గొర్రె కాపరుల అభ్యున్నతి, మాంసం ఉత్పత్తి పెంపునకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు అద్భుతంగా ఉన్నాయని జాతీయ ఉన్ని అభివృద్ధి బోర్డు చైర్మన్ గోర్దన్ రైఖా ప్రశంసించారు.
సంత్ సేవాలాల్ స్ఫూర్తితో తండాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఆదివారం నర్సంపేటలో సేవాలాల్ 284వ జయంతి భోగ్ భండారో కార్యక్రమంలో మాట్లాడుతూ.. గిరిజన లంబాడాలను ఏకం �
దేన్నైనా కూల్చడం లిప్త కాలం. రెప్పపాటులో సమస్తాన్ని బూడిదగా మార్చవచ్చు. అదే కట్టడం ఎంత కష్టం? ఎంత శ్రమ? ఎన్ని కోట్ల సొమ్ము ఖర్చు అవుతుంది? ఎన్ని ప్రణాళికలు... ఎన్ని రాత్రులు..ఎంత కాలం అవసరం అవుతుంది.
అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే, విప్ అరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలో రూ. 4.58 కోట్ల 50 వేల అంచనా వ్యయంతో,
అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపేందుకు శనివారం జిల్లా కేంద్రానికి వచ్చిన మంత్రి కేటీఆర్కు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు.
ప్రజల సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నా రు. మండలంలోని లేమామిడి గ్రామానికి చెందిన 20 మంది కాంగ్రెస్ నాయకులు శనివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
వ్యాపారం చేసుకునే వారికి చాతనైన ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఎంతో మందికి బాసటగా నిలిచానని, వ్యాపారంలో ఎదిగిన వారిని బెదిరింపులకు గురిచేయడం, ఇబ్బందులు పెట్టడం తన రాజకీయ జీవితంలో లేదని అందుకే ఇన్నేళ్లు
పేదల మొఖాల్లో ఆనందం నింపడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాద్రావు, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి రైతు వేదికలో ఏర
మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన కోటగిరిలో వక్ఫ్బోర్డు నిధులు రూ.25 లక్షలతో చేపట్టనున్న మైనార్టీ శ్మశాన వాటిక ప్�
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సంధించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అస్త్రం ప్రకంపనలు పుట్టిస్తున్నది. మేధావుల్లో ఆలోచన రేకెత్తిస్తున్నది. రాజకీయ పార్టీ పెట్టడమంటే పాన్
అట్టడుగున ఉన్న వెలమ బంధువులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అఖిల భారత వెలమ సంఘం (ఏఐవీఏ) అధ్యక్షుడు డాక్టర్ కృష్ణమనేని పాపారావు కోరారు. ఇటీవల ఏఐవీఏ అధ్యక్షుడిగా ఎన్నికై సందర్భంగా నల్లగొండ డ్వాబ
సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందు వరుసలో ఉందని, ఇది జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ అవస్థల పాలు చేస్తున్నదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగుల సంక్షేమాన్ని మరువమని” అటవీ, పర్యావరణ, న