Elephants died | ఓ ఏనుగుల (Elephants) మంద రైల్వే ట్రాక్ (Railway track) దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మూడు ఏనుగులు మృతిచెందాయి. వాటిలో ఒక తల్లి ఏనుగు కాగా రెండు గున్న ఏనుగులు ఉన్నాయి.
IIM Calcutta | మహిళలపై వరుస అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా వాటిని అరికట్టడంలో మమత సర్కారు విఫలమైందని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పించాయి. ఈ క్రమంలో బాధితురాలి తండ్రి చేసిన ప్రకటన ఆశ్చర్యం కలిగిస్తోంది. తన �
Road accident | ఓ స్కార్పియో (Scarpio) వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్నది. మితిమీరిన వేగం కారణంగా డివైడర్ పైనుంచి ఎగిరి అవతలి లేన్లోకి వెళ్లింది. ఆ లేన్ ఎదురుగా వస్తున్న ట్రక్కు (Truck) ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగ
Question Paper | బెంగాల్ (West Bengal) రాష్ట్రంలోని ఓ ప్రభుత్వ యూనివర్సిటీ (Government University) నిర్వహించిన పరీక్షల్లో హిస్టరీ ప్రశ్న పత్రంలో ఫ్రీడమ్ ఫైటర్స్ (Freedom fighters) ను అవమానించేలా ఓ ప్రశ్న అడిగారు. స్వాతంత్య్ర సమరయోధులను ఆ ప్రశ్�
Trinamool, BJP leaders share drinks | పశ్చిమ బెంగాల్లో ప్రత్యర్థులైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, బీజేపీ నాయకురాలు కలిసి కారులో మద్యం సేవించారు. రాత్రివేళ పార్కు వద్ద చాలాసేపు రెండు కార్లు ఆగి ఉండటాన్ని స్థానికులు గమనించ
SIR | బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) నిర్వహించాలంటూ ఇచ్చిన ఆదేశాలు సవాల్ చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా సుప్ర�
Deaths | మున్సిపల్ కార్యాలయం ముందున్న చెట్టు కింద కూర్చుని ముగ్గురు ఉద్యోగులు పేపర్ చదువుతుండగా.. ఆ చెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
West Bengal | ఆర్జీకర్ హత్యాచార ఘటనను మరువక ముందే పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెండ్లికి నిరాకరించిందన్న అక్కసుతో కోల్కతా న్యాయ కళాశాలకు చెందిన 24 ఏండ్ల విద్యార్థినిపై అదే కళాశా
Kolkata | పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కోల్కతా (Kolkata)లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. కస్బా (Kasba) పరిసరాల్లో ఓ న్యాయ విద్యార్థిని (Law Student)పై సామూహిక అత్యాచారం జరిగింది.
bomb explosion | ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సమయంలో బాంబు పేలింది. ఈ సంఘటనలో ఒక బాలిక తీవ్రంగా గాయపడి మరణించింది. పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు (Assembly Bypolls) ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. లూథియానా (పంజాబ్), కాళీగంజ్ (పశ్చిమబెంగాల్), కాడి,
Bengal Violence: ఓ వివాదాస్పద భూమిలో షాపు ఏర్పాటు ఘర్షణకు దారి తీసింది. పశ్చిమ బెంగాల్లో రెండు గ్రూపులు కొట్టుకున్నాయి. ఆ ఘర్షణల్లో శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ కేసులో 40 మందిని అరెస్టు చేశారు.
COVID-19 | పశ్చిమబెంగాల్ (West Bengal) లో కరోనా మహమ్మారి (Corona virus) వేగంగా విస్తరిస్తోంది. ఆ రాష్ట్రంలో ఒక్కరోజే కొత్తగా 41 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. అదేవిధంగా కరోనాతో చికిత్స పొందుతున్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింద�