భిన్నత్వంలో ఏకత్వం భారతీయ సంస్కృతి అని, ఈ సంస్కృతిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా దేశ వైవిధ్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని స్టాలిన్ అన్నారు
మహేశ్వరం నియోజకవర్గాన్ని వేయ్యి కోట్ల నిధులతో మంత్రి సబితాఇంద్రారెడ్డి అభివృద్ధి చేశారని, రానున్న రోజుల్లో మరిన్ని కోట్ల నిధులతో నియోజకవర్గం రూపురేఖలను పూర్తిగా మార్చేస్తారని మహేశ్వరం నియోజకవర్గం ట�
రామంతాపూర్ రజకుల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక కార్పొరేటర్ బండారు శ్రీవాణితో కలిసి ఆయన రజక సంఘ భవనాన్ని పరిశీలించారు
దళితుల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్రాం జయంతి రోజున.. ఆ జాతి ప్రజల్లో ప్రభుత్వం సంతోషాన్ని నింపింది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పండుగలా దళిత బంధు యూనిట్లను లబ్ధిదారులకు అందజేశారు. నిన్నటి వరకు కూలీలుగా ఉన్న
ఎస్సీల సముద్ధరణకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం రూ.60 వేల కోట్లు వెచ్చించినట్టు ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. దళితబంధు పథకం ద్వారా వచ్చే ఎనిమిదేండ్లలో 17 లక్షల కుటుం�
దళితుల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్మే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. మంగళవారం మల్కాజిగిరి సర్కిల్, చింతల్బస్తీలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం సాక్షిగా దళిత బంధు పథక�
కులరహిత సమాజం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగంచేసిన గొప్ప నాయకుడు డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ అని సీఎం కేసీఆర్ కొనియాడారు. దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ఆదర్శనే�
సబ్బండ వర్గాల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్రం చిరునామాగా నిలుస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అభివృద్ధిలో దేశానికే దిక్సూచిలా మారిందని పేర్కొన్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్, బాబాసాహెబ్
నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధిలోని నిర్మల్ నగర్ కాలనీలో నూతనంగా రూ.55 లక్షలతో చేపట్టనున్న సీసీ �
తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాల అమల్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. మరే రాష్ట్రం కనీసం ఆలోచనైనా చేయలేని విప్లవాత్మక పథకాలకు తెలంగాణ ప్రయోగశాలగా మారింది. అన్ని రాష్ర్టాలకు అధ్యయన కేంద్రంగా భాసిల్లుతు�
అభివృద్ధి, సంక్షేమంలో ఇతర రాష్ర్టాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దమ్మాయిగూడ , నాగారం మున్సిపాలిటీలో రూ.కోటి 52 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి �
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 18,19 వార్డు కౌన్సిలర్లు కెంచె లక్ష్మీనా
గిరిజన సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ మండలం సోమారం గ్రామంలో ఆరు ఎకరాల �