కరోనా వేళలోనూ పథకం కొనసాగింపు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల ప్రశంస హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలోనూ రాష్ట్రంలో ఆరోగ్యలక్ష్మి పథకం నిరాఘాటంగా కొనసాగుతున్నది.
నారాయణపేట : రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మాగనూర్ మండల కేంద్రంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. �
రాజకీయాలంటేనే విమర్శలు, ప్రతి విమర్శలు. మీ పార్టీ కన్నా మా పార్టీనే గొప్పదని పరస్పర వాదనలు తరచూ జరిగేవే. ప్రజా సంక్షేమం కోసం అధికార పార్టీ ఏ పథకం ప్రవేశపెట్టినా ప్రతిపక్షాలు విమర్శిస్తాయి. ప్రతిపక్షాల న�