ప్రపంచ వ్యాప్తంగా శాకాహార వంటకాలను ఆరగించే వారి సంఖ్య భారత్లోనే అధికంగా ఉంది. అదే సమయంలో దేశంలో 85 శాతం మంది మాంసాహారాన్ని భుజించే వారున్నారని ఒక సర్వే వెల్లడించింది.
TMC Leader Died At Hotel | అధికార పార్టీకి చెందిన నేత ఒక మహిళతో కలిసి హోటల్లో బస చేశాడు. అయితే సీలింగ్కు వేలాడుతున్న ఆయన మృతదేహాన్ని హోటల్ సిబ్బంది గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడి నుంచి మాయమైన మహిళన
Fire accident | మురికివాడ (Slum cluster) లో భారీ అగ్నిప్రమాదం (Fire accident) చోటుచేసుకుంది. ఓ గుడిసెలో చెలరేగిన మంటలు క్రమంగా వాడ అంతటా వ్యాపించాయి. దాంతో ఆ మురికివాడ నివాసితులు ఇళ్లు వదిలి ప్రాణభయంతో బయటికి పరుగులు తీశారు.
మతం ఆధారంగా రిజర్వేషన్ ఉండొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కలకత్తా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం 2010 నుంచి 77 సామాజి�
Bengal Blast | ఒక ఇంట్లో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు కూలిపోయింది. ఈ సంఘటనలో ముగ్గురు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఆ ఇంట్లో బాంబులు తయారు చేస్తుండగా ఈ పేలుడు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్న
అక్రమార్కులకు ఐడియాలు బోలెడు. ‘పుష్ప’ సినిమాలో పాల క్యానుల్లో ఎర్ర చందనం దుంగలను స్మగ్లింగ్ చేసినట్లు చూపించారు. పశ్చిమ బెంగాల్ అక్రమార్కులు కూడా సినిమా చిట్కాలను అనుసరిస్తున్నారు.
Supreme Court | హత్య కేసులో దోషిగా తేలిన 104 సంవత్సరాల వృద్ధుడికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. చివరి దశలో ఆయన కుటుంబంతో గడిపేందుకు ఆయనకు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. వివరాల్లోకి వెళిత�
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తన విగ్రహాన్ని తానే రాజ్భవన్లో ఆవిష్కరించారు. ఆయన గవర్నర్గా ప్రమాణం చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
Fire accident | పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతాలోని సంధ్యా బజార్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు, అగ్నిమా�
BJP Worker Body Inside Party Office | అదృశ్యమైన బీజేపీ కార్యకర్త ఆ పార్టీ కార్యాలయంలో హత్యకు గురయ్యాడు. పార్టీ ఆఫీస్ డోర్ పగులగొట్టిన పోలీసులు లోపలకు వెళ్లి చూడగా రక్తం చారలతో ఉన్న అతడి మృతదేహం కనిపించింది. బీజేపీ కార్యకర్త
సికింద్రాబాద్-శాలీమార్ ఎక్స్ప్రెస్ (Shalimar Express) రైలుకు ప్రమాదం తప్పింది. ఈ రైలుకు చెందిన మూడు బోగీలు పట్టాలు తప్పాయి. పశ్చిమబెంగాల్లోని నల్పూర్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
దేశంలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఆర్ఆర్బీ)ల సంఖ్య మరింత తగ్గిపోనున్నది. నాల్గో విడుత విలీన ప్రక్రియను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది.