కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే వర్క్ ఆర్డర్లు నిలిపివేయడం, చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహం అందించకపోవడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవార�
Bhatti Vikramarka | ప్రజలు, ప్రభుత్వానికి వారధిగా కలెక్టర్లు ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti) అన్నారు. మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో జిల్లా కలెక్టర్లు(Collectors) పోలీస్ కమిషనర్లు, ఎస్పీలత
అనర్హుల పేరుతో ఆసరా పెన్షన్లను రికవరీ చేయాలన్న నిర్ణయంపై ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. దీనిపై స్పష్టమైన మార్గరద్శకాలు వెలువడే వరకు ఎటువంటి నోటీసులు జారీచేయడం కానీ, రికవరీ చర్యలు చేపట్టడం కా
ప్రత్యేక పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలయ్యేనా? అన్న అనుమానాలను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు త
రాష్ట్రంలో నిధులలేమి పేరుతో పేద, మధ్య తరగతి ప్రజల బాగు కోసం సంక్షేమ పథకాలను అమలు చేయడం లేదని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. బస్తీల్లో వీధి దీపాలు వేయడానికి జీహెచ్ఎంసీ వద్ద డబ్బు లేదని చ�
Minister Sitakka | దివ్యాంగులకు విద్యాసంస్థల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీచేశామని, సంక్షేమ పథకాల్లో కూడా 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, మహిళా, శిశు సంక్షేమ
వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్జైన్ ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి.. మొక్కను అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందేలా చర�
తెలంగాణ అంటే ఒక చైతన్యం, తెలంగాణ అంటే అస్తిత్వం, తెలంగాణ అంటే ఆత్మగౌరవం... ప్రజల చిరకాల వాంఛ అయిన ఈ తెలంగాణ రాష్ర్టాన్ని కేసీఆర్ చావు అంచులదాకా వెళ్లి సాధించారు.
అనేక సంక్షేమ పథకాలకు రేషన్ కార్డును ప్రభుత్వం ప్రామాణికంగా పరిగణిస్తున్నది. బోగస్ కారణంగా రేషన్ బియ్యం సహా ఇతర సరుకులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అర్హులకే అందేలా ప్రభుత్వం ఈకేవైసీ(ఎలక్�
‘మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించాం. మాకు ఇండ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు లేవు. వాటిని మంజూరు చేయాలని కోరితే కూడా పట్టించుకంట లేరు.. ఇదేంది సారూ’ అని పలువురు మహిళలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి �
Minister Ponguleti | పార్టీలకు అతీతంగా పనిచేస్తానని, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు(Welfare schemes) అందజేస్తానని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti )అన్నారు.
గడిచిన పదేళ్లలో మైనార్టీల అభివృద్ధికి రూ.22వేల కోట్లు ఖర్చు చేశామని, బీఆర్ఎస్తోనే వారి అభివృద్ధి సాధ్యమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.