ఐదు నెలల చిన్నారితో బైక్పై వెళ్తున్న దంపతులు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే కేసీఆర్ కిట్లోని స్లీపింగ్ బ్యాగ్లో ఉన్న శిశువు మాత్రం క్షేమంగా బయటపడింది. రేపల్లెవాడ సమీపంలో జరిగిన ఈ ఘటన �
మహిళా, శిశు సంక్షేమ, గిరిజనశాఖలకు కేటాయించిన బడ్జెట్ను మంత్రి సత్యవతిరాథోడ్ ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆడబిడ్డల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ విశే�
సర్వ సాధారణంగా ఆధ్యాత్మికత అంటే.. సగటు మనిషికి మత సంబంధమైన, ఆరాధన సంబంధమైన ప్రార్థన, భజన, పూజ, జప, ధ్యాన, యోగాలు అని భావిస్తారు. అయితే, అవన్నీ వ్యక్తిలో, సమాజంలో ఆధ్యాత్మికతను పురిగొల్పే సాధన సంబంధ ఉపకరణాలు మ�
తాను ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకొన్నానని, ఆనాడు గురువులు నేర్పిన విద్యవల్లే ఇప్పుడు ఈ హోదాలో ఉన్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతంచేసేందుకు ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపె�
పేదల సంక్షేమం, సామాజిక పరివర్తన, ఆర్థికాభివృద్ధి, గ్రామీణ వికాసం, రైతుల సంతోషం’ వంటి ప్రధాన లక్ష్యాల దిశగానే రాష్ట్రప్రభుత్వ గమనం కొనసాగుతున్నదనటానికి తాజా బడ్జెటే సాక్ష్యం. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇ
‘విద్య లేకపోతే వివేకం లేదు, వివేకం లేక నీతి లేదు, నీతి లేనిదే పురోగతి లేదు, పురోగతి లేక విత్తంబు లేదు, విత్తంబు లేకనే శూద్రులు అధోగతి పాలయ్యారు, ఇంత అనర్థం ఒక విద్య వల్లనే..’ అన్న పూలే మాటల ఆంతర్యానికి గౌరవం �
మానవాభివృద్ధికి చిహ్నాలు వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలు. ఈ మూడు రంగాలు సమపాళ్లలో అభివృద్ధిని సాధిస్తేనే ఆ సమాజంలో నివసిస్తున్న పౌరుల ప్రగతి మెరుగుపడుతుంది. వ్యవసాయం, వైద్యరంగం పరిఢవిల్లాలంటే విద్యా వ్య�
దేశంలో అతిపిన్న వయస్సున్న రాష్ట్రం తెలంగాణ. జనాభా పరంగా 10వ పెద్ద రాష్ట్రం తెలంగాణ. తక్కువ జనసాంద్రతలో కింది నుంచి పైకి 14వ స్థానం మన తెలంగాణది. కానీ ప్రపంచమే అబ్బురపడే అభివృద్ధిని సాధించింది. దేశంలో అతిపెద
స్త్రీ అంటే ఆదిశక్తి. స్త్రీ అంటే ప్రకృతి. సృష్టికే ప్రతిసృష్టి నిచ్చి సమాజానికి మార్గ నిర్దేశనం చేసే మహిళ తనకు తానే సాటి. అమ్మగా, అక్కగా, చెల్లిగా ఆత్మీయతను అనురాగాన్ని పంచె అమృతమూర్తి మహిళ. ‘యత్ర నార్యస�
పేదలు, బలహీనవర్గాల సంక్షేమానికి తెలంగాణ సర్కారు చిరునామాగా మారింది. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎప్పటికప్పుడు అనేక విప్లవాత్మక పథకాలకు శ్రీకారం చుడుతూ సబ్బండ వర్ణాల సంక్షే�
తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అని పరిశ్రమలు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ కంటే మంచి పథకాలు ఉన్నాయని
విద్యారంగంలో విప్లవాలు రావాలని కాలమే ఎదురుచూసింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన ఆదివాసి గూడేల నుంచి పట్టణాలు, నగరాల్లోని మురికివాడల ముంగిళ్ల దాకా విద్యారంగం విస్తరించినప్పుడే మహిళా సమాజం వికాసం చె�
కేంద్రం తీరు మారాలని, దేశం పరివర్తన చెందాలని నినదించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది. గురువారం కేసీఆర్ పలువురు జాతీయ నాయకులతో ఇష్టాగోష్ఠిగా సమావేశమయ�