Kalyan Banerjee | అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫలితాల అనంతరం పశ్చిమబెంగాల్ (West Bengal) లో తృణమూల్ కాంగ్రెస్ (TMC) నేతలపై దాడుల పరంపర కొనసాగుతున్నది. టీఎంసీ నేతలపై వరుస దాడులు జరుగుతుండటం కలకలం రేపుతోంది. పార్టీ అగ్ర నేత, మమతాబె�
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణా జిల్లాలోని సోనార్పూర్లో మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు తృణమూల్ కాంగ్రెస్ (TMC) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్ బెనర్జీపై శనివారం జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా
ఎన్నికల అనంతర హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు పశ్చిమ బెంగాల్లోని సోనార్పూర్ వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై శనివారం స్థానికులు దాడి చేశారు.
Abhishek Banerjee : ఈ ఘటనపై టీఎంసీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పాలకులు హంతకులయ్యారని, బీజేపీకి ఇది సిగ్గు చేటు అని విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పంద�
జిల్లాలో గంజాయి విక్రయం కొత్త పుంతలు తొక్కుతున్నది. అడ్డదారుల్లో జిల్లాకు చేరుతున్నది. గతానికి భిన్నంగా రవాణా, వినియోగం జరుగుతున్నది. ఎన్నడూ లేని విధంగా వలస కార్మికులకు అడ్డాగా మారుతున్నది.
Shantanu Sen | పశ్చిమబెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ఫలితాల నాటి నుంచి మమతాబెనర్జీ (Mamata Banerjee) కి వరుస షాక్లు తగులుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు వరుసగా రాజీనామా చేస్తున్నారు. తాజాగా
MP Sougata Roy: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగత్ రాయ్పై ఆందోళనకారులు దాడి చేశారు. ఆయన కారుపై కోడిగుడ్లను విసిరేశారు. ఈ ఘటన బెంగాల్లోని నార్త్ 24 పరగనాస్ జిల్లాలో జరిగింది. టీఎంసీ నేత సౌగత్ రాయ్ ఓ దొంగ అం�
Kakoli Ghosh Dastidar | పశ్చిమబెంగాల్ (West Bengal) లో ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జి (Mamata Banerjee) కి బరాసత్ లోక్సభ నియోజకవర్గ ఎంపీ కకోలి ఘోష్ దస్తిదార్ షాకిచ�
West Bengal : పశ్చిమ బెంగాల్లో అధికారం కోల్పోయిన టీఎంసీకి కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు కిందిస్తాయి నేతలు పార్టీని వీడుతుండగా.. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు టీఎంసీకి గుడ్బై చెప్పేం
Suvendu Adhikari : ఐదు రూపాయలకు పశ్చిమ బెంగాల్లో నాన్ వెజ్ భోజనం లభించనుంది. అదీ చేపల కూరతో. ఐదు రూపాయలకే చేపల కూర లేదా ఫ్రై తో కలిపి అన్నం అందిస్తారు.
PM Modi : పశ్చిమ బెంగాల్లో గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ జల్మురి తిన్న సంగతి తెలిసిందే. అయితే, ప్రధానికి ఆ జల్మురి ఇచ్చిన వ్యాపారిని చంపేస్తామంటూ ఇప్పుడు బాంబు బెదిరింపులు వస్తున�
వచ్చే వారం జరిగే ఈద్ అల్-అధాను పురస్కరించుకొని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎద్దులు, ఆవులు, దూడలు, గేదెల వధపై పరిమితులు విధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కల�
Vande Mataram : వందేమాతరం ఆలపించే విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పాఠశాలలతోపాటు రాష్ట్రంలో నడిచే మద్రాసాలలో కూడా వందేమాతరం చదవడాన్ని తప్పనిసరి చేసింది.
పశ్చిమ బెంగాల్లోని ఫాల్టా నియోజకవర్గ రీ పోలింగ్కు రెండు రోజుల ముందు కీలక పరిణామం చోటు చేసుకొంది. తన నామినేషన్ను ఉపసంహరించుకున్నట్టు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి జహంగీర్ ఖాన్ మంగళవారం ప్రకటించార�
Suvendu Adhikari : పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి పీఏ చంద్రనాథ్ రాథ్ హత్య కేసు విచారణను సీబీఐ వేగవంతం చేసింది. చంద్రనాథ్ను కాల్చి చంపిన షూటర్ రాజ్కుమార్ను సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.