జిల్లాలో పెండింగ్లో ఉన్న వివిధ రకాల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జెడ్పీ చైర్�
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని కేటగిరీల వినియోగదారులకు 24 గంటల విద్యుత్తును అందించడమే కాకుండా రైతులకు ఉచితంగా ఇస్తున్నది. 101 యూనిట్లలోపు వాడుకునే ఎస్సీ, ఎస్టీ గృహవినియోగదారులకు, 250 యూనిట్ల వరకు వాడుకు
CM KCR | ప్రపంచంలో సంపూర్ణ మానవుడు అంటూ లేరని, సమస్యలను అధిగమిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారానే జీవితానికి పరిపూర్ణత చేకూరుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు
విద్యార్థుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉ�
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని అక్కసుతో ప్రతి పక్షాలు అడ్డుకుంటున్నాయని, ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కులవృత్తులే ఆధారం. కానీ, ఆధునిక, సాంకేతిక యుగంలో ఎదురైన సవాళ్లతో అవి సంక్షోభంలో చిక్కుకున్నాయి. సరైన సహకారం లేక వాటి మనుగడే ప్రశ్నార్థకమైంది. కులవృత్తులు అంతరించి పోయే దశలో కేసీ�
కేంద్రంలో ఉన్న గత ప్రభుత్వం సామాజిక ఆర్థిక కులగణన (ఎస్ఈసీసీ-2011)ను ఎంతో శాస్త్రీయంగా చేపట్టింది. అందు కోసం రూ.4,893.60 కోట్లను వెచ్చించింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ గణన వివరాలు ప్రకటించే అవ�