సుమారు ఏడాదిన్నర కిందట ఏసీ రూముల్లో కూర్చున్న కొందరు కాంగ్రెస్ నాయకులు ఎంతో మేధోమథనం చేసినట్టుగా హంగామా చేశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలనే కాపీ చేస్తూ, వాటికి అదనంగా 2 నుంచ
KTR | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనతో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరు. సంక్షేమ పథకాలు అమలు కాకపోవడంతో.. అన్ని వర్గాల ప్రజలరు రేవంత్ రెడ్డి సర్కార్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలతో కర్షకుల్లో కలవరం మొదలైంది. రైతు సంక్షేమ పథకాల్లో కోతలు తప్పవేమోననే భయం వెంటాడుతోంది. రూ.2 లక్షల రుణమాఫీ అంటూ మొన్నటి వరకూ ఊదరగొట్టిన రేవంత్ సర్కారు.. అందులో సింహభాగం మందికి పై
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాలు ఎవరికి అందుతాయన్నదానిపై రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. ఈ పథకాల కేటాయింపులో అధికారులు పారదర్శకత పా�
ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి, సం క్షేమ పథకాల్లో అర్హులైన వారందరికీ అవకాశం కల్పించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ సిద్దిపేట జిల్లా దుబ్బాక నియో�
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు ప్రస్తుత 2024-25 బడ్జెట్లో ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించినప్పటికీ ఇంతవరకు ఒక్క పైసా విడుదల చేయలేదు. దీంతో సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోయాయి. అంతేకాదు, గతంలో వివిధ పథకాలకు ఎంపికైన లబ
సమస్యలు పరిష్కరించాలంటూ చేనేత కార్మికులు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఫిబ్రవరి 20న హైదరాబాద్లో చేనేత గర్జన, జనవరి 20న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ఎదుట ధర్నాకు సిద్ధం కావాలని అఖిలపక్ష సమావేశంలో నిర్�
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రంగా మండిపడ్డారు. ఆప్ ప్రతిపాదిత సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఫిర్యాదుపై ఢి�
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు. తమ పార్టీ ప్రతిపాదించిన పథకాలను ఆపేందుకు ఈ రెండు పార్టీలు క
సఫాయి కార్మికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని సఫాయి కార్మికుల జాతీయ కమిషన్ చైర్మన్ వెంకటేశన్ అన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గం లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమక్షంలోనే సంక్షేమ పథకాల చె కులను లబ్ధిదారులకు పంపిణీ చేయాల ని హైకోర్టు ఆదేశించింది. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే సమక్షంలోనే లబ్ధిదార�
కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల ఎదురు చూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కొత్త కార్డుల జారీపై సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల్లో ఉలుకు పలుకు లేదు. మొదట్లో క్యాబినెట్ సబ్ కమిట�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి పాలన మీద రహస్య సర్వే జరుగుతున్నది. కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు అందించిన దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సర్వే సాగుతున్నది. రేవ�