రాష్ట్రంలో పేదరికాన్ని నిర్ధారించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త కొలమానాన్ని నిర్దేశించారు. పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అసలైన లబ్ధిదారులకు అందించేందుకు తెల్ల రేషన్కార్డును ప్ర�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొదటినుంచి గందరగోళంగానే ఉన్నది. పాలనలో ఒక పద్ధతి అంటూ లేకుండాపోయింది. పేరుకే ప్రజాపాలన అని చెప్తున్నారు గానీ, ప్రజాపాలన కాదిది.
Supreme Court | రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే సంక్షేమ పథకాల (Welfare Schemes) కు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) కీలక వ్యాఖ్యలు చేసింది. కమ్యూనిటీ కిచెన్ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుత�
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 370 లోక్సభ సీట్లు గెలవాలని.. అలా జరిగితే అదే ఆర్టికల్ 370 రద్దు కోసం పోరాడిన పార్టీ సిద్ధాంత కర్త శ్యామ్ప్రసాద్ ముఖర్జీకి నిజమైన నివాళి అర్పించినట్ట�
రాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంతా అయోమయంగా ఉన�
గృహజ్యోతి పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అందజేయాలని మండల విద్యుత్శాఖ ఏఈ నరేందర్ తెలిపారు. శనివారం మండల పరిధిలోని ముద్దెంగూడ గ్రామంలో సిబ్బందితో కలిసి ఇంటింటికీ తిరిగి విద్యుత్ వినియోగదారుల ను�
జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రారంభోత్సవాల్లో అధికారులు ప్రొటోకాల్ తప్పనిసరిగా పాటించాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో మంగళవారం జరిగిన జడ్పీ స్థాయీ సంఘా�
హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన విధంగా 50 రోజుల సమయం పూర్తయ్యిందని, వారు ఇచ్చిన ఆరు గ్యారంటిల్లోని 13 హామీల
వచ్చే లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ స్థానం నుంచి పోటీచేసే బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి సత్తా చాటాలని ఎంపీ బీబీపాటిల్ పిలుపునిచ్చారు. ఇందుకోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని కో
స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్, రూర్బన్ పథకాల ద్వారా రూ.3,268కోట్ల నిధులు తీసుకువచ్చి వరంగల్ పార్లమెంట్ను అభివృద్ధి చేసినట్లు ఎంపీ పసునూరి దయాకర్ తెలిపారు. బుధవారం హనుమకొండ హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీది ఓటమి కాదని, కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు.
బతుకమ్మ చీరెల బకాయిలు 250 కోట్లు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. కేసీఆర్ సర్కారు నేతన్నల సంక్షేమం కోసం తెచ్చిన సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగి
ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలించి పథకాలను వంద రోజుల్లో అమలు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
లోక్సభ ఎన్నికల లోపే సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి, వారి ద్వారా క్షేత్రస్థాయిలో నిజమైన లబ్ధిదారులకే సంక�