భివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా అగ్రగామిగా నిలిచిందని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే ప్రధాన లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్ర�
సంగారెడ్డి : భారత జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డిలోని పోలీసు పరేడ�
స్వాతంత్య్రోద్యమం బ్రిటిష్ వారి నుంచి విముక్తి కోసం మాత్రమే సాగలేదు. భారతదేశాన్ని ప్రజాస్వామ్యంగా, సంక్షేమ రాజ్యంగా నిర్మించుకోవాలనే ఆకాంక్ష నాటి తరంలో స్పష్టంగా ఉన్నది. ఈ స్వాతంత్య్రోద్యమ విలువలే ఆ
మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడి హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పాత్రికేయుల సంక్షేమానికి మీడియా అకాడమీ రూ.16 కోట్లు ఖర్చు చేసిందని చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. జర్నలిస్టులు
చేనేత కార్మికుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పోచంపల్లిలో టై అండ్ డై చీరల ఉత్పత్తిదారుల సం�
జాతీయ చేనేత దినోత్సవం (ఆగస్టు 7) నేత కార్మికులకు సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఎన్�
తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే చేనేత కార్మికుల జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని చేనేత సహకార సంఘంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార�
మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే వారికి ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. పరీక్షల�
కులమతాలతో తమకు పట్టింపులు లేవని సకల జనుల సంక్షేమమే ధ్యేయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్, హైదరాబాద్లో 60మందికిపైగా బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, ముదిరాజ్ సంఘం నాయకు�
రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం రాయపర్తి మండలంలోని ఊకల్ గ్రామంలోని దళిత కుటుంబాలకు ప్ర�
ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ బుధవారం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా, అన్నవరం వీరవెంకట సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ చైర్మన్ రోహిత్, ఈవో ఎంవీఎస్ఎన్ మూర్తి, పురోహితుల
మోసకారి పార్టీ కాంగ్రెస్, ద్రోహపూరిత పార్టీ బీజేపీ అని రాష్ట్రంలో, దేశంలో ప్రజలు తీర్మానించుకొన్నారని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. ఆ రెండు పార్టీలకు రాష్ట్రంలో స్థానం లేదని తేల్చ
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వల్లనే రజకులు అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతున్నారని తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, వైస్ చైర్మన్ కుమారస్వామి కొనియాడారు. బుధవారం నగరంలోని మే�
‘దివ్యాంగుల, వయో వృ ద్ధులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నది. సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తూ అనేక పథకాలతో భరోసా కల్పిస్తున్నది’ అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. �
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను చూసే ఊరూరా టీఆర్ఎస్కు ఆదరణ పెరుగుతుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఇతర పార్టీల నుంచి వెల్లువలా వస్తున్న వలసలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. కొడిమ్యా�