తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం అందజేస్తున్న దళితబంధు పథకంపై లబ్ధిదారులకు �
రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరూ రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుదల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జడ్చర్లలోని చంద్రాగార్డెన్ ఫంక్షన్హాల్లో స�
సగర కులస్థుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సగరులు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సగర
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో బృహత్తరమైన పథకం రైతుబంధు. ఈ స్కీమ్ రైతుల తలరాతలను మార్చే స్థాయిలో వ్యవసాయంపై ప్రభావం చూపిందనడంలో సందేహం లేదు. నారాయణఖేడ్ ప్రాంతంలోని భౌగోళిక పరిస్థితులు, భూగర్భజలాల
ఓ నిరుపేద యువతికి కల్యాణ లక్ష్మి పథకం ద్వారా వచ్చిన డబ్బులు ఎంతో ఉపయోగపడ్డాయి. కరీంనగర్ జిల్లా మానకొండూర్కు చెందిన జూపెల్లి పార్వతి-వెంకన్న దంపతులు. వీరిద్దరు అకాల మరణంతో వారి కూతురు చందన అనాథగా మారిం
బీసీల సమగ్ర వికాసం, సమున్నత లక్ష్యాల సాధన దిశగా బృహత్తర ప్రణాళికతో తెలంగాణ సర్కారు ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు కొనియాడారు. ప్రభుత్వం అమలుచేస్�
కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే జాతిపిత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మే డే సందర్భంగా రాష్ట్ర ప్రభు�
కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఆదివారం రహ్మత్నగర్ డివిజన్ సెంట్రింగ్ యూనియన్ అసోసియేషన
సికింద్రాబాద్ : రాష్ట్ర సర్కారు కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మేడే వేడుకలు సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా కార్మికులు ఘనంగా నిర్వ�
లండన్ : సీఎం కేసీఆర్ ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తున్నారని ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి అన్నారు. రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎన్నారై టీఆర్ఎఎస్ యూకే ఆధ్వర్యంలో లం�
మహిళా స్వయం సంఘాల (ఎస్హెచ్జీ)ను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభత్వం చర్యలు తీసుకుంటున్నది.సంఘాల వారీగా కాకుండా వ్యక్తి గతంగా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వడ్డీలేని రుణాలతో పాటు
రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని మీర్ఖాన్పేట్ గ్రామంలో �
రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా సోమవారం లోయర్ ట్యాంక్బండ్లోని మసీద్ ఏ ఉస్మానియా మసీదు, కవాడిగూడలోని క�
ముస్లిం సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న రంజాన్ కానుకల పంపిణీని బుధవారం చిలుకానగర్ డివిజన్లోని మజీద్ ప్