ఆదిలాబాద్ నియోజకవర్గంలో 40 ఏండ్లుగా ప్రజాసేవలో ఉన్నానని, ప్రజల మనిషిగానే గుర్తింపు పొందానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు నియోజకవర్గాన్ని పట్టించుకోకప�
కాంగ్రెస్ పార్టీ పేర్కొంటున్న 6 గ్యారెంటీలు చిత్తు కాగితాలతో సమానమని.. పక్కనే ఉన్న కర్ణాటకలో ఇచ్చిన ఇటువంటి హామీలు ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాలు, గనులు, భూగర్భ వనరుల శాఖల మంత్రి మహ�
పాలేరు నియోజకవర్గమంతటా దళితబంధు పథకాన్ని అమలు చేస్తామని పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు ముగిసిన వెంటనే అమలుచేసేందుకు చర్యలు తీసుకుంటామన
తెలంగాణ ప్రాంతాన్ని దోచుకున్న కాంగ్రెస్, తెలంగాణ ప్రజలపై విషం చిమ్ముతున్న బీజేపీని నమ్మి ప్రజలు గోసపడొద్దని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని మల్లక్కపేట, లక్ష్మీపురం, వెంకటాపురం గ్రామాల�
ఒకప్పుడు ఎట్లుండె హుస్నాబాద్.. ఇప్పుడెట్లయింది.. అని ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. 2014కు ముందు సౌకర్యాల లేమితో ఇబ్బందులు పడ్డ హుస్నాబాద్ పట్టణ ప్రజలు ప్రస్తుతం సకల సౌకర్యాల కల్పనతో సమస్యల ను�
నియోజకవర్గంలోని మాదాసి, మాదారి కురుమల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. శు క్రవారం ఎమ్మెల్యే తన స్వ గృహంలో మక్తల్, కృష్ణ మండ లాలకు చెందిన మాదాసి, మా దారి కురుమ �
అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. ధన్వాడ మండలంలోని మందిపల్లి, రాంకిష్టయ్యపల్లి, మరుమూలతండాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే �
ముఖ్యమంత్రి కేసీఆర్తోనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావు పేర్కొన్నారు. మరింత అభివృద్ధి కొనసాగాలన్నా, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అంద�
మానకొండూర్ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నో ఏండ్లుగా అభివృద్ధ్దికి దూరంగా ఉన్న నల్లగొండ ఇప్పుడిప్పుడే అభివృద్ధ్ది బాటలో పయనిస్తున్నదని, నల్లగొండ పునర్నిర్మాణానికి ప్రజలంతా ఆలోచన చేసి మళ్లీ దీవించి, తనను మరోసారి అసెంబ్లీకి పంపించాలని బీఆ�
తొమ్మిదిన్నర ఏండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలే భారీ విజయాన్ని అందిస్తాయని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. నియోజకవర్గ కేంద్రంలోని రిట�
మైనారిటీల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషిచేసిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆరే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అభివృద్ధి మందగిస్తుందని, శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని తప్పుడు ప్రచారం చేసి ప్రజలను ఇబ్బందుల�