చేనేత పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర పవర్ లూమ్స్ టెక్స్టైల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ అన్నారు. భూదాన్ పోచంపల్లి చేనేత ట
గత పాలనలో గతితప్పిన కులవృత్తులను స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు గాడినపడేస్తున్నది. వివిధ ప్రోత్సాహకాలు అందిస్తూ వృత్తిపనులను నమ్ముకున్నవారి జీవితాలను నిలబెడుతున్నది. కేంద్ర సర్కారు కార్పొరేట్ సంస�
గిరిజనుల పురోభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిదా అయ్యారు. ఆదిమ తెగలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఇతర రాష్ర్టాలు అనుసరించాలని ఆకాంక్షిం చా
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అ ర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని లింగసానిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. గ్రా మంలోని ఇంటింటి�
మహిళా చైతన్యంతోనే మార్పు సాధ్యమని మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ అన్నారు. బుధవారం మండల కేం ద్రంలోని గడి (వారసంత)లో పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే జయంతి ఉత్సావా�
ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా నిలిపేవిధంగా ముందుకు సాగుతున్నామని చెప్పారు.
తెలంగాణ అభివృద్ధి పథంలో శరవేగంగా సాగుతున్నదనేది మరోసారి ధ్రువపడింది. సామాజిక ప్రగతి సూచీ (2022) ప్రకారం- మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటు పక్కా ఇండ్ల నిర్మాణం, ఉన్నత విద్యాపథకాలు, సురక్షిత ఇంధన వినియోగం వం�
యాదవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు మండల యాదవ సంఘం వన భోజన మహోత్సవం, ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది
పిల్లలు, మహిళల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు బాగున్నాయని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్సత్యార్థి ప్రశంసించారు. పిల్లల హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యల�
ఆదివాసీ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనథ్ మార్కెట్ యార్డు ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్�