పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై జూనియర్ డాక్టర్లు చేస్తున్న ఆందోళన పతాక స్థాయికి చేరుకుంది. వారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం 9వ రోజుకు చేరుకుంది. కోల్కతా, సిలిగురి నగరాల్లో �
Coal Mine | పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం సంభవించింది. బీర్భూమ్ (Birbhum) జిల్లాలోని ఓ బొగ్గు గని (Coal Mine)లో సోమవారం భారీ పేలుడు సంభవించింది.
పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు మరోసారి నిరసనను ప్రారంభించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ ఆరుగురు జూనియర్ డాక్టర్లు శనివారం నిరాహార దీక్షకు దిగారు.
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా జైనగర్ ప్రాంతంలో నాలుగో తరగతి చదువుతున్న బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక ట్యూషన్ నుంచి తిరిగి వస్తుండగా ఓ దుండగుడు కిడ్నాప్ చేసి, అత్యాచారా�
పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్లు మళ్లీ సమ్మెకు దిగారు. మంగళవారం నుంచి నిరవధికంగా, పూర్తిగా విధులను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. జూనియర్ వైద్యులు ఇన్ పేషంట్, ఔట్ పేషంట్ విభాగాల విధులు నిర్�
Electrocution | పశ్చిమ బెంగాల్ రాష్ట్రం జల్పాయిగురి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తమ ఆవును కరెంట్ షాక్ నుంచి కాపాడే ప్రయత్నంలో ఒకే కుటుంబంలోని నలుగురు మరణించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో వ�
Viral Video | పాములు సాధారణంగా కప్పలు, ఎలుకలు, చెట్లపై పక్షులను వేటాడి తింటాయి. చూస్తుండగానే వేటను మింగేస్తాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ పాము తన సహజ స్�
Family Electrocuted | ఆవును కాపాడబోయి ఒక కుటుంబంలోని నలుగురు మరణించారు. విద్యుదాఘాతానికి గురై వృద్ధులైన భార్యాభర్తలు, వారి కుమారుడు, మనుమడు చనిపోయారు. ఆ సమయంలో ఇంట్లో లేని వారి కోడలు ఈ దుర్ఘటన నుంచి తప్పించుకున్నది.
Adhir Ranjan | పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా శుభాంకర్ సర్కార్ను ఆ పార్టీ నియమించింది. గతంలో ఈశాన్య రాష్ట్రాలకు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శిగా ఉన్న ఆయన ప్రస్తుత అధ్యక్షుడు అధిర్ రంజన్ �
Hilsa fish | బంగ్లాదేశ్ ప్రభుత్వం బెంగాలీ ప్రజలకు శుభవార్త చెప్పింది. బంగ్లాదేశ్ నుంచి హిల్సా చేపల ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేసింది. త్వరలో 3 వేల టన్నుల పద్మాపులస (Hilsa) చేపలను భారతదేశానికి ఎగుమతి చేసేందుకు అక్క
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో వరదలకు దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (Damodar Valley Corporation) కారణమని సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు.