ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్ వన్గా ఎదిగిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర
గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని వాలు తండా గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎల్లమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మ బోనాల పండుగలో ముఖ్య అతిథిగా పాల
ఆర్కేపురం డివిజన్ కిన్నెర (స్వాగత్) ఫంక్షన్ హాల్లో మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం డివిజన్ మాజీ అధ్యక్షుడు మురుకుంట్ల అరవింద్శర్మ అధ్యక్షతన జరుగగా.. ముఖ్య అతిథిగా రాష్ట
రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన సాగుతోందని ఎమ్మార్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ విస్తృత స�
నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. కర్ణాటక సంగీతంలో ఏషియా అవార్డు చేజింగ్ ది ఎక్సలెన్స్ సంస్థ నుంచి జాతీయ స్థాయి అవార్డులు పొందిన �
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పాటు పడుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కొరటికల్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్, కురుమ సంఘం భవన నిర్మాణ పనులకు ఆదివారం ఆమె శంకుస్థాప
పేద, మధ్యతరగతి వర్గాలకు వరం వసతి గృహాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు పట్టణాల్లో చదువుకోవడానికి వసతి గృహాలు ఎంతో అనుకూలం.గతంలో హాస్టల్స్లో సీట్ల భర్తీకి అధికారులు ఇబ్బంది పడేవారు. త�
పేదల కండ్లలో సంతోషం నింపి, వారి కుటుబాలకు భరోసా ఇచ్చేందుకే ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ నెల 28 నుంచి వానకాలం సీజ
ఎనిమిదేండ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానానికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పతాక శీర్షికగా మారింది. శతాబ్దాల ఘనమైన వారసత్వం ఉన్న మహానగరం.. ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్నద
‘ఉద్యమ నేత, టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే దేశ ప్రజల సంక్షేమం సాధ్యం.. క్లిష్ట్ట పరిస్థితుల్లో దేశానికి ఆయన నాయకత్వమే శరణ్యం.. కేంద్ర ప్రభుత్వ దివాలాకోరు విధానాలను ఎండగట్టే ధాటి ఆయ�
ప్రభుత్వం, ప్రజల మధ్య వారధి పాత్రికేయులేనని.. ప్రజల సమస్యలను ఎప్పటి కప్పుడు సర్కారు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తారని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. దేశంలో ఎక్కడ�
వృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు మన బడి’ కార్యక్రమానికి తాళ్లూరి ట్రస్టు బాధ్యుడు, తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ రూ.25 లక్షల విరాళం ప్రకటించారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడె
దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులను కోటీశ్వరులను చేయడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం అంబర్పేట మున్సిపల్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక
తెలంగాణలోని రైతు కేంద్రిత వ్యవసాయ పథకాలను దేశవ్యాప్తంగా అమలుచేయాలని, ఇందుకోసం అన్ని రాష్ర్టాల ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని రాష్ట్రీయ కిసాన్ మహాసంఘ్ జాతీయ స్థాయి సమావేశం తీర్మానించింది. అవసరమైతే దే�