సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ బహు పరాక్రమవంతుడని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. గండీడ్ మండలంలోని వెన్నాచేడ్లో బుధవారం సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భం గా శ్రీనివాస్గ
KTR | అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పైసలు లేవంట.. కానీ మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తాడంట.. అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి
KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతున్నా.. ఒక్క సంక్షేమ, అభివృద్ధి పథకం అమలుకు నోచుకోలేదు. రేవంత్ రెడ్డి పరిపాలన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారైంది. ఏ �
ఎ న్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు ఏమైందని మక్తల్ ఎ మ్మెల్యే వాకిటి శ్రీహరిని నిలదీసిన ఘ టన అమరచింత మండలం నాగల్కడ్మూర్లో చోటు చేసుకున్నది.
రాష్ట్రంలో రేషన్ పంపిణీతోపాటు ఆరోగ్య తదితర సంక్షేమ పథకాలన్నింటినీ ఒకే కార్డు ద్వారా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. అందుకోసం అన్ని కుటుంబాలకు డిజిటల్ కార్డులు ఇవ్వాలని యోచిస్తున్నది. �
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. ఆమనగల్లు మండలంలో ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ఇండ్లకు ప్రభుత్వం తరుఫున బుధవారం నష్ట పరిహారం �
వివక్షకు గురైన సమూహంలోనే వివక్షకు గురికావడమనేది వేరే దేశాల్లో అయితే చాలా అరుదు. కానీ, మన దేశంలో సహజాతి సహజం. ఈ దేశంలోని హిందూ వర్ణవ్యవస్థ, దాని ప్రధాన భాగమైన నిచ్చెన మెట్ల కులవ్యవస్థలే దానికి కారణం. ఈ నిచ్�
అల్పసంఖ్యాక వర్గాల అభ్యున్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వా రా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకే అందించేలా చర్యలు చేపట్టాలని జాతీ య మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్
సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అర్హుల ఇంటికి చేర్చే బాధ్యత అధికారులపై ఉన్నదని శాసనసభాపతి గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో తెలంగాణ హక్కుల రికార్డు బిల్లు-2024 ముసాయిదా
సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆరు గ్యారెంటీల అమలు, వివిధ శాఖల పనితీరుపై అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కల
హామీలు గమ్యం అభివృద్ధి గాయం నలిగిపోతున్న తెలంగాణకు నాయకుడు కావాలి సంక్షేమ పథకాలు సావు వార్త మరణించిన సంక్షేమానికి ప్రాణం పోసే ప్రజా నాయకుడు కావాలి నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం తెలంగాణ స్వరాష్ట్�
దశాబ్దాల పాటు దగాపడ్డ చేనేత రంగానికి బీఆర్ఎస్ పదేండ్ల పాలన ఓ స్వర్ణయుగమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బుధవారం చేనేత కార్మికులకు ఎక్స్ వేదికగ�
రేషన్, సంక్షేమ పథకాలకు వేర్వేరు గుర్తింపు కార్డులు ఇవ్వాలనే అంశంపై ప్రభుత్వం చర్చిస్తుందని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క తెలిపారు.
MLA Anil Jadav | తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. కానీ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిందని బోథ్ బీఆ�