రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నా రు. బుధవారం మండల కేంద్రంలో ధా న్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రా రంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళారులన�
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నాయని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. రూ. 56.66లక్షల నిధులతో మండలకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ అభివృద్ధి పనులను బుధవారం ప్రారంభించారు. ఈ సందర�
కర్నాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) పోలింగ్ జరుగుతుండగా రాష్ట్రంలో సంక్షేమ సర్కార్ కొలువు తీరుతుందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆశాభావం వ్యక్తం చేశారు.
Minister Puvwada | రాష్ట్ర ప్రభుత్వం కార్మిక, కర్షక సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvwada Ajay kumar) అన్నారు.
ఏండ్ల తరబడి చేసిన పోరాటాలు, ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. తొమ్మిదేండ్లుగా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ దేశం ముందు తలెత్తుకొని నిలబడింది. ఇప్పుడు దేశానికి తెలంగాణ అనేక అంశాల పట్ల ఒక మార్గదర్శక�
సిరిసిల్ల పట్టణంలో రెండెకరాల స్థలంలో గిరిజన భవన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు వెల్లడించారు. గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చేతుల మీదుగా త్వరలోనే భవన ని�
‘ఆదివాసీ గిరిజనులకు స్వరాష్ట్రంలో పెద్దపీట వేశాం. మావ నాటే.. మావ రాజ్ (మా తండాలో- మా రాజ్యం) అనే దశాబ్దాల ఆకాంక్షలను సాకారం చేసినం. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాం.
దివ్యాంగుల సంక్షేమానికి ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర సర్కార్ తాజాగా నూరు శాతం సబ్సిడీపై ఉపకరణాలు అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే అర్హుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న
మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కమలాగార్డెన్, హెచ్బీగార్డెన్, రోజ్గార్డెన్లో ముస్లింలకు రంజాన్ తోఫాల�
గతంలో పరిపాలించిన పార్టీలు ముస్లింలను కేవలం ఓటుబ్యాంక్ గానే చూశాయి. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా మైనారిటీల బతుకులు మారలేదు. వెలుగులు కానరాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్�
వివిధ రాజకీయ పక్షాలు, ముఖ్యంగా ప్రభుత్వం-ప్రతిపక్షాల మధ్య వాద వివాదాలను ప్రజలు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పట్ల ఆయా రాజకీయ పక్షాల దృ క్పథం ఏమిటి అనేది ప్రజలకు ఆసక్తి కలిగ�
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు దేశ ప్రజలు ఫిదా అయ్యారని, బీఆర్ఎస్ సర్కారుతోనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు.
PM Modi | ప్రధాని మోదీ నేడు తెలంగాణకు వస్తున్నారు. ఆయన వచ్చి తెలంగాణకు ఏదో ఒరుగబెడుతున్నట్టు ఇక్కడి నాయకులు హడావుడి చేస్తున్నారు. కానీ ఆయన వచ్చి చేస్తున్నదేమిటి? తెలంగాణ అవసరాలు ఏమైనా తీరుస్తున్నారా? దేశానిక�
రెండు రాష్ర్టాల పల్లెలకు మధ్య దూరం ఒక్క అడుగే అయినా అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో తేడా ఉన్నది. తెలంగాణ గ్రామాల్లో సాగునీటి కాలువలు, పచ్చని పంటపొలాలు, సకల వసతులు, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుండగా.. విక�