అనారోగ్య సమస్యతో ఐటీ ఉద్యోగి (IT Employee) ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Wife Sells Husband Kidney, Elopes With Lover | భర్తను బురిడీ కొట్టించిన భార్య అతడి కిడ్నీని అమ్మింది. ఆ డబ్బు తీసుకుని ప్రియుడితో కలిసి ఆమె పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ భర్త షాక్ అయ్యాడు.
పశ్చిమ బెంగాల్లో తరగతి గదిలో అందరి సమక్షంలో ఒక మహిళా ప్రొఫెసర్ తన విద్యార్థిని వివాహం చేసుకుంటున్న దృశ్యం సంచలనం సృష్టించింది. దండలు మార్చుకోవడం, ఏడడుగులు నడవడం వంటివి సైతం ఆ వీడియోలో ఉండటంతో యూనివర్�
Professor Marrys Student | ఒక మహిళా ప్రొఫెసర్, స్టూడెంట్ కలిసి క్లాసులో పెళ్లి చేసుకున్నారు. వివాహ తంతుకు సంబంధించిన అన్ని ఆచారాలను వారు పాటించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై విమర్శలు రావ�
Trinamool Leader Shot | పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన మరో నేతపై కాల్పులు జరిగాయి. తీవ్ర బుల్లెట్ గాయాలైన ఆయనను హాస్పిటల్కు తరలించారు. అయితే ఆ నేత పరిస్థితి విషమంగా ఉన్నట్లు డా
Supreme Court | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్పై జరిగిన అత్యాచారం, హత్య కేసును సుప్రీంకోర్టు బుధవారం విచారించనున్నది. ఈ కేసులో ఈ నెల 20న కోల్కతా కోర్టు సంచలన �
PDS scam: పీడీఎస్ స్కామ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న బెంగాల్ మాజీ మంత్రి జ్యోతిప్రియ మాలిక్కు బెయిల్ మంజూరీ చేశారు. కోల్కతాలోని పీఎంఎల్ఏ కోర్టు ఆ బెయిల్ ఇచ్చింది. పీడీఎస్ ఆహార ధాన్యాలను అక్రమంగా అమ్ము
Student suicide | పశ్చిమబెంగాల్ (West Bengal) లోని ఐఐటీ ఖరగ్పూర్ (IIT-Kharagpur) లో విద్యార్థి ఆత్మహత్య (Student suicide) కు పాల్పడ్డాడు. తన హాస్టల్ రూమ్లో ఫ్యాన్కు ఉరేసుకుని మరణించాడు.
Woman Dies After Delivery | పశ్చిమబెంగాల్ (West Bengal)లోని ఓ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. డెలివరీ అయిన తర్వాత మహిళ ప్రాణాలు కోల్పోయింది (Woman Dies After Delivery).
Sana Ganguly | మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ( Sourav Ganguly ) కుమార్తె సనా(Sana Ganguly )కు త్రుటిలో ప్రమాదం తప్పింది. సనా ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన ఓ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది.
పశ్చిమ బెంగాల్లో 2026లో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీని జైలుకు పంపడం ఖాయమని బీజేపీ నేత సువేందు అధికారి మంగళవారం పేర్కొన్నారు.
Last sunset | 2024 ఏడాదికి సంబంధించి సూర్యుడు ఆఖరిసారి అస్తమిస్తున్నాడు. న్యూజిలాండ్ సహా తూర్పు దేశాల్లో ఇప్పటికే సూర్యుడు అస్తమించగా.. మన దేశంలోనూ ఈశాన్య రాష్ట్రాల్లో, అస్సాం, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల్లో �
ప్రపంచ వ్యాప్తంగా శాకాహార వంటకాలను ఆరగించే వారి సంఖ్య భారత్లోనే అధికంగా ఉంది. అదే సమయంలో దేశంలో 85 శాతం మంది మాంసాహారాన్ని భుజించే వారున్నారని ఒక సర్వే వెల్లడించింది.