bomb explosion | ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు సమయంలో బాంబు పేలింది. ఈ సంఘటనలో ఒక బాలిక తీవ్రంగా గాయపడి మరణించింది. పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు (Assembly Bypolls) ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. లూథియానా (పంజాబ్), కాళీగంజ్ (పశ్చిమబెంగాల్), కాడి,
Bengal Violence: ఓ వివాదాస్పద భూమిలో షాపు ఏర్పాటు ఘర్షణకు దారి తీసింది. పశ్చిమ బెంగాల్లో రెండు గ్రూపులు కొట్టుకున్నాయి. ఆ ఘర్షణల్లో శివాలయాన్ని ధ్వంసం చేశారు. ఈ కేసులో 40 మందిని అరెస్టు చేశారు.
COVID-19 | పశ్చిమబెంగాల్ (West Bengal) లో కరోనా మహమ్మారి (Corona virus) వేగంగా విస్తరిస్తోంది. ఆ రాష్ట్రంలో ఒక్కరోజే కొత్తగా 41 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. అదేవిధంగా కరోనాతో చికిత్స పొందుతున్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింద�
ప్రతి సంవత్సరం మే 21న అంతర్జాతీయ తేనీరు దినోత్సవంగా జరుపుకొంటారు. సందర్భం ఏదైనా సరే భారతీయులకు ఓ కప్పు టీ ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుందనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
Bengal Man Beheads Woman | ఒక వ్యక్తి తన వదిన తల నరికాడు. తెగిన తలను ఒక చేతిలో, మరో చేతిలోని కత్తితో రోడ్డుపై తిరిగాడు. ఇది చూసి స్థానికులు భయాందోళన చెందారు. చివరకు అతడు పోలీసులకు లొంగిపోయాడు.
చేయని నేరాన్ని తనపై మోపారని, చిప్స్ ప్యాకెట్ను అపహరించానని నింద వేసి తనను కొట్టారన్న అవమానాన్ని భరించలేక 12 ఏండ్ల బాలుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది.
Suicide | దొంగతనం చేయకపోయినా తనను దొంగను చేశారని, ఓ కిరాణ దుకాణం యజమాని మాటలు నమ్మి తల్లి కూడా తనను కొట్టిందని ఓ పన్నెండేళ్ల బాలుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. పురుగుల మందు తాగి ప్రాణం తీసుకున్నాడు.
Maa, I didn't steal chips | చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడన్న ఆరోపణలతో షాపు యజమాని బాలుడ్ని తిట్టి కొట్టాడు. అతడి తల్లిని కూడా పిలిపించి తిట్టాడు. మనస్తాపం చెందిన బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘అమ్మా నేను చిప్స్ దొంగిల�
Man takes selfie with skeleton | ఒక యువకుడు పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని వెలికితీశాడు. ఆ అస్థిపంజరంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఇది చూసిన గ్రామస్తులు ఆగ్రహంతో రగిలిపోయారు. అతడ్ని పట్టుకుని కొట్టారు.
Gold biscuits | బంగ్లాదేశ్ (Bangladesh) నుంచి భారత్ (India) లోకి అక్రమంగా బంగారం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సరిహద్దుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) అధికారులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1.10 కోట్ల విలువైన 1.167 కిలోల బంగార�
పశ్చిమ బెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో భారత్ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు నిర్వహించింది. ‘తీస్తా ప్రహార్' పేరుతో నిర్వహించిన ఈ విన్యాసంలో నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కో�