తెలంగాణ కోసం ఎన్నో రోజులు బయట తిరిగానని.. ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు చేశానని... లాఠీ దెబ్బలు తిన్నానని తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ తెలంగాణ శంకర్ తెలిపారు. ‘నమస్తే తెలంగాణ’తో ఆయన పలు విషయాలను పంచుక�
భూతల్లిని నమ్ముకున్న రైతన్నల గుండెల్లో సీఎం కేసీఆర్ రారాజుగా నిలిచిపోయారని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అందుకే వారి దీవెనలతో ఆయన మళ్లీ సీఎం అవ�
దేశమంతా తెలంగాణ మోడల్ అని ఎందుకు చెప్పుకొంటున్నది? ఇతర రాష్ర్టాల్లో ‘దేశ్ కీ నేత కేసీఆర్' అనే నినాదం ఎందుకు వినపడుతున్నది? అమెరికాలోని అధ్యయన సంస్థల మేధావులు వచ్చి తెలంగాణలో అమలుచేస్తున్న ‘మిషన్ భగ�
సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అమలుచేసిన పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, విధానాల ఫలితాలు తెలంగాణలోని గడప గడపకూ చేరాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెప్పారు.
ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చాక మరోసారి ప్రతి ఇంటికీ భరోసాగా నిలువనున్నారు సీఎం కేసీఆర్. ‘కేసీఆర్ భరోసా’ పేరిట విడుదలైన మ్యానిఫెస్టో అమలైతే ప్రతి కుటుంబానికీ సగటున ఏటా అక్షరాలా లక్షన్నర రూపాయల
తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చ నడుస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల వల్ల లాభపడ్డ ప్రజలే రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నారు. ఏదో ఒకరకంగా ప్రతి కుటుంబానికి బీఆర్ఎస్
కాంగ్రెస్ మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకే వాడుకుంది తప్ప వారి సంక్షేమానికి చేసిందేమీ లేదని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్అలీ పేర్కొన్నారు. బుధవారం మానకొండూర్ మండ ల కేంద్రంలో ఏర్పాటు చేసిన వ�
ప్రజలను మభ్యపెట్టేందుకే ఆరు గ్యారెంటీ స్కీములంటూ కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోందని సత్తుపల్లి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. కాంగ్రెస్ హామీలను నమ్మితే ప్ర�
ఒక రాష్ట్రం ప్రగతి సాధించాలంటే నీరు కరెంటు, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులు, కమ్యూనికేషన్స్ రంగాలదే కీలకపాత్ర. ఈ రంగాల అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ ముందువరసలో ఉన్నది. చెడగొట్టడం, కూలగొట్టడం చాలా సులువు
కొత్తగూడెం, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్ మండలాలను అన్నిరంగాల్లో అభివృద్ధికి కేరాఫ్ చేశాను. కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ కావాలని సీఎంను కోరగానే మంజూరు చేశారు.
Telangana | ‘ప్రజల మనసు గెలిచి తీరాల్సిందే.. మూడోసారీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. కేసీఆర్ను మూడోసారీ ముఖ్యమంత్రిగా చూడాల్సిందే.. ఇదీ బీఆర్ఎస్ శ్రేణుల్లో రగిలిన ఉద్యమస్ఫూర్తి. ఈ హ్యాట్రిక్ మంత�
పదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన ప్రగతిని చూసి పట్టం కట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రజలను కోరారు. బుధవారం ఊరూరా బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. కార్యకర్తలు, నాయకులు గులాబీ జెండాలు చేతబూని ర్యా
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్లాల్ పేర్కొన్నారు. ఉద్యమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆ
తెలంగాణ రాష్ట్రంలోఎవరినోట విన్నా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయన్న చర్చలే. ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్ధిదారులు తమకు ఆసరానిచ్చిన ప్రభుత్వానికే జై కొడుతామంటున