బీఆర్ఎస్ నిజామాబాద్ లోకసభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ, కరపత్రాలు పంచుతూ �
BRS Candidate | పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కే దక్కుతుందని హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి గడ�
ఆదివాసీల అభ్యున్నతికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా అన్నారు. మండలంలోని రౌట సంకెపల్లి గ్రామంలో చేపట్టిన అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించారు.
దేశంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు ఉండవని దళితులు, ముస్లింలు, క్రైస్తవులపై దాడులు తప్పవని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. శనివారం స్థానిక పబ్లిక్ క్లబ్ ఆడిటోరి�
గత శుక్రవారం మేడిగడ్డకు వెళ్తుంటే మిత్రుల మధ్య వలపోతలవరదే పారింది. నిన్నటి కన్నీళ్లు, నేటి సాగునీళ్ల నడుమ తెలంగాణ నేలపై పారిన నెత్తురు, పడిన తండ్లాట వొడువని ముచ్చటగా మారింది. ఒకవేళ కేసీఆర్ గులాబీ జెండా �
ప్రభుత్వం అందించే పలు అభివృద్ధ్ది, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలంటే మండలంలో పని చేసే ప్రతి అధికారి స్థానికంగానే నివాసం ఉండాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ సూచించారు.
రాష్ట్రంలో పేదరికాన్ని నిర్ధారించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త కొలమానాన్ని నిర్దేశించారు. పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకు అందించేందుకు తెల్ల రేషన్కార్డును ప్ర�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొదటినుంచి గందరగోళంగానే ఉన్నది. పాలనలో ఒక పద్ధతి అంటూ లేకుండాపోయింది. పేరుకే ప్రజాపాలన అని చెప్తున్నారు గానీ, ప్రజాపాలన కాదిది.
Supreme Court | రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమ పథకాల (Welfare Schemes) కు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుత�
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 370 లోక్సభ సీట్లు గెలవాలని.. అలా జరిగితే అదే ఆర్టికల్ 370 రద్దు కోసం పోరాడిన పార్టీ సిద్ధాంత కర్త శ్యామ్ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి అర్పించినట్ట�
రాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంతా అయోమయంగా ఉన�
గృహజ్యోతి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని మండల విద్యుత్శాఖ ఏఈ నరేందర్ తెలిపారు. శనివారం మండల పరిధిలోని ముద్దెంగూడ గ్రామంలో సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి విద్యుత్ వినియోగదారుల ను�
జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాల్లో అధికారులు ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన జడ్పీ స్థాయీ సంఘా�
హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన విధంగా 50 రోజుల సమయం పూర్తయ్యిందని, వారు ఇచ్చిన ఆరు గ్యారంటిల్లోని 13 హామీల