Supreme Court | జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కొంటున్నామని, ఇలాంటి పరిస్థితుల్లో బెంగాల్లో ప్రెసిడెంట్ రూల్పై రాష్ట్రపతిక�
న్యాయవ్యవస్థపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే (Nishikant Dubey) చేసిన వ్యాఖ్యలపై కొనసాగుతున్న వివాదానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చెప్పినా నాయకులు పట్టించుకోవడంలేదు. న్యాయవ�
Dilip Ghosh | బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ (60) ఓ ఇంటివారయ్యారు. కోల్కతాకు దగ్గరలోని ఆయన నివాసంలో కుటుంబీకులు, దగ్గరి సన్నిహితుల సమక్షంలో అదే పార్టీకి చెందిన రింకూ మజ�
Dilip Ghosh | బీజేపీ పార్టీ పశ్చిమ బెంగాల్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ 60 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోబోతున్నారు. ఆ పార్టీకి చెందిన రింకు మజుందార్ అనే నాయకురాలిని మనువాడనున్నారు.
Bangladesh: దేశంలోని మైనార్టీలపై దృష్టి పెట్టాలని బంగ్లాదేశ్కు కౌంటర్ ఇచ్చింది ఇండియా. ఇటీవల బెంగాల్లో జరిగిన హింసపై బంగ్లా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు ఇవాళ ఇండియా కౌంటర్ వ్యాఖ్య�
Supreme Court | పశ్చిమ బెంగాల్లో 25 వేల టీచర్ పోస్టుల (Bengal Teachers) నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవలే కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, తొలగింపునకు గురైన కొంత మంది ఉపాధ్యాయులకు సుప్రీంకోర్�
వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు పశ్చిమ బెంగాల్లో విస్తరిస్తున్నాయి. ముర్షీదాబాద్లో హింసాత్మక నిరసనల తర్వాత తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాకు విస్తరించాయి.
వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా శుక్రవారం పశ్చిమ బెంగాల్లో మొదలైన నిరసనలు శనివారం మరింత హింసాత్మకంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు మృతి చెందారు.
Mamata Banerjee: వక్ఫ్ బిల్లును బెంగాల్లో అమలు చేయబోమని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
Bengal violence | వక్ఫ్ (సవరణ) చట్టం (Waqf Act) కు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ (West Bengal) లోని ముర్షిదాబాద్లో మళ్లీ హింస చెలరేగింది. శుక్రవారం నుంచి కొనసాగుతున్న నిరసనలు మళ్లీ హింసాత్మకంగా మారాయి. శనివారం మాల్దా, ముర్షిదాబాద్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ (సవరణ) చట్టాన్ని పశ్చిమ బెంగాల్లో అమలు చేయబోమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టంచేశారు. ఆమె బుధవారం కోల్కతాలో జైన మతస్థుల కార్యక్రమంలో మాట్లాడుతూ, తాను మైనారిటీలన�