West Bengal Elections: బెంగాల్లోని డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని ఫాల్టా పోలింగ్ బూత్లో ఓ ఈవీఎం బటన్కు టేపు వేశారు. ఈ ఘటనపై బీజేపీ ఫిర్యాదు చేసింది. ఒకవేళ ఈవీఎం బటన్లకు టేపు వేసినట్లు ఉంటే, అక్కడ మ
Ajaypal Sharma | పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) రెండో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఈ క్రమంలో దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని ఫాల్టా నియోజకవర్గం (Falta Constituency) లో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
పశ్చిమ బెంగాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. రెండో, ఆఖరి దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరుగనున్నది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల
PM Modi | తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధికారంలో ఉన్నంతకాలం పశ్చిమబెంగాల్ (West Bengal) లో మహిళలకు రక్షణ ఉండదని ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. స్త్రీలను హింసించే గూండాలకు ఆ పార్టీ అండగా నిలుస్తోందని విమర
నీతి ఆయోగ్ పునర్వ్యవస్థీకరణను కూడా కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నట్టు కనిపిస్తున్నది! రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న పశ్చిమ బెంగాల్కు నీతి ఆయోగ్లో ప్ర�
అసెంబ్లీ ఎన్నికలవేళ పశ్చిమ బెంగాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఏకకాలంలో పెద్ద ఎత్తున సోదాలను చేపట్టారు. ప్రజా పంపిణీ కోసం కేటాయించిన గోధుమల అక్రమ రవాణా, అమ్మకాలకు సంబంధించి కేసుల�
PM Modi : పశ్చిమ బెంగాల్లో నమోదైన భారీ పోలింగ్.. రాష్ట్రంలో మమత ఆధ్వర్యంలోని టీఎంసీ జంగిల్ రాజ్ పాలనకు అంతం అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. బెంగాల్లోని డుమ్ డుమ్లో శుక్రవారం జరిగిన బీజేపీ ప్రచార సభలో మోద�
పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీలకు గురువారం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ రెండు రాష్ర్టాల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది. పశ్చిమ బెంగాల్లో మొదటి విడతలో 152 సీట్లకు, తమి�
Elections 2026 : తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలు ముగిశాయి. గురువారం సాయంత్రం ఐదు గంటల వరకు రెండు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదైంది.
Elephant Visits Polling Booth | పశ్చిమ బెంగాల్లో తొలిదశ ఓటింగ్ సందర్భంగా పోలింగ్ బూత్ వద్దకు పెద్ద ఏనుగు వచ్చింది. దానిని చూసి ఓటర్లు భయాందోళన చెందారు. అయితే ఆ ఏనుగు ఎలాంటి ఇబ్బంది, హాని తలపెట్టలేదు. ఈ వీడియో క్లిప్ సోష�
West Bengal : పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలోకి అక్రమంగా ఎవ్వరూ చొరబడలేరని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఒక్కరిని కూడా అక్రమంగా రానివ్వబోమని ప్రజలకు హామీ ఇచ్చారు.
PM Modi: జార్గ్రామ్లో ఎన్నికల ప్రచార సమయంలో ఓ షాపుకు వెళ్లి జాల్ముడి తిన్నానని, కానీ దాని మిరప ఘాటు మాత్రం టీఎంసికి తగిలినట్లు ప్రధాని మోదీ విమర్శించారు. కృష్ణనగర్ ఎన్నికల ప్రచారంలో ఇవాళ