్ని హోటల్ సిబ్బంది గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి నుంచి మాయమైన మహిళన
Fire accident | మురికివాడ (Slum cluster) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. ఓ గుడిసెలో చెలరేగిన మంటలు క్రమంగా వాడ అంతటా వ్యాపించాయి. దాంతో ఆ మురికివాడ నివాసితులు ఇళ్లు వదిలి ప్రాణభయంతో బయటికి పరుగులు తీశారు.
మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కలకత్తా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2010 నుంచి 77 సామాజి�
Bengal Blast | ఒక ఇంట్లో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఆ ఇంట్లో బాంబులు తయారు చేస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్న