పాలసీ పాలసీ సంబంధిత అంశాలపై ఒక్కసారి చర్చిద్దాం. చాలామంది కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు మాత్రమే ఇచ్చిందని అంటున్నారు. కానీ, ఆ పార్టీ విడుదల చేసిన మ్యానిఫెస్టోలో సుమారు 400కి పైగా హామీలు ఉన్నాయి. వాటిన�
ప్రజాపాలన కార్యక్రమంలో వివిధ పథకాల కోసం దరఖాస్తులు అంతంత మాత్రంగానే వచ్చాయి. తొలి రోజు మాదిరిగానే ప్రజలకు సమస్యలు ఎదురయ్యాయి. అధికారులు, సిబ్బంది సరైన అవగాహన కల్పించకపోవడం, దరఖాస్తు ఫారాలు నింపడంలో కొం�
ప్రజా పాలన కేంద్రాల వద్ద గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని.. ఎవరూ జిరాక్స్ సెంటర్లకు వెళ్లి ఇబ్బందులు పడొద్దని కూకట్పల్లి జోన్ కమిషనర్ వి.మమత అన్నారు.
కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీల అమలు చేతకాక అయోమయంలో పడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) విమర్శించారు. అడ్డగోలు హామీలిచ్చి ప్రజాపాలన పేరుతో తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని
తెలంగాణ రాష్ట్ర ప్రభుతం ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా అభయహస్తం ఆరు గ్యారెంటీల కోసం జిల్లా వ్యాప్తంగా మొదటి రోజు 25,351 దరఖాస్తులు అందాయని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. షెడ్యూల్ ప్ర�
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయనున్నట్లు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. మండలంలోని బైరాపురం, బస్వాపురం గ్రామాల్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్తో కలిసి ఎ మ్మెల్యే విజయుడు ప్రజాపాలన కార్య�
లబ్ధిదారులు దరఖాస్తులను నింపిన తరువాత సంబంధిత అధికారుల కు అందజేసి.. వారు ఇచ్చిన రశీదును జాగ్రత్తగా ఉంచుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూ చించారు. ప్రజల వద్దకే అధికారులు వచ్చి సంక్షేమ �
ఆరు గ్యారెంటీల అమలు కోసమే ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని 3వ వార్డులో, చౌటకూరు మండలంలోని శివ�
కలిసికట్టుగా పనిచేసి మండలాభివృద్ధి సాధిద్దామని ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి అన్నారు. ఆదివారం ఎంపీపీ అనుముల శ్రీనివాస్రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీఆర్ఎస�
భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం అత్యంత ముఖ్యమైనదని, భారత ప్రభుత్వం రైతులకు చేయూతనందించేందుకు అనేక పథకాలతో పాటు మొక్కల ఆరోగ్యం, మానవ ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నదని ఎన్ఐపీహెచ్ఎం (నేషనల్ ఇనిస్టిట్�
అభివృద్ధిలో భాగస్వా మ్యం కావడంతో పాటు ప్రజలకు అందుబాటు లో ఉంటూ.. సంక్షేమ పథకాలను ప్రజలకు అం దించడంలో ప్రధాన పాత్ర పోషించాలని ఎమ్మె ల్యే వీర్లపల్లి శంకర్ అధికారులకు సూచించారు.
వ్యవసాయరంగానికి పెద్దపీట వేసిన మాదిరిగానే పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రైతులను పాడిరంగం వైపు ప్రోత్సహించడంతో పాటు పాల ఉత్పత్తి పెంచడమే లక్ష్యంగా ప�