రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న సూచించారు. ఈ మేరకు సోమవారం కార్ఖానాలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ �
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య పనులు చేపట్టారు. హరితహారంలో మొక్కలు నాటారు. వార్డులు, కాలనీల్లో శ్రమదానం చేశారు. రోడ్లపై చెత్తాచెదార
ఎనిమిదేండ్లలో రాష్ట్రం అసామాన్య విజయాలు సాధించిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో గురువారం జరిగిన రాష్ట్ర అవతరణ వేడుకలలో
కామారెడ్డి : సంక్షేమంలో ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర శాసన సభా పతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో తెలంగాణ ఆవి�
తెలంగాణ వచ్చినంక ఈ గుడిసెల్లో శిశు మరణాల్లేవ్! బెగ్గర్స్, అరేక్ మాల్ అమ్ముకొనే కుటుంబాల్లో బర్త్ వెయిట్ సమస్యే లేదు. కేసీఆర్ కిట్ వచ్చినంక అయిదేండ్లలో ఒక్క కేసు రికార్డు కాలే. తెలంగాణల వైద్య సేవ�
అంతర్జాతీయ స్థాయికి ఎగుమతి చేసే దశకు రాష్ట్రం సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేపల పెంపకమే మంచి ఆదాయం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి �
దళితవాడ అంటే..? ఊరి అవతల ఉండే వెలివేసిన ప్రాంతం గుర్తుకొస్తుంది. రెక్కల కష్టం తప్ప ఆస్తులేమీ లేని అభాగ్యులు కండ్లలో మెదులుతారు. కూలి నాలి, కష్టాలు-కన్నీళ్లు, అవమానాలు-అవహేళనలు.. ఇంతకు మించి అక్కడి జీవితాలను
తెలంగాణలో చేపట్టిన అభివృద్ధి బీజేపీ నేత బండి సంజయ్కి ఏం తెలుసని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. పాదయాత్రల పేరుతో ప్రజల మనోభావాలను దెబ్బతీస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్�
మహిళా సమాక్య సంఘాల అభివృద్ధికి విశేష సేవలందించినందుకు ఉమ్మడి మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. ఈ అవార్డును డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డికి పంచాయతీరాజ్
తెలంగాణ సంక్షేమ పథకాలపై బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వం ఎంతలా నోరుపారేసుకున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ శ్రేణులు మాత్రం ఆ పథకాలు బాగున్నాయంటూ కితాబిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అమలు పరుస్తున్న సంక్�
రాష్ట్రంలోని దళితుల అభ్యున్నతి కోసమే సీఎం కేసీఆర్ దళితబంధు పథకం అమలు చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. కరీంనగర్లో గిరిజన వర్కింగ్ మహిళా హాస్టల్ భవన నిర్మాణ పనులను మంత్ర
హాలియా మున్సిపాలిటీకి మహర్దశ పట్టనున్నది. హాలియా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 40 కోట్లు విడుదల చేయగా.. తాజాగా శనివారం మంత్రి కేటీఆర్ మరో రూ. 18.75 కోట్లను మంజూరు చేశారు. దాంతో పట్టణంలో అభివృద్ధి
తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్ పట్టణంలో నర్సిఖేడ్లో పవిత్ర రంజాన్ తర్వాత జరుపుకొనే ఈద్ మిలా ప్ కార్యక్�
బీజేపీ, కాంగ్రెస్లు ఢిల్లీలో కలిసికట్టుగా ఆడుతున్న నాటకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు రహస్యంగా సాగిన రెండు పార్టీల వ్యవహారాలు తాజాగా తెరముందుకు వచ్చాయి. దేశం మెచ్చిన మిషన్ భగీరథ పథకంపై బ