తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా? అని పరిశ్రమలు, పురపాలక, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తెలంగాణ కంటే మంచి పథకాలు ఉన్నాయని
విద్యారంగంలో విప్లవాలు రావాలని కాలమే ఎదురుచూసింది. మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజన ఆదివాసి గూడేల నుంచి పట్టణాలు, నగరాల్లోని మురికివాడల ముంగిళ్ల దాకా విద్యారంగం విస్తరించినప్పుడే మహిళా సమాజం వికాసం చె�
కేంద్రం తీరు మారాలని, దేశం పరివర్తన చెందాలని నినదించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఢిల్లీ పర్యటన జాతీయ స్థాయిలో ఆసక్తికరంగా మారింది. గురువారం కేసీఆర్ పలువురు జాతీయ నాయకులతో ఇష్టాగోష్ఠిగా సమావేశమయ�
పేద ప్రజల సంక్షే మం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకా లను నాయీబ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ నాయి వినూత్నరీతిలో ప్రచారం చేస్తున్నారు. నాగోల్ డివిజన్ బండ్లగూడ, ఆనంద్నగర�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శమని కేంద్రప్రభుత్వం గత ఏడాది చివరలో విడుదల చేసిన ‘గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్' స్పష్టం చేసింది. వాణిజ్యం, పరిశ్రమలు, సాంఘిక సంక్షేమంలో ఇతర ర
తెలంగాణ వ్యవసాయ రూపురేఖల్ని మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుంది. అనతి కాలంలోనే అధోగతిలో ఉన్న వ్యవసాయాన్ని పురోగతి వైపు తీసుకెళ్లిన ఘనత వారిదే. ఒక పరిపూర్ణ శాస్త్రవేత్త, ఉత్తమోత్తమ రైతు, అనుభవ�
దేశాభివృద్ధిని కాంక్షించే వారు ఆదివారం ‘హార్వర్డ్ ఇండియా’ సమ్మేళనంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగాన్ని వినితీరాలి. 2030 నాటికి భారత్ను వేగవంతంగా అభివృద్ధి చేసే విషయమై యువ మం�
భారత్ తన బలమైన మానవ వనరులు, ఆలోచనాశక్తిని ఉపయోగించుకొని క్షేత్రస్థాయిలో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుంది. భారత్ నుంచి ప్రపంచం గర్వపడే ఉత్పత్తులు రావాల్సిన అవసరం ఉ�
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒకే ఒక్కడు. ఎవరితోనూ పోల్చలేం. ఢిల్లీ వరకూ వెళ్లిన బడానేతలు ఎంతోమంది ఉండవచ్చు. సమ్మోహన శక్తిలో వారికి సున్నా మార్కులే. చాణక్యం చదివిన పాలకులు చాలామందే కనిపిస్తారు. చాకచక్యంగా
సమస్యల పారిష్కారానికే పాదయాత్ర : ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ చందానగర్లో అధికారులు, కార్పొరేటర్తో కలిసి పర్యటన కొండాపూర్, జనవరి 29 : ప్రజా సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్�
Labour welfare | కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు తనవంతు సహకారం ఎల్లప్పుడు ఉంటుందని శ్రమశక్తి అవార్డు గ్రహీత, టీఆర్ఎస్కేవీ రాష్ట్ర నాయకుడు ముద్దాపురం మదన్గౌడ్
శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి వర్ని : ప్రజా ప్రతినిధులందరూ కలిసి కట్టుగా పేదవాడి సంక్షేమానికి కృషి చేస్తే ప్రజా సమస్యలు దూరమవుతాయని రాష్ట్ర శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నార�