అభివృద్ధి, సంక్షేమం గురించి ఆలోచించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం 58జీవో కింద సరూర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో సరూర్నగర్ డివిజన్
అన్ని వర్గాల మాదిరిగానే ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. వారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటామని, సమస్యల పర�
దేశానికి బీజేపీ ప్రమాదకరశక్తిగా మారిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ మగ్దూంభవన్లో మంగళవారం ఏర్పాటు �
ఆధునిక భారత నిర్మాతల్లో ఒకరు బాబూ జగ్జీవన్రామ్. రాజకీయాల్లో ఆచరణవాది. సానుకూల దృక్పథం, స్పష్టమైన దార్శనికత, విస్తృతమైన అధ్యయనం, గొప్ప మేధోశక్తి, స్థిరమైన సంకల్పబలం ఆయన సొంతం. ఓరిమి, కారుణ్యం, చర్చించే గ�
అబద్ధాల బండి సంజయ్.. అభివృద్ధి, సంక్షేమం కనిపిస్తలేవా.. అని రెడో చైర్మన్ వై సతీశ్రెడ్డి ప్రశ్నలు సంధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను సతీశ్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తూర్పారబట్�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై గ్రామ గ్రామాన చర్చ జరగాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో ప్రతి గ్రామానికి నర్సరీ, పార్కు, వైకుంఠధామం, ట్రాక్టర్, ట్రాలీ, ప్రతి ఇంటి ముందు చెట్లు, ప్రతి ఇంటికి మంచినీటి నల్లా కనెక్షన్ ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తా
సింగరేణిలో ఎస్సీ ఉద్యోగుల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు సుభాష్ పార్థీ ప్రశంసలు కురిపించారు. సింగరేణిలో అమలుచేస్తున్న ఎస్సీ రూల్ ఆఫ్ రిజర్వేషన్,
ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొల్లూర్లో ఉన్న బీఆర్ గార్డెన్స్లో మున్సిపల్ అ
తెలంగాణ రాష్ట్రంలో పరకాల నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పరకాల రూపురేఖలు స్వరాష్ట్రంలో మారాయి. పరకాల నుంచి ములుగుకు తరలిపోయిన రెవెన్యూ డివిజన్�
ఉమ్మడి రాష్ట్రంలో సాగు, తాగునీరు, చేతినిండా పని కోసం గ్రామాలు వదిలి మహానగరాలకు వలస బాటపట్టేవారు. దేశంలోనే అతిపెద్ద వలసల జిల్లాగా పాలమూరు పేరుగడించింది. నేడు స్వరాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలవైపు దూ
బీ జేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా, సంక్షేమం, మత సామరస్యం, సామాజిక న్యాయం కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఈ నెల 29 వరకు జనచైతన్య యాత్రలు నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర కార్య�
‘నీళ్లు, నిధులు, నియామకాలు’ నినాదంతో తెలంగాణ ఉద్యమం నడిచిందని, ఇప్పుడవన్నీ సాకరమవుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ మంత్రి కే తారకరామారావు చెప్పారు.