Minister Koppula | దేశాన్ని, రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన కాంగ్రెస్ అభివృద్ధిని, సంక్షేమాన్ని పట్టించుకోలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) ఆరోపించారు.
Mla Jeevan Reddy | అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి కేసీఆర్కు రెండు కళ్లు అని పీయూసీ చైర్మన్, eర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి (Mla Jeevan Reddy) అన్నారు.
MLA Mutha Gopal | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీఎస్ఆర్టీసీ) ని ప్రభుత్వంలో విలీనం చేస్తూ శాసనసభలో బిల్లు ప్రవేశపట్టి ఆమోదించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ముషీరాబాద్ ఆర్టీసీ డిపో వద్ద కేసీఆర్ చిత్రపటాన�
తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఎవరికి ప్రయోజనం ఒనగూడింది? పదేండ్ల స్వయం పాలన ఏంసాధించింది?.. ఈ మధ్య కొందరు వ్యక్తులు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే �
Minister Sabitha Reddy | అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabtiha Indrareddy) అన్నారు.
తెలంగాణలో బ్రాహ్మణుల సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కారు పెద్దపీట వేసిందని మండలి విప్ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని సాయిరూప ఫంక్షన్హాల్లో బ్రాహ్మణ �
MLA Bhaskar Rao | మిర్యాలగూడ పట్టణములోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ పట్టణం కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు, కార్యకర్తలు శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్రావు (Mla Bhasker Rao) సమక్షంలో బీఆర్ఎస్ (BRS ) లో చేరారు
తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్పైన ఆపరమైన నమ్మకం ఉన్నదని, అందుకే బీఆర్ఎస్లోకి వలసలు పెరిగాయని, కండ్ల ఎదుట అభివృద్ధి కనిపిస్తుండడంతో ఇతర పార్టీల నాయకులు, కార్య కర్తలు గులాబీ కండువా కప్పుకుంటున్నారని అం�
Speaker Pocharam | ప్రభుత్వం రైతాంగానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో సుభిక్షంగా తయారవుతుందని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి(Speaker Pocharam)అన్నారు.
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడటంకాదని.. అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో మన పరిశ్రమలు పోటీపడేలా తయారు కావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఆకాంక్షించారు. దిగుమతులు తగ్గినప్పు
Minister Talasani | తెలంగాణ ప్రభుత్వానిది మాటలు కాదు.. చేతల ప్రభుత్వమని రాష్ట్ర పశుసంవర్థక,మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani Srinivas Yadav) అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి కాంగ్రెస్, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటిలో చేరుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్�
రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన అందిస్తున్నారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. మాజీ ఎంపీపీ జక్క అశోక్ ఆధ్వర్యంలో లింగగిర�
నిరంతరం రైతుల సంక్షేమం కోసం ఆలోచన చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.వానకాలం పంటలకోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన నేపథ
ఎన్నికల సీజన్ వచ్చిందని, ఇక తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు క్యూకడతారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్సింగ్లుసహా బీజేపీ, కాంగ్రెస్ నాయక�