ముఖ్యమంత్రి కేసీఆర్తోనే రజకుల అభివృద్ధి సాధ్యమని ఎంబీసీ కోకన్వీనర్, తెలంగాణ రజక సంఘాల సమితి ముఖ్య సలహాదారు కొండూరు సత్యనారాయణ, రాష్ట్ర చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, పురుషోత్తం వెల్లడించారు. ఈ మేరకు �
ఉమ్మడి రాష్ట్రంలో మన బతుకులు, ఇక్కడి పరిస్థితులు ఎట్లుండెనో.. ఇప్పుడు ఎట్లున్నయో ఎవరికి వారు ఆలోచించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. నాడు తాగు, సాగు నీళ్లు, కరెంటు.. ఇలా ప్రతి రంగంలో �
ప్రభుత్వ ప్రధాన కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరె�
ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చాం. ఇదే ఎనిమిదేండ్లలో మోదీ ఏం చేశారు? తెలంగాణలో చేనేత కార్మికులకు ముడి సరుకుపై 40 శాతం సబ్సిడీ ఇస్తుంటే, మోదీ మాత్రం 5 శాతం జీఎస్టీ విధించారు. 5 శా�
నిర్మల్ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఇంటింటికీ చేరుతుండడంతో ఎన్నో కుటుంబాల్లో మార్పు కనపడుతున్నది.. మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంత వ
సీఎం కేసీఆర్తో దేశంలోని మైనార్టీలకు మంచి భవిష్యత్ ఉంటుందని, అందుకు అందరూ బీఆర్ఎస్ను స్వాగతిస్తున్నారు. మోదీ పాలనలో మైనార్టీలపై వివక్షత చూపిస్తున్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో మైనార్టీల సంక్షేమం క�
దళితబంధు పథకాన్ని దేశంలోని అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని యావత్ దళిత సోదరులు నిలదీస్తున్నారని రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. లేదంటే సీఎం కేసీ
దేశంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ తరహా రైతు సంక్షేమ, వ్యవసాయ విధానాలు ఎంతో అవసరమని పలు రాష్ర్టాల రైతులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలతోనే వ్యవసాయరంగానికి �
ఆధునిక ప్రపంచంలో అనేక దేశాలు క్రీడల్లో దూసుకెళ్తుంటే మన దేశం మాత్రం వెనుకబడిపోయింది. ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్న చందంగా మారిపోయింది. 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా క
దివ్యాంగుల సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉన్నదని, పలు వినూత్న పథకాలతో వారి సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతున్నదని దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ శైలజ తెలిపారు.
ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నా రు. సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్ట్లో గురువారం చేప ప�
ప్రతి ఒక్కరికి ఉన్నత విద్యను అందించేందుకు సీఎం కేసీఆర్ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారని ఘట్కేసర్ మున్సిపల్ కౌన్సిలర్ కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని అంకుషాపూర్లో ఉన్న �
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందివ్వడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం రామాయంపేటలోని బాలాజీ గార్డెన్లో పట్టణం, మండలానికి మం జూరైన 1300 పింఛన
అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ ఇతర రాష్ర్టాలకు తెలంగాణను ఆదర్శంగా నిలిపారని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. గురువారం మరి�